భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు స్వాహా చేసిన కార్మికశాఖ అధికారులపై చర్యలు తీసుకొని శిక్షించాలని బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రదీప్కుమార్ డిమాండ్చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరే�
కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిపై కక్ష కట్టింది. కొత్త పనుల మాట దేవుడెరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు ఆపేయడంతో పనుల పరిస్థితి “ఒక అడుగు ముందుకు రెండు
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు పెరగడంతో అప్రమత్తమైన అధికారులు రెండు రోజుల నుంచి ప్రాజెక్టు స�
యూరియా కోసం రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎరువుల దుకాణం ఎదుట ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు బారులు తీరారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో �
Sigachi blast | సోమవారం సిగాచి బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మానిక్, టీజేఏసీ జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఏఐటీయూసీ నాయకులు రహమాన్, హెచ
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పెన్షన్ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రవి అన్నారు. సోమవారం తహసీల్దార్కు వికలాంగులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు.
NIMZ Farmers | సోమవారం ఝరాసంగం మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావుకు 195.13 ఎకరాల నిమ్జ్ భూమి సేకరణకు సంబంధించి రైతుల అభ్యంతర దరఖాస్తును అందించారు.
Engineers day | సోమవారం పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి కార్పొరేటర్ మెట్టు కుమార్ �
Harish Rao | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)ప్రాజెక్టు అలైన్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
Chilipiched | చిలిపిచెడ్ రెవెన్యూ గ్రామమైన శిలంపల్లి గ్రామ చెరువుకు గ్రామస్తులు అలుగు వెళ్లకుండా మట్టి పోశారని తెలిపారు. ఆ చెరువు అలుగుకు నీరు బయటకు వెళ్లకుండా మట్టి వేయడంతో చిలిపిచెడ్ పెద్ద చెరువుకు ప్రమాదం జ�
Harish Rao | ఇష్టారీతిన ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల గ్రామాల రైతులు సోమవారం నాడు మాజీ మంత్రి హరీశ్రావును కలిసి తమ ఆవేదన వెల్లగక్కారు.