మెదక్ జిల్లా నెట్వర్క్, ఆగస్టు 23 ;జిల్లాకేంద్రం మెదక్లో బుధవారం జరిగిన సీఎం కేసీ ఆర్ బహిరంగ సభకు పెద్దశంకరంపేట మండలం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంనుంచి 68 వాహనాల్లో సీఎం సభకు తరలివెళ్లారు.