పోడు భూముల సమస్యల పరిషారంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యల పరిషారానికి అధికార యంత్రాంగం శాంతియుతంగా, కలిసికట్టుగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు.
ప్రభుత్వం ఉపకార వేతనాల మంజూరుకు సిద్ధంగా ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ప్రీ, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్, రిజిస్ర్టేషన్లపై ఆయా సంక్�
వీరభద్రస్వామి మమ్మే లు అంటూ భక్త జనసందోహం కార్తిక చివరి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం మండలంలోని వీరన్నగూడెం బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం ఆధ్యాత్మికతతో పులకరించిపోయింది. భక్త�
ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల సొంత భవనం కల ఎట్టకేలకు నెరవేరబోతున్నది. ఆరేండ్ల నుం చి అద్దె భవనంలో అష్టకష్టాలు పడుతున్న బాలికల వసతులు ఇప్పుడు తీరనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 2018లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున మెదక్ జిల్లా తూప�
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ భారీగా నిధులు ఖర్చుచేస్తున్నదని, అయినా కొందరు కుహానా మేధావులు ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి
సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా పంచాయతీకి రూ.20 లక్షలతో నిర్మాణ పనులను ప్రారంభించామని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషర్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
జీవన్ముక్త పాండురంగ మహారాజ్ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతరను కన్నుల పండువలా నిర్వహించేందుకు నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. ఈ వేడుకలకు రాష్ట్రంతో పాటు పక్క రాష్ర్�
గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు.