సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర�
బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి లక్ష్యానికి మించి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించింది. ఎక్కడ చూసినా పచ్చదనంతో చెట్లు ఆహ్లాదకరంగా కనిపిస్తుండేవి. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోక
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవేర్గు, చుంచనకోట, ఆకునూరు, వేచరేణి, చిట్యాల గ్రామాలకు చెందిన రైతులు ఏర్పా టు చేసుకున్న ఫార్మర్ ప్రొడ్యుసింగ్ ఆర్గనైజింగ్ సంస్థలో నిధుల గోల్మాల్ జరిగిందని రైతు�
నిరుపేద విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ వసతి గృహాల(హాస్టళ్లు)ను విద్యార్థులు లేరనే సాకుతో ఎత్తివేసే యోచనలో రాష్ట్ర ప్ర భుత్వం ఉన్నట్లు సమాచారం. కొన్ని ద శాబ్దాల నుంచి సిద్�
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం సమీపంలో ఓ అద్దె భవనంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల కొనసాగుతున్నది. గతంలో ఈ పాఠశా ల, కళాశాల మిరుదొడ్డిలో ఉండే�
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా మొకలు నాటాలన్న యూనియ న్ బ్యాంకు పిలుపు మేరకు సిద్దిపేటలోని రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ �
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులం, బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సంబంధితశాఖ ఉన్నతాధికారులు విద్యార్థుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడ�
రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలను ఎంతగానో నిరాశకు గురిచేసింది. ఈ బడ్జెట్పై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ప్రాజెక్టుల ఊసే లేదు. రహదారుల విస్తరణ నిధుల కేటాయించలేదు. రైతులకు ఎలాంటి భరోసానివ్వల�
రామాయంపేట మండలంలో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని ఏపీజీవీబీని సందర్శించి, పంట రుణమాపీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో అనుసంధానంగా ఉంటున్న వ్య�
డబుల్ బెడ్రూమ్ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పిల్లికొటాల్ డబుల్ బెడ్రూమ్ కాలానీలో ఆకామ్ సంస్థ (ఆటోమెటిక్ క్లోరినేషన్
మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడంలో సిద్దిపేట మొద టి స్థానంలో ఉందని మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు అన్నా రు. సిద్దిపేట మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు లభించిం�
పంట రుణమాఫీ పొందిన రైతుల రుణాలను రెన్యువల్ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాం కర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో రైతు రుణ మాఫీపై ఫేజ్-1 అమలు తీరుపై సమావేశం నిర్వహించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తున్నది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టులో 21.272 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 13.899 టిఎంసీల నీరు మాత్ర�
పంట రుణమాపీ తీరుపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతున్న ది. రేవంత్ సర్కార్ పంటరుణమాఫీ విషయంలో మాట తప్పిందని రైతులు గుర్రుగా ఉన్నారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి అధికారం చేపట్ట�