జీవన్ముక్త పాండురంగ మహారాజ్ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతరను కన్నుల పండువలా నిర్వహించేందుకు నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. ఈ వేడుకలకు రాష్ట్రంతో పాటు పక్క రాష్ర్�
గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు.
మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి విద్య, వైద్యం, పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్యసాయి ట్రస్ట్ సింబల్ ఆఫ్ చారిటీగా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల కష్టాలు ఒక్కొక్కటిగా తీరుతున్నాయి. వ్యవసాయం శుద్ధ దండుగ అన్నవారే, నేడు తెలంగాణ రైతాంగం సాధించిన పురోగతిని చూసి ముక్కున వేలేసుకుంటున్నా
కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లాలోని బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ కంపెనీల్లోని బీఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో మహాధర్నా చేశారు.
జిల్లాలో పోడు భూముల అర్హుల జాబితాను సిఫారసు చేయడానికి ఆయా స్థాయి కమిటీలు చేపట్టాల్సిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు.
మెదక్, సంగారెడ్డిజిల్లాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరిగింది. రెండ్రోజుల కిందట రాత్రివేళల్లోనే చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఉదయం కూడా ప్రభావం చూపుతున్నది.
బహుజన సాహిత్యం లేకుండా దేశ సాహిత్యమే లేదని, చరిత్రలో లిఖించని ఎందరో బహుజన స్ఫూర్తి ప్రదాతలను దేశానికి తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా పరిచయం చేస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నెట్ మన దైనందిన జీవనంలో ఓ భాగమైంది. ఆధునిక టెక్నాలజీతో వస్తున్న స్మార్ట్ఫోన్లలో ఇంటర్నెట్ను సరిగ్గా ఉపయోగించుకుంటే విలువైన సమయాన్ని ఆదాచేసుకోవడంతో పాటు పనులు త్వరగా పూ
మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి విద్య, వైద్యం, పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్యసాయి ట్రస్ట్ సింబల్ ఆఫ్ చారిటీగా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల కష్టాలు ఒక్కొక్కటిగా తీరుతున్నాయి. వ్యవసాయం శుద్ధ దండుగ అన్నవారే, నేడు తెలంగాణ రైతాంగం సాధించిన పురోగతిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
మెదక్, సంగారెడ్డిజిల్లాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరిగింది. రెండ్రోజుల కిందట రాత్రివేళల్లోనే చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఉదయం కూడా ప్రభావం చూపుతున్నది.