టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శనివారం వెల్దుర్తిలోని దేవతల చెరువు, కుడి చెరువులో ప్రజాప్రతినిధులు,
గజిబిజి.. ఉరుకులు, పరుగుల జీవితంతో ప్రజలు నిత్యం సతమతమవుతూ గజినీలుగా మారుతున్నారు. మెదడు ఆలోచనా వలయంలో చిక్కుకోవడంతో ఏకాగ్రత కోల్పోతూ క్షణాల వ్యవధిలోనే పాత విషయాలను మర్చిపోతున్నారు. మెదడు ‘స్మార్'్టగా
ఉదయం పూట దట్టంగా అలుముకున్న చలి మంచు ఓ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసింది. కండ్లు మూసి తెరిసేలోపే మంచు చాటు నుంచి బస్సు రూపంలో వచ్చిన మృత్యువు నలుగురి ప్రాణాలు బలితీసుకుంది. రాత్రంతా బంధువులతో కలిసి దావత�
రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ఇప్పటి వరకు జిల్లాలో 154 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 712 మంది రైతుల నుంచి 3,468 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్లు అదనపు కలెక్టర్ రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మనఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడులకు మంచి రోజులు వస్తున్నాయి. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తున్నది. సర్కార్ బడులకు సకల హంగులు కల్పించి కార్పొరేట్ స్థాయిలో తీర్చిద�
సుదీర్ఘకాలంగా సంగారెడ్డి ప్రజలు ఎదురుచూస్తున్న కల త్వరలో నెరవేరనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లా కేంద్రంలో 150 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ రైతన్నల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా దళారుల వద్దకు వెళ్లకుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేస్తున్నారని పీఏసీఎస్ చైర్మన్ చంద్రం న్నారు.
అచ్చం ఒకప్పటిలాగే మారిపోయింది రాజీవ్ రహదారి. పచ్చని చెట్లతో అందరికీ ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఒకప్పుడు సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఇరువైపులా భారీగా పెరిగిన మర్రి
దుకాణాల్లో విక్రయించే వస్తువుల ప్యాకింగ్పై తయారు చేసే కంపెనీల వివరాలు లేకుండా వినియోగదారులకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా తూనికల, కొలతల అధికారి సుధాకర్ హెచ్చరించారు.