ఛత్రపతి శివాజీ మహరాజ్, అంబేద్కర్కు జన్మనిచ్చిన పుణ్యభూమి మరాఠ్వాడ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో హోరెత్తింది. పోరాటాల చరిత్ర కలిగిన లోహా గులాబీ మయమైంది. తెలంగాణ ఉద్యమ వీరుడికి బ్రహ్మరథం పట్
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ఆత్మీయ సమ్మేళన సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కార్యకర్తలు �
రోగులతో వైద్యా సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. జిల్లా కేంద్రం సిద్దిపేట సర్వజన దవాఖానలో ఆదివారం రక్తనమూనాల సేకరణ కేంద్రం, దోబీఘాట్ను ఎమ్మెల్సీ ఫార
సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే తెలంగాణలో రైతన్నలు గెలిచి, నిలిచారని, ప్రతి గుంటకూ సాగునీరు.. ప్రతి రైతు గుం డెల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వడగండ్లత
ఆదాయాన్ని పెంచుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ ‘సూపర్' ఐడియాలను అమలుచేస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలో పయనింపజేశారు. తనదైన రీతిలో దిద్దు�
సమాజంలో మన నుంచే మార్పు మొదలు కావాలని, మహిళను ద్వితీయ శ్రేణి పౌరురాలిగా చూడొద్దని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సూ చించారు. ఆదివారం సంగారెడ్డిలోని తెలంగాణ గిరిజన గురుకుల న్యాయ కళాశాలలో
‘అభివృద్థి, సంక్షేమ పథకాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు పైసలు ఇస్తుంటే, ప్రధాని మోదీ రోజురోజూ ధరలు పెంచుతూ ప్రజల నుంచి పైసలు గుంజుకుంటుండు’.. అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా�
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) తెలిపారు.
CM KCR | తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం ధనస�
సీఎం కేసీఆర్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గం కొత్త రూపును సంతరించుకున్నది. ఉమ్మడిరాష్ట్రంలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం తొమ్మిదేండ్లలో ఊహించని ప్రగతి సాధించి ఆదర్శంగా నిలుస్తున్నద�
పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలుచేస్తున్నారని, వాటిని ప్రజలకు వివరించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ రైతు సంక్షే మానికి పెద్దపీట వేస్తున్నారని, కేంద్రం పంటలను కొనుగోలు చేయకున్నా తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులను ఆదుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ఎస్సీ, ఎస్టీ లపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి తక్షణమే స్పం దించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని కలెక్టర్ రాజర్షి షా,
అనేక వ్యాధులను నిర్మూలించే వ్యాక్సిన్ల తయారీలో ఫార్మాసిస్టులు కీలక పాత్ర వహిస్తున్నారని డ్రగ్స్ కంట్రోలర్, తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రెగులేటరీ డైరెక్టర్ మారెపల్లి అమృత్ పేర్�