కాంగ్రెస్ సర్కార్ యాసంగి సాగు ప్రారంభంలోనే రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఒక సారి యాప్ అని, మరో సారి కార్డులు అంటుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. సాగు పనులు చేసుకోవాలా..? యూరియా కోసం వ్యవసాయాధికారులు, ఫర�
మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదు లు వెల్లువెత్తాయి. మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ హాజరై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్�
సింగూరు డ్యామ్ మరమ్మతుల నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ముం దస్తు చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ చాంబర్
ప్రపంచస్థాయిలో ఐఐటీ హైదరాబాద్కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఐఐటీహెచ్ విద్యార్థులకు అన్ని విధాలా అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస�
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి
Siddipet ACP : సిద్ధిపేట మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ లావణ్య(23) ఆత్మహత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతోనే ఆమె పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుందని మొదట అందరూ అనుకున్నారు. కానీ, ప్రేమించిన వ్యక్త�
Siddipet | సిద్దిపేట మెడికల్ కాలేజీలో విషాదం నెలకొంది. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఓ జూనియర్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు.. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా �
ఉమ్మడి మెదక్ జిల్లాలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వక పోవడంతో పంటల సాగుకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. వారం పది �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆలోచనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సర్పంచ్లు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య అన్నారు. దళిత బహుజన ఫ్రంట�
జీహెచ్ఎంసీ తెల్లాపూర్ డివిజన్లోనే విద్యుత్నగర్, వెలిమెలను విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్నగర్కాలనీ�
అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. మెదక్ జిల్లాలో కొందరు కాంగ్రెస్ నేతల మద్దతుతో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతున్నది. నిత్యం వం
కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే నిధులు తెచ్చి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ఇంటి ముందు కాదు సిగ్గు