పత్తి రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాలు అత్యధికంగా రూ.9040 ధర పలికిం ది. గజ్వేల్ వ్యవసాయ మా ర్కెట్ యార్డుకు ఏడుగురు రైతులు 13.29 క్వింటాళ్ల పత్తిని
తెలంగాణ సర్కారు ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించటంతోపాటు ఆంగ్లబోధన అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్ట�
రుద్రసహిత శతచండీ మహాయాగానికి సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని కాకతీయనగర్ కాలనీలో ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయం వేదికైంది. శుక్రవారం ఉదయం ఆర్సీపురం మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శతచండీ మహాయా�
ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పెనుమార్పులు వస్తున్నాయి. పూర్వం రైతులు వ్యవసాయ పనుల కోసం పశువులపై ఆధారపడేవారు. అయితే, అన్ని రంగాల మాదిరిగానే ప్రస్తుతం వ్యవసాయరంగం కూడా యాంత్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నది.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని నూతన గ్రామపంచాయతీ ధర్మసాగర్పల్లికి చెందిన పెండెల హేమలత రాష్ట్ర, జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీల్లో రాణిస్తున్నది.రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం పొందుతూ జాతీయస్థాయి పోటీ
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆ కోవలోనే మత్స్యకారులకు ఉచితంగా చేపల పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదన్నారు. శుక్రవారం మండల కేంద్రం
ప్రతి విద్యార్థి అబుల్ కలాం ఆజాద్ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి అన్నారు. అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ జూనియర్ కళ�
సమాజంలో కుల, మతాలతో రాజకీయాలు శాసిస్తున్నారని, కురుమలు ఐక్యతగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం అన్నారు.
ఈ నెలాఖరు వరకు పోడు భూముల సర్వే పూర్తి చేసి, ప్రతి గ్రామం సభ, డివిజన్ సభ, జిల్లా సభలు పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
మండలంలోని చిన్నచల్మెడలో శుక్రవారం తెల్లవారు జామున ప్రతికార హత్య చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మండల పరిధిలోని చిన్నచల్మెడ గ్రామానికి చెందిన బేగరి ఆనంద్ (28)ను అదే గ్రామానికి �
ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన గన్నీ బ్యాగులను సమకూర్చుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సూచించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గ�
తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్గా నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన సోమ భరత్కుమార్ గురువారం హైదరాబాద్లో బాధ్యతలు స్వీకరించారు