Mahareddy Bhupal Reddy | సంగారెడ్డి జిల్లా శంకరంపేట (ఎ) మండలంలోని జుక్కల్, వీరోజీపల్లి గ్రామాలలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సందర్శించారు. అక్కడ రైతులు ఎదుర్కొంటున్నసమస్యలను �
Sunflower Crop | వడ్లు, మక్కలు కొనుగోలు చేయడంటూ ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకున్నది లేదు. మండుటెండల్లో సైతం రోడ్డెక్కిన ఫలితం శూన్యం. ఇదే పరిస్థితి పొద్దు తిరుగుడు పండించిన ర
భావితరాలకు మెదక్ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల ఉనికి అందించేలా డాక్యుమెంటరీ తయారీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
Condom in Beer | సిద్దిపేట జిల్లాలో ఓ మందుబాబుకు షాకింగ్ ఘటన ఎదురైంది. వేసవికాలంలో చల్లగా బీర్ తాగుతుంటే.. ఆ బాటిల్లో కండోమ్ ప్యాకెట్ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా కలకలం రేపింది.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది. నత్తనడకన కొనుగోళ్లు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన కర్షకులకు ఇప్పుడు కష్టాలే మిగిలాయి. కాలం నెత్తిమీదికి వచ్చి�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు మిగిలాయని, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా�
అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర కార్మికశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని భానూరు గ్రామం, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడి�
అమెరికాలో ఉన్నా ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందుల మీదనే తన ధ్యాస అంటూ మరోసారి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చాటుకున్నారు. తన కుమారుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ పట్టా అందుకున్న సందర్�
రైతులు నష్టపోవద్దు,వానకాలం ముంచుకొస్తుంది, కొనుగోలు కేంద్రా ల నుంచి వెంటనే ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా చ�
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 25 రోజులు గడుస్తున్నా నేటికి కాంటాపెట్టి తరలించడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మార్కెట్�
Harish Rao : తాను ఎక్కడ ఉన్నా ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందుల మీదనే తన ధ్యాస ఉంటుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మరోసారి చాటి చెప్పారు. అమెరికాలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని రైతులు ధాన్యం అమ్ముకునేందుక
Farmers Protest | నెల రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డుపై మండుటెండలో కూర్చొని రైతుల ఐక్యత వర్ధిల్లాలి.. ప్రభుత్వం వడ్లను వెంటనే కొనుగోలు చేయాలంటే నినాదాలు చేశారు.
పొద్దుతిరుగుడు కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పొలంలో చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోలేక రైతు కండ్లలో నిరాశ కనిపిస్తున్నది. నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం �
ప్రజావాణిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రజావాణి రాష్ట్ర ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాకేశ్రెడ్డి కోరారు. మెదక్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలి�