టీఆర్ఎస్ సర్కారు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు, పరికరాలతోపాటు మందులను అందుబాటులో ఉంచింది.
ప్రభుత్వం అమలు చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ చేపట్టింది. మున్సిపల్ రికార్డుల్లో ఇంటి నెంబరు లేకుండా ఉన్న వారిని గుర్తించేందుకు ఆస్తుల వివరాలను భువన్�
మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్యెల్యే క్రాంతికిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్�
మండల కేంద్రమైన రేగోడ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లోకి భారీగా చేరికలు జరిగాయి. మండల పరిధిలోని తాటిపల్లి, పెద్దతండా గ్రామాలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ను వీడి గులాబీ గూటిక�
తెలంగాణ సొంత ప్రజలకే కాకుండా ఇతర రాష్ర్టాల ప్రజలకు ఉపాధి కల్పిస్తూ వారి జీవనోపాధికి అండగా నిలుస్తున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో వారు ఉపాధి పొందేలా తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల
మెదక్-సిద్దిపేట జాతీయ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని, భూసేకరణ పనులు త్వరితగతిన చేపట్టాలని సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించేందుకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వస్తున్నారని, ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు.
పురపాలిక వార్డుల్లో సమస్యల్లేకుండా తీర్చడమే తన లక్ష్యమని పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. సోమవారం రామాయంపేట పురపాలికలో వార్డులో వారం రోజుల పర్యటనలో భాగంగా ఆరో వార్డులోని సమస్యలను వార్�