Canal Missing | సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పొట్టిపల్లి గ్రామ శివారులో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక అధికారుల పర్యవేక్షణా లోపం, ఆక్రమణదారులకు కొందరు అధికారుల సహకారం పుష్కలంగా ఉండటం వ�
మెదక్ జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ గాడితప్పింది. దళారుల పైరవీలు, అధికారుల నిర్ణయాల కారణంగా రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తున్నది. జిల్లాలో రెండేండ్లుగా రెవెన్యూ శాఖలో బదిలీలు జరగలేదు. దీంతో పాతుకుపోయ�
పేద రైతుల జీవనోపాధి కో సం కేటాయించిన అసైన్డ్ భూములు వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా మారడంతో రెవెన్యూ యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం గ్రామ శ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్మించిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద అమరవీరుల స్తూపం భూముల పరిరక్షణకు రాష్ట్ర, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై వన మహోత్సవంలో నాటిన మొక్కలు అప్పుడే ఎండిపోతున్నాయి. మొక్కలు నాటి, ఆ తర్వాత వాటి సంరక్షణపై శ్రద్ధ చూపక పోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఏటా వానకాలంల
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు.శనివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని షాబాద్ �
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథ కాల్లో రైతుబీమా పథకం ఒకటి. మృతి చెంది న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసి ఆపన్న హస్తం అందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో �
నేటినుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని, దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో 0-5 ఏండ్ల వయస్సు గల ప్రతి చిన్న
విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్తున్న ఓ ప్రైవేట్ సూల్ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల గ్రామ శివారులో శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికు�
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి ఏడాది కావస్తున్న సందర్భంగా ఈనెల 30న పారిశ్రామికవాడలో మృతుల జ్ఞాపకార్థం బీఆర్ఎస్ నాయకులు సంస్మరణ స�
పుష్కర కాలం తర్వాత చేనేత సహకార ఎన్నికలు జరుగుతున్నాయి. నెల రోజుల కిందటే సహకార సంఘాల ఓటరు జాబితాలు సిద్ధం చేశారు. సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పోటీకి ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. సిద్దిపేట
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్, �
మెదక్ పట్టణంలోని బాలిక పాఠశాలలో ‘మనఊరు-మనబడి’లో పనులు చేసిన కాంట్రాక్టర్ దశరథ్(45)కు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో శనివారం గుండెపోటుకు గురై మృతిచెందాడు. పాఠశాలలో చేసిన పనులకు సంబంధించి
SP D.V. Srinivasa Rao | కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు సత్వర న్యాయం అందించేలా పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు.
విక్రయానికి జొన్నలు తెచ్చి నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమని, వెంటనే సర్కార్ జొన్నలు కొనాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అ�