ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులకు క్షేత్రస్థాయి అధ్యయనం అత్యంత ఉపయుక్తమవుతున్నదని కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులు 19 మంది తమ శిక్షణలో భాగంగా క్షేత్రస్థ�
రామాయంపేట మున్సిపల్లో వార్డులో సమస్యల్లేకుండా తీర్చడమే తన లక్ష్యమని పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. సోమవారం రామాయంపేట పురపాలికలో వార్డులో వారం రోజుల పర్యటనలో భాగంగా మొదటి వార్డులోని
ప్రజల వినతులను సత్వరమే పరిష్కరించాలని మెదక్ డీపీవో తరుణ్కుమార్ సూచించారు. డీఎస్వో శ్రీనివాస్తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో మూడు షిఫ్టుల్లో ఉత్పత్తులు చేస్తూ దేశ విదేశాలకు ఎగుమతులు చేస్తూ లక్షలాది మందికి ఉపాధి చూపుతున్న పరిశ్రమలకు ఇప్పుడు డాలర్ భయం పట్టుకున్నది.
పేదరికం చదువుకు ఆటంకం కావద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తూ భరోసా కల్పిస్తున్నది. 8వ తరగతిలో డ్రాపౌట్స్ను నివారించేందుకు ఏటా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్
కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం మరికొందరికి శాపంగా మారుతున్నది. పాపన్నపేట మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన ఎంబడి రాంరెడ్డికి టీఎస్15 యూబీ 3155 నెంబర్ గల లారీ ఉంది.
ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారందరూ కలిసిమెలిసి ఉండాలని కేంద్ర మాజీమంత్రి, ఏపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం భెల్లో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం 56వ కార్తిక వన
అన్నివిధాలుగా అండగా ఉంటూ రైతులను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వపరంగా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద
అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. శుక్రవారం అందోల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డితో కలిసి �