ఉద్యోగ నియామక పరీక్షలు సమీపిస్తుండటంతో అభ్యర్థులకు గ్రంథాలయాలు చక్కటి ఆశ్రయాన్నిస్తున్నాయి. కొన్ని గ్రంథాలయాల్లో రాత్రింబవళ్లు చదువుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
దొంగతనం చేశాడనే అనుమానంతో ఇటీవల మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్ఖాన్ను పోలీసులు తీవ్రంగా చితకబాదడంతో.. తీవ్ర అనారోగ్యం బారిన పడి హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో మృతిచెందిన విషయం తెలిసిందే.
తెలంగాణ సుభిక్షం కోసం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రాజెక్టులను కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
గత పాలకులు ఇక్కడ గంజాయి పండించి డబ్బులు సంపాదించుకున్నారని మంత్రి హరీష్రావు విమర్శించారు. నారాయణఖేడ్ గతంలో వలసలకు కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం నారాయణ ఖేడ్కు వలస వస్తున్న�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
మహాశివరాత్రి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఏడుపాయల జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు సమష్టిగా పనిచేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.
సాగుకు ముందే యాసంగి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాసంగి సాయం నేటినుంచి రైతుల ఖాతాల్లో పడనున్నది. ఎప్పటిలాగే ఎకరం నుంచి సాయం విడుదల చేయనున్నది. సంక్రాంతిలోపు రైతుల ఖ
మండ లానికి ఏడు గ్రామ పంచాయతీ భవనా లు మంజూరయ్యాయి. తెలంగాణ ప్రభు త్వం పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగేండ్ల కింద అనుబంధ గ్రామాలు (ఆవాస ప్రాంతాలు), గిరిజన తండాలను నూ తన పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.
కుల ధ్రువీకరణ పత్రం మార్చుకొని అంగన్వాడీ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకొని టీచర్గా బోరంచ అశ్విని అనే మహిళ ఎంపికైనట్లు మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు మాధవి కలెక్టర్క�
కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్కు అర్జీదారుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 42 మంది తమ సమస్యల అర్జీలను అధికారులకు అందజేశారు.