సర్కార్ దవాఖాన అంటేనే చిన్నచూపు.. ఎర్రగోలి.. పచ్చగోలి తప్ప ఏమీ ఉండవని, వైద్యులు అసలే రారని, నేను రాను బిడ్డో సర్కార్ దవా ఖాన అనే రోజులకు కాలం చెల్లింది. స్వరాష్ట్రంలో పరిస్థి తులు మారాయి.
ఆర్టీసీ సంస్థ తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ చైర్మన్గా బాజీరెడ్డి గోవర్దన్రెడ్డి, ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీ నష్టాల బాట నుంచి లాభాల బాటలో పయనిస్తున్నది.
తెలుగు భాషకు తలకట్టు ఎంత ముఖ్యమో.. తలకు తలపాగా అంతే. తలపై టోపీ పెట్టినంత సులువుకాదు తలపాగా చుట్టడం. తలపాగా చుట్టడం రాక తలవంకరగా ఉందనే వారట ఎనకటికి. తెలుగు సంస్కృతిలో పంచకట్టు ఎంతముఖ్యమో..
మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం హవేళీఘనపూర్ మండల పరిధిలోని పోచారం డ్�
జిల్లాలోని పరిశ్రమలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు అందజేసి జిల్లా అభివృద్ధికి సహకరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు.
పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. కార్పొరేట్కు దీటుగా సర్కార్ దవాఖానల్లో రూ. కోట్లు వెచ్చించి వసతులు కల్పించడంతో పాటు అవసరమైన చోట కొత్త దవాఖానలు నిర్మిస్తున్నది.
శాంతి భ్రదతల పరిరక్షణ, మెరుగైన సమాజం కోసం ఎందరో పోలీసులు తమ ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలు మరువలేనివని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు.
జిల్లావ్యాప్తంగా శుక్రవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పోలీ సు అధికారులు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐలు, ఎస్సైలు మాట్లాడారు.
జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు ముందడుగు వేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని సైతం ప్రగతి పథంలో నడిపే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని విస్తరించి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చ�