క్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి, పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకొని స్వ
Urea | యూరియా ఎక్కువ వాడితే పైన తెలిపిన పురుగు ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.. అందువల్ల రైతు సోదరులు అవసరం మేరకు మాత్రమే యూరియా దఫా దఫాలుగా వేయాలని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ పేర్కొన్నారు.
Doulthabad Road | మాచిన్పల్లి నుంచి దౌల్తాబాద్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి చాలాకాలంగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో పలుచోట్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయని గ్రామస్తులు తెలిపారు. వర్షం కురిసినప్పుడు గుం�
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మెదక్ జిల్లా ఎల్లో
ఒకప్పుడు భూమి కొనుగోలు చేస్తే రేపటి భద్రత అనుకున్నారు. ఇల్లు కట్టుకుంటే తరతరాలకు ఆస్తి అనుకున్నారు. కానీ, ఇప్పుడు భూమి చేతిలో ఉన్నా, దానిపై పూర్తి హక్కు వినియోగించుకోలేని పరిస్థితి వస్తే? ఇదే ప్రశ్న గుమ్�
కొండకోనలు, గుట్టల మధ్య నుంచి గలగల పారుతూ పరవళ్లు తొక్కుతూ జాడిమల్కాపూర్ జలపాతం జలాలు కర్ణాటకకు బిరబిరా తరలిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామ శివారులోని తెలంగా�
మెదక్ పట్టణంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా షాపుల ఎదుట వాహనాలు ఇష్టారాజ్యంగా నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్, చర్చి ఎదుట ఉన్న హోటల్ నిర్వాహకులు వాహనాలు రోడ్�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఉదయం సమయంలో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, హుస్నాబాద్, చేర్యాల, జనగాం, వేములవాడ, కొమురవెల్ల్లికి వెళ్లేందుకు వందల సంఖ్యలో ఉద్యోగులు, ప్రయాణికులు
పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు.
రాజ్బహదూర్ వెంకట్రామిరెడ్డిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాజ్బహదూర్ వెంకట్రామిరెడ్�
నిత్యం రోడ్డు ప్రమాదాలకు జరగుతున్న 65 జాతీయ రహదారిని ప్రమాదరహితంగా రూపొందించాలని పదేండ్ల క్రితం నాలుగు లేన్ల విస్తరణ చేపట్టారు. సంగారెడ్డి నుంచి షోలాపూర్ వరకు జాతీయ రహదారి విస్తరించాలని నిర్ణయించారు. �