మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద ఉమ్మడి జిల్లావాసులకు కన్నీటిని మిగిల్చింది. వరంగల్ నగరం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి వరద నీరు చేరి పలు
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా వర్షాలు కురువడంతో గురువారం సింగూరు ప్రాజెక్టు మరో రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలి
ఎటూచూసినా ఏడుపులే... అయ్యో... దేవుడా ఏం పాపం చేశామయ్యా... మేము ఇప్పుడు ఎట్ల బతకాలే.. అంటూ రైతుల ఏడుపులతో గురువారం సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ గొల్లుమన్నది. రైతుల కంట నీరు కన్నీటి వరదలా �
తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు అత్తగారి ఇంటి నుంచి భర్తతో కలిసి సంబురంగా బయలుదేరిన ఆమె, తల్లిగారి ఇంటికి చేరకముందే మార్గమధ్యలో దంపతులిద్దరూ వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విష�
మొంథా తుఫాన్తో కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బుధవారం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరి, మొక్కజొన్న,పత్తి పంటలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వడ�
ముంథా తుఫాన్ సిద్దిపేట జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా నేలకొరిగిన పంటలే కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసి ముద్�
Collector Rahulraj | ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట నష్టం కాకుండా.. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి.. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
RTC Bus Stand | ఆ ప్రయాణ ప్రాంగణంలోకి వెళ్లే దారి పూర్తిగా గుంతలుపడి వర్షం నీళ్లు చేరి చిత్తడి చిత్తడిగా మారింది. ప్రయాణికులు ఆరోడ్డు పై వెళ్లాలంటే జంకుతున్నారు.
Harvesters | సీజన్లో హార్వెస్టర్లు దొరక్క రైతులు డబ్బులు అధికంగా చెల్లించి మరి వరి కోత చేపట్టేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. తుఫాన్ వల్ల వర్షాలు పడడంతో నేల సహకరించక హార్వెస్టర్లను ఆశ్రయిం�
Labourers | ప్రజాస్వామ్యయుతంగా పాశమైలారం ఫేస్-3 లోగల బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో కార్మికులు అందరూ ఐక్యంగా సీఐటీయూ అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నారని, కార్మికులందరికీ సీఐటీయూ అభినంద
Paddy grain | వరి ధాన్యం వర్షానికి దెబ్బ తినడంతో రైతులకు కన్నీళ్లను మిగిల్చిందని.. కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని మెదక్ మండల మాజీ రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్ష
Vegetables | ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పెరిగిన ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. కూరగాయ ధరలు ఒకేసారి పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Farmers | గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పూర్తిగా తడిసి మొలకలు ఎత్తాయని తెలంగాణ రైతు రక్షణ సమితి ముఖ్య సలహాదారుడు మిరియాల చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు.