కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్పా చేతల్లో లేదు. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రైతులకు అన్ని కష్టాలే... ఎన్నికలు వచ్చాయంటే చాలు రైతు భరోసాకు నిధులు రెడీగా ఉన్నాయి... ఎన్నికల కోడ్ అవ్వ�
కాంగ్రెస్ నేతల బెదిరింపులు, పోలీసుల దాడులు, అక్రమ కేసులతో పేదలు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం చేసిన వారిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో పాటు అక్రమ క�
టెక్నాలజీ వాణిజ్యకరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ వేదికైంది. మూడు రోజులు కొనసాగే ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్ 2026 జాతీయ వేదిక గురువారం ప్రారంభమైంది.
Cellphone Charging | బైక్పై దూరప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒకవేళ సెల్ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఎలా..? ప్రయాణంతోపాటే బైక్తోనే ఛార్జింగ్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.. అవును సరిగ్గా ఓ యువ రైతుకు ఇలా
ఇటీవల మెదక్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తను అనుచరులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి గూండాలను దించి మెదక్, రామాయంపేట
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను బుధవారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ నూతన పాలకవర్గం కలిసింది. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ను వారు మ�
సమిష్టి విజయానికి ప్రతీక ఇంద్రేశం అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్న మున్సిపాలిటీ ఇన్చార్జి గోసుల శ్రీనివాస్య�
సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. కలెక్టర్, కమిషనర్...సాక్షాత్తు ఆరోగ్యశాఖ మంత్రి వచ్చినా వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో వంట తయారీని పర్యవేక్షించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఉపాధ్యాయులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మిక
Child Marriages | మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 'బాల్య వివాహ ముక్త్ భారత్ 1-100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి హేమ భార్గవితో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్నిఅదన
Dumping yard నర్సాపూర్ పట్టణ శివారులోని ఓ డంపింగ్ యార్డులో బుధవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ తగలబడడంతో వాతావరణం కాలుష్యానికి గురవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Collector Hymavathi | రాయపోల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు.
Rayapol |సిద్దిపేట జిల్లా బేగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు“జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. ఈ జాతీయ స్థాయి కాంపిటీషన్లో బేగంపేట విద్యార్థులు పా