మున్సిపాలిటీ 2020-21లో రూ.3.89 కోట్ల పన్ను బకాయిలు ఉండ గా.. కేవలం 15 శాతం అంటే రూ.58 లక్షలు మాత్రమే వసూలైంది. 675 మంది మాత్రమే వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గతంలోనూ ఈ కార్యక్రమంపై ప్రచారం నిర్వహించినా స�
తెలంగాణ లోని అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముదిరాజ్ సంఘం నాయకులు ఆదివారం ఎమ్మ�
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి రైతులకు సూచించారు.
కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం దక్షిణ కాశీగా బాసిలుతున్నది. ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తిక మాసం కావడంతో తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ర్ట నుంచి భక్తులు భార�
నారాయణఖేడ్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం 49 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారంగా ఇచ్చిన అటుకుల ఉప్మాలో పురుగులు ఉండడమే ఇందుకు కారణమని విద్యార్థినులు తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శనివారం వెల్దుర్తిలోని దేవతల చెరువు, కుడి చెరువులో ప్రజాప్రతినిధులు,
గజిబిజి.. ఉరుకులు, పరుగుల జీవితంతో ప్రజలు నిత్యం సతమతమవుతూ గజినీలుగా మారుతున్నారు. మెదడు ఆలోచనా వలయంలో చిక్కుకోవడంతో ఏకాగ్రత కోల్పోతూ క్షణాల వ్యవధిలోనే పాత విషయాలను మర్చిపోతున్నారు. మెదడు ‘స్మార్'్టగా
ఉదయం పూట దట్టంగా అలుముకున్న చలి మంచు ఓ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసింది. కండ్లు మూసి తెరిసేలోపే మంచు చాటు నుంచి బస్సు రూపంలో వచ్చిన మృత్యువు నలుగురి ప్రాణాలు బలితీసుకుంది. రాత్రంతా బంధువులతో కలిసి దావత�
రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ఇప్పటి వరకు జిల్లాలో 154 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 712 మంది రైతుల నుంచి 3,468 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్లు అదనపు కలెక్టర్ రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మనఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడులకు మంచి రోజులు వస్తున్నాయి. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తున్నది. సర్కార్ బడులకు సకల హంగులు కల్పించి కార్పొరేట్ స్థాయిలో తీర్చిద�
సుదీర్ఘకాలంగా సంగారెడ్డి ప్రజలు ఎదురుచూస్తున్న కల త్వరలో నెరవేరనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లా కేంద్రంలో 150 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు.