మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం హవేళీఘనపూర్ మండల పరిధిలోని పోచారం డ్�
జిల్లాలోని పరిశ్రమలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు అందజేసి జిల్లా అభివృద్ధికి సహకరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు.
పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. కార్పొరేట్కు దీటుగా సర్కార్ దవాఖానల్లో రూ. కోట్లు వెచ్చించి వసతులు కల్పించడంతో పాటు అవసరమైన చోట కొత్త దవాఖానలు నిర్మిస్తున్నది.
శాంతి భ్రదతల పరిరక్షణ, మెరుగైన సమాజం కోసం ఎందరో పోలీసులు తమ ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలు మరువలేనివని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు.
జిల్లావ్యాప్తంగా శుక్రవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పోలీ సు అధికారులు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐలు, ఎస్సైలు మాట్లాడారు.
జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు ముందడుగు వేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని సైతం ప్రగతి పథంలో నడిపే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని విస్తరించి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చ�
సంగారెడ్డి జిల్లాలోని మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయనున్నారు. ప్రభుత్వం వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక ఆయాను నియమించి
రైస్మిల్లర్ల నుంచి పోషక బియ్యం (ఫొర్టిఫైడ్ రైస్) మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యాన్ని మిల్లింగ్ చేయడంతో పాటు ఫొర్టిఫైడ్ రైస్గా మార్చిన తర్వాతే భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ), �