టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో మూడు షిఫ్టుల్లో ఉత్పత్తులు చేస్తూ దేశ విదేశాలకు ఎగుమతులు చేస్తూ లక్షలాది మందికి ఉపాధి చూపుతున్న పరిశ్రమలకు ఇప్పుడు డాలర్ భయం పట్టుకున్నది.
పేదరికం చదువుకు ఆటంకం కావద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తూ భరోసా కల్పిస్తున్నది. 8వ తరగతిలో డ్రాపౌట్స్ను నివారించేందుకు ఏటా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్
కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం మరికొందరికి శాపంగా మారుతున్నది. పాపన్నపేట మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన ఎంబడి రాంరెడ్డికి టీఎస్15 యూబీ 3155 నెంబర్ గల లారీ ఉంది.
ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారందరూ కలిసిమెలిసి ఉండాలని కేంద్ర మాజీమంత్రి, ఏపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం భెల్లో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం 56వ కార్తిక వన
అన్నివిధాలుగా అండగా ఉంటూ రైతులను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వపరంగా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద
అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. శుక్రవారం అందోల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డితో కలిసి �
అస్వస్థతకు గురై, దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. చేగుంట మండలంలోని పెద్దశివునూర్ గ్రామంలో తీవ్ర అస్వస్థతకు గురై, హైదరాబాద్లో�
భారతీయ జనతా పార్టీ మండలఅధ్యక్షుడు కొండా సిద్ధిరాములు యాదవ్ సస్పెన్షన్ వ్యవహా రం మండలంలో సంచలనంగా మారింది. తూప్రాన్ మున్సిపాలిటీలోని పడాలపల్లికి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మట్టెల ఆంజనేయులు �
రైతులు పండించిన ధాన్యం చివరి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, అధైర్యపడొద్దని ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల పేర్కొన్నారు. మండలంలోని కొంగోడు, నాయిన్జలాల్పూర్, కొల్చారం, వరిగుంతం, చిన్నాఘన్పూ�
కేంద్రంలో అధికారంలో ఉన్నామనే ధీమానో.. లేక అన్ని రాష్ర్టాల్లో తామే అధికారంలోకి రావాలనే ఆశనో ఏమో కానీ కమలం పార్టీ అత్యాశకు పోయి అక్రమ మార్గాల్లో పయనిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభు�
కోహీర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు ‘మన ఊరు - మన బడి’తో కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. మొదటి విడుతలో 18 బడులను ఎంపిక చేసిన ప్రభుత్వం తరగతి గదుల నిర్మాణం, తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాల కల్పన కో�
ప్రజా రవాణా కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణమధ్య రైల్వే కృషి చేస్తుందని దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పీడీ మిశ్రా పేర్కొన్నారు.