Sakhi Centres | మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలో నిర్వహిస్తున్న సఖి- కేంద్రం, రెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ను నోడల్ అధికారి వల్లేటి ప్రేమ్ చంద్ తనిఖీ చేశారు. మెదక్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆదర్శనీయమని
BRS Strike | మండు టెండల్లో అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నరని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విమర్శించారు.ప్రభుత్వానికి రైతు సమస్యలపై ముందు �
ఎకరం భూమిలో చామదుంప పంట సాగుకు రూ.30వేల వరకు ఖర్చు అవుతుందని సజ్జాపూర్ రైతులు చెబుతున్నారు. చేను దున్నకం, కూలీల ఖర్చులు, డ్రిప్పు పరికరాలు, విత్తనం కొనుగోలు, మార్కెట్కు తరలింపు, తదితర ఖర్చులను రైతులు భరిస
బ్రిటన్ పార్లమెంట్ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్' అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ మాజీ సభ్యుడు జోగి
హనుమాన్ దీక్ష.. భిక్షకు సిద్దిపేట నెలవు అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నా రు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం జరిగిన హనుమాన్ మాలధారణ స్వా మ�
పదో తరగతి ఫలితాల్లో బాలికలు హవా చాటారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మెదక్ జిల్లా 96.63 శాతం ఉతీర్ణతతో రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచింది. గతేడాది 12వ స్థానంలో నిలిచింది.
Roads | అధ్వాన్నంగా ఉన్న రోడ్డు డబుల్ విస్తరణ పనులు ముమ్మరంగా చేపడుతామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిన మండలంలో రోడ్ల పరిస్థితులు మారడం లే�
మెదక్ జిల్లా రామాయంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ రోడ్డుపై ఇసుక సలాకాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న పలువురికి ఇనుప సలాకాలు గుచ్చుకుని తీవ్రగాయ�
కాంగ్రెస్ సర్కార్ రైతులను మొదటి నుంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి పాలనలో రైతుబంధు, రైతు భరోసా ఎగ్గొట్టడం, సన్నాల బోనస్ బోగస్, యూరియా కొరత, అరకొర విద్యుత్ సరఫరాతో కొట్టుమిట్
మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని వసురామ్తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.తేమపేరుతో అడుగడుగునా దోపిడీ చేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గిరిజన తండాల్లో అభివృద్ధి జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం తొల్లపల్లి జేత్రాంతండా నుంచి కొత్తవాల్య తండా వరకు సుమారు రూ. కో
రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ బిడ్డలకు చేప పిల్లలు ఇవ్వకుండా వారి పొట్టగొడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.