రైతులు వేసిన పంటలనే వేయకుండా పంట మార్పిడి పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆశాకుమారి పేర్కొ న్నారు. మంగళవారం పెద్దశంకరంపేట మండలంలోని టెంకటి, గోపని వెంటకాపురం, బుజ్రాప్పల్లి
ప్రస్తుతం ప్రపంచం అంతా స్మార్ట్గా మారిపోతుంది. ప్రతి వస్తువూ స్మార్ట్గానే ఉంటుంది. ఇందులో భాగంగా ఇండ్లు కూడా స్మార్ట్గానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న స్మా�
పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. కొన్ని రోజులుగా మంజీరా నది దుర్గామాత ఆలయం ఎదుట నుంచి పరవళ్లు తొక్కుతుండడంతో రాజగోపురంలోనే పూజలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఏర్పాటుతో దేశంలో విప్లవాత్మకైన మార్పు కచ్చితంగా వస్తుంది. 14 ఏండ్ల పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఎనిమిదేండ్ల కాలం లో సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ది చేసి చూ పించారు. బడుగు బలహీన �
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించమే కాకుండా దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభ పరిణామం.
కొల్చారం మండల పరిధిలో పోడుభూముల సర్వే అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నది. 2017-18లో జరిగిన భూరికార్డుల సర్వేలో అటవీభూములను సాగు చేస్తున్న రైతుల వివరాలు అసంపూర్తిగా ఉంచారు.
నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతో దేశానికి ఉపయోగపడే కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హైదరాబాద్) సుచిత్రా ఎల్లా విద్యార్థులకు సూచించారు.
పల్లెసీమలు దేశానికి పట్టుకొమ్మలు.. గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్న మహనీయుల మాటలను అమలు చేయడంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నది.
సంగారెడ్డి జిల్లాలో పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సిద్ధమవుతున్నది. ఈ సీజన్లో ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు రూ.6380 మద్దతు ధరను ప్రకటించింది.
మెదక్ జిల్లాలో వానకాలం సీజన్లో 2.94 లక్షల ఎకరాల్లో వరి వేయగా, సుమారు 6.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని, రైతుల అవసరాలకు పోను 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ�
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఆదివారం నిర్వహించే గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.