సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రూ. కోట్లాది నిధులతో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్య సిబ్బంది నియామకాలు చేపడుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల �
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మెదక్ జిల్లాలో నేటి వరకు 90 శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటు�
ఆపదలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కానుకుంట గ్రామానికి చెందిన ఆకాంక్ష కొంత కాలంగా అనారోగ్
మిషన్ భగీరథ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏజెన్సీలకు సూచించారు. బుధవారం మండలంలోని తిప్పారం, మంగోల్ గ్రామాల పరిధిలోని మల్లన్నసాగర్ నుంచ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. నిత్యం ఏదో ఒక చోట టన్నుల కొద్దీ టాస్క్ఫోర్స్ అధికారులకు పట్టుబడుతున్నది. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్�
సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా మారాయని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సంక్షేమ పథక�
చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆటాపాటలతో విద్యాబుద్ధులు చెప్పేందుకు అంగన్వాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. కానీ, పౌష్టికాహార లోపం చిన్నారుల ఎదుగుదలకు అవరోధంగా మారుతోంది.
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు పెద్దలు.. శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయి. నిండైన జీవితాన్ని గడిపేందుకు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం ఓ లక్షణం. ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ప్రధానం. క్రీడలు ఆరోగ్
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శన వేదిక కానున్నది.పాఠ్యాంశంలోని అంశాలే కాకుండా కొత్త అంశాలతో ప్రయోగాలను ప్రదర్శించేందుకు సన్నద్ధం చేస్తున్నారు.
జిల్లాలో ఓటరు నమోదు, మార్పుల చేర్పులకు నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరీ రివిజన్ మరింత వేగవంతంగా చేపట్టాలని స్వీప్ కన్సల్టెంట్ భవానీ శంకర్ స్పష్టం చేశారు.