Harish rao | కేసీఆర్ సీఎం కాకముందు రాష్ట్రంలో 16 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవి.. కేసీఆర్ వచ్చాక వాటిని 350కు పెంచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
Congress goons | కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయారు. నేడు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో గాంధీ సెంటర్ వద్ద గ�
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన ఓ రైతు 4నెలల కిందట రెండెకరాల భూమిని కొనుగోలు చేశాడు. దానిని స్థానిక తహసీల్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్లాట్బుక్ చేసుకొని భూభారతి పోర్టల్ ద్�
విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట జల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. నర్మెటకు చెందిన పొన్నాల (జామచెట్టు) శ్రీనివాస్రెడ్డి తన వ్యవసా
పుణ్యక్షేత్రాలు, పురాతన ఆలయాల అభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ‘ప్రసాద్' పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వర ఆలయాన్న
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, పాలన మరిచి కేవలం ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లోని త�
రైతులు వనినాట్లు వేసి సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే నీటిని విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి, ఇరిగేషన్ ఈఎన్సీ అంజాద్ హుస్సేన్కు ఆదివారం బీఆర్ఎస్ డి
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం పీటీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ దెబ్బెట భాస్కర్, వార్డు సభ్యులు వెంకటచారి, పెర
రాయపోల్, జనవరి 25 : ఆత్మీయ సమ్మేళనాలే కాదు ఆపదలో ఉన్నవారికి సాయం చేసే గుణం కూడా మాకు ఉందని పూర్వ విద్యార్థులు చాటుకున్నారు. చిన్నప్పటి నుండి తమతో చదువుకున్న స్నేహితుడు ఆకస్మికంగా మృతిచెందగా.. అతడి కుటుంబాన�
MLA Manik rao | కాలనీలో తాగునీటి సదుపాయం కల్పించాలని ఇటీవల కాలనీవాసులు ఎమ్మెల్యే మాణిక్రావును కోరగా.. ఆయన వెంటనే స్పందించి బుడుగ జంగం కాలనీలో నూతనంగా బోరు వేయించారు.
Voters Day | ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం అన్నారు జహీరాబాద్ ఆర్డీవో దేవుజ,. ప్రభుత్వాలు, పాలకులను మార్పు చేసే శక్తి ఓటుకుంది. అటువంటి విలువైన ఓటును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
Mallikarjuna Swamy | మల్లన్నస్వామి జాతర ఆలయ పూజారి మల్లన్న ఆధ్వర్యంలో ఆదివారం మల్లన్న కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మల్లన్న స్వామికి ఉదయం నుండే ప్రత్యేక పూజలు, గంగా, యమునా, సరస్వతీ పుణ్యనదీజలాలతో ఏకాదశ రు�