విజ్ఞానాన్ని పంచే భండాగారాలు గ్రంథాలయాలు.. ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతీ నిలాయాలు. ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని ఉన్నత శిఖరాలకు చేరిన వారెందరో ఉన్నారు.
వేద పండితుల మంత్రాలతో సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని కాకతీయనగర్ కాలనీ మార్మోగింది. సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆర్సీపురం మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో చండీయాగం మ
మీరంతా పట్టుదలతో ఉద్యోగం సాధిస్తేనే.. ఒక ప్రజాప్రతినిధిగా తనకు నిజమైన ఆనందమని, పోలీస్ ఉద్యోగానికి శిక్షణ పొందుతున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్న
ఇటీవలి కాలంలో బ్యూటీపార్లర్లకు ఆదరణ పెరిగింది. తమ సౌందర్యాన్ని మెరుగుపర్చుకునేందుకు మహిళలు రకరకాల పద్ధతులను అనుకరిస్తున్నారు. ఇందులో హెడ్ మసాజ్ ఒకటి కాగా...దీనివల్ల ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు �
చిన్న చిన్న గొడవలతో కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శనివారం మెదక్ జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహి�
చదువుతో పాటు క్రీడాల్లో నూ బాలికలు రాణించాలని, క్రీడాకారుల్లో క్రమశిక్షణ, గెలుపోటములు తట్టుకోనే శక్తి ఉంటుందని జహీరాబాద్ డీఎస్పీ వి.రఘు అన్నారు. శనివారం జహీరాబాద్ మండలంలోని రంజోల్ సాంఘిక సంక్షేమ బా�
మారిన పరిస్థితుల్లో వ్యవసా యం రైతుకు గుదిబండగా మారింది. సాగులో నష్టాలు, కష్టాలు సర్వసాధారణంగా మారింది. అన్నదాతలు ఎప్పుడైతే సంప్రదాయ సాగును విస్మరించి పురుగుముందుల వెంటపడ్డారో అప్పుడే వారికి ఇబ్బందులు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనపై టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, సీపీఐ, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆయా పార్టీల ఆధ్వర్యంలో ఫ్లకార్డులు, నల్లజ
పత్తి రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాలు అత్యధికంగా రూ.9040 ధర పలికిం ది. గజ్వేల్ వ్యవసాయ మా ర్కెట్ యార్డుకు ఏడుగురు రైతులు 13.29 క్వింటాళ్ల పత్తిని
తెలంగాణ సర్కారు ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించటంతోపాటు ఆంగ్లబోధన అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్ట�
రుద్రసహిత శతచండీ మహాయాగానికి సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని కాకతీయనగర్ కాలనీలో ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయం వేదికైంది. శుక్రవారం ఉదయం ఆర్సీపురం మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శతచండీ మహాయా�
ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పెనుమార్పులు వస్తున్నాయి. పూర్వం రైతులు వ్యవసాయ పనుల కోసం పశువులపై ఆధారపడేవారు. అయితే, అన్ని రంగాల మాదిరిగానే ప్రస్తుతం వ్యవసాయరంగం కూడా యాంత్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నది.