సంగారెడ్డి బైపాస్ రోడ్డు నాలుగు లేన్ల విస్తరణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. బైపాస్రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదు. ఏండ్ల పాటు పటిష్టంగా ఉండేలా బైపాస్ రోడ్డు పనులు చేప�
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయి. క్రీడా ప్రాం�
వ్యవసాయ భూముల మాదిరిగానే పట్టణాల్లోని ఆస్తులకు సబంధించి నక్ష చిత్రాలు తయారుచేసే పనిని మున్సిపల్శాఖ వేగవంతంగా చేపడుతున్నది. దీనికోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా కొన్ని పట్టణాలను ఎంపిక చేయగ
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మల్టీజోన్ -1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ఒలింపియా స్కూల్లో అంతర్ జిల్లా ఖోఖో క్రీడాపోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. వ�
సిద్దిపేట జిల్లా అకెనపల్లి పెద్దవాగులో ఇసుక అక్రమ రవాణాపై మీడియాలో ప్రచురితమైన వరుస కథనాలు అధికార యంత్రాంగంలో కదలికన తెచ్చాయి. ప్రధానంగా ఈనెల 4న ‘మామూళ్లు ఇచ్చుకో .. ఇసుక తోడేసుకో’ అనే శీర్షికన ‘నమస్తే త�
సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహించిన ఘటనలో సంబంధిత దంత వైద్యుడిపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంప�
Rayapol | రాయపోల్ మండల కేంద్రంలోనే తహసీల్దార్ కార్యాలయం నిర్మించాలి. ఇందుకు ఉన్నతాధికారులు స్పందించాలి అని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
Gaddar | పాఠ్యపుస్తకాల్లో గద్దర్ జీవిత చరిత్రను చేర్చాలి. మెదక్ జిల్లాకు ఆయన పెట్టాలి. ప్రజాయుద్ధనౌకగా పేరుగాంచిన ఆయన జీవితాంతం ప్రజల కోసం పోరాడారు అని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ గుమ్మడ�
Narsapur | బోనాల పండుగ వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డా�
సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలు పట్టడం లేదని, ఆయన ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్
సిద్దిపేట ప్రభుత్వ 300 పడకల దవాఖానలో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదని స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్ కె.హైమావతి అధ్యక్షతన జరిగిన దవాఖాన అభివృద�