కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని తహసీల్దార్ ఆదర్శకుమార్ అన్నారు. చిలిపిచెడ్ మండలంలోని చండూర్, చిట్కుల్ గ్రామాల్లో బుధవారం సోమక్కపేట పీఏసీఎస్ ఆధ్వర్యలంలో ధాన్యం కొనుగోలు కేం
ప్రతి ఊరిలో మత్స్య విప్లవం రావాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి పిలు పునిచ్చారు. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చేప పిల్లలతో గంగపుత్రులు, ముదిరాజ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు
మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తున్నదని, పట్టణంలోని రోడ్లను బీటీ రోడ్లుగా తీర్చిదిద్దుంతున్నదని హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక�
టీఆర్ఎస్ సర్కారు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు, పరికరాలతోపాటు మందులను అందుబాటులో ఉంచింది.
ప్రభుత్వం అమలు చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ చేపట్టింది. మున్సిపల్ రికార్డుల్లో ఇంటి నెంబరు లేకుండా ఉన్న వారిని గుర్తించేందుకు ఆస్తుల వివరాలను భువన్�
మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్యెల్యే క్రాంతికిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్�
మండల కేంద్రమైన రేగోడ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లోకి భారీగా చేరికలు జరిగాయి. మండల పరిధిలోని తాటిపల్లి, పెద్దతండా గ్రామాలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ను వీడి గులాబీ గూటిక�
తెలంగాణ సొంత ప్రజలకే కాకుండా ఇతర రాష్ర్టాల ప్రజలకు ఉపాధి కల్పిస్తూ వారి జీవనోపాధికి అండగా నిలుస్తున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో వారు ఉపాధి పొందేలా తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల