ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల సొంత భవనం కల ఎట్టకేలకు నెరవేరబోతున్నది. ఆరేండ్ల నుం చి అద్దె భవనంలో అష్టకష్టాలు పడుతున్న బాలికల వసతులు ఇప్పుడు తీరనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 2018లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున మెదక్ జిల్లా తూప�
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ భారీగా నిధులు ఖర్చుచేస్తున్నదని, అయినా కొందరు కుహానా మేధావులు ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి
సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా పంచాయతీకి రూ.20 లక్షలతో నిర్మాణ పనులను ప్రారంభించామని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషర్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
జీవన్ముక్త పాండురంగ మహారాజ్ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతరను కన్నుల పండువలా నిర్వహించేందుకు నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. ఈ వేడుకలకు రాష్ట్రంతో పాటు పక్క రాష్ర్�
గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు.
మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి విద్య, వైద్యం, పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్యసాయి ట్రస్ట్ సింబల్ ఆఫ్ చారిటీగా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల కష్టాలు ఒక్కొక్కటిగా తీరుతున్నాయి. వ్యవసాయం శుద్ధ దండుగ అన్నవారే, నేడు తెలంగాణ రైతాంగం సాధించిన పురోగతిని చూసి ముక్కున వేలేసుకుంటున్నా
కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లాలోని బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ కంపెనీల్లోని బీఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో మహాధర్నా చేశారు.
జిల్లాలో పోడు భూముల అర్హుల జాబితాను సిఫారసు చేయడానికి ఆయా స్థాయి కమిటీలు చేపట్టాల్సిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు.