Farmers Cultivation | వర్షాలు బాగా కురిస్తే వరినాట్లు వేయడంతోపాటు మొక్కజొన్న. ఇతర పంటలు వేయడానికి దుక్కులు సాగు చేసుకుంటున్నారు. బోరుబోవుల వద్ద నాట్లు వేయడానికి రైతులు ముందుకు రాగా.. బోరు బావులు లేని రైతులు మొక్కజొన్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంపై నియోజకవర్గంలోని నాలుగ
ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో
రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులకు ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహకారంతో కాశీ, అయోధ్య, ఢిల్లీ, బెంగళూరు, మైసూర్, ఊటీ యాత్రకు వ�
విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులను సురక్షితంగా పాఠశాలలకు చేర్చాల్సిన సూల్ బస్సుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అనేక ప్రైవేట్�
దుర్గామాత, బీరప్ప ప్రజలను చల్లగా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో దుర్గామాత జాతర, కర్నాల్పల్లిలో బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప�
నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. మృగశిర కార్తె సందర్భంగా సిద్దిపేట జిల్లాలో సోమవారం చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. చేపలు కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు.
Mrigasira Karthi | తెలుగు రాష్ట్రాల్లో మృగశిరకార్తె రోజున చేపలు తినడం వల్ల శ్వాసకోశ సంబంధిత రుగ్మతలు తగ్గుతాయని, అదే విధంగా రుతు మార్పులకు శరీరం సన్నద్ధమవుతుందని భావిస్తారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని విజయ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘంలో అవినీతి రాజ్యమేలుతున్నదని పాడి రైతులు ఆరోపిస్తున్నారు. పాల కేంద్రానికి తెచ్చిన పాలకు సరైన ధర, సంఘం నుంచి బోనస్ రాక ఇబ్�
మెదక్ జిల్లాలో గతేడాగి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతితో నీటి వనరులకు తీవ్ర నష్టం జరిగింది. మెదక్ జిల్లాలో 118 చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు దెబ్బతిన్నాయి. మెదక్, హవేళీ ఘనప
నిబంధనలకు విరుద్ధ్దంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. భారీగా నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదనే ఆరోపణలు ఉన్న�
ఐఐటీ హైదరాబాద్లో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. దాదాపు 200 మంది ఆధ్యాపకులు, సిబ్బంది, క్యాంపస్ నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్యావరణహిత రవాణాను ప్రో
వానలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నదాతలు రోడ్డెక్కారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండ లం డి.ధర్మారంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.�
Murder | జిల్లా కేంద్రంలోని మిలిటరీ కాలనీలో మిలిటరీ ఉద్యోగి పొన్నం కుమార్ గౌడ్ (45) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.