జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజావాణిలో తమ సమస్యలు తెలుపుతూ పెట్టుకున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ ఆర్డీవో సాయిరాం అధికారులకు సూ చించారు.
గూడంటే గూడుకాదు వారిద్దరిది. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు లాంటిది. కాయ కష్టం చేసుకుంటూ ఉన్న ఇద్దరి పిల్లలను అపురూపంగా చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెనుతుఫాన్ వచ్చింది.
కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంటింటికీ ఒకరి పేరు నవాజ్ ఉంటుంది. ఆ గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొలుచుకునే దర్గా ఉంది.
గ్రామాలను పచ్చదనం గా మార్చి ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సర్పంచులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పని చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం అందరిపై ఉందని ఎంపీపీ శేర�
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తే దేశంలో విప్లవాత్మక మార్పులు తప్పక వస్తాయి. ఆయన బీఆర్ఎస్తో ముందుకు రావడం శుభపరిణామం’.. అని అన్ని వర్గాల ప్రజలు పేర్కొంటున్నారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం సుమారు15 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. స్వామి వారి దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లు భక్తులు త
ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం ప్ర తిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. కానీ, కొందరు గ్రామీణ ప్రజలు భగీరథ నీటిని వినియోగించుకోకపోవడంతో సంబంధిత అధికారులు గ్రామా�
అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతోపాటు గర్భి ణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నాయి. అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు స్వయంగా న్యూట్రీషన్లుగా మారారు.
బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు వెల్లువలా వస్తున్నాయని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. ఆదివారం చిన్నకోడూర్ మండలంలోని గంగాపూర్ యాదవ సంఘం సభ్యులు రూ.10 వేలు, విఠలా�
మహనీయుల జీవితాలు అందరికీ ఆదర్శనీయమని, సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మహాకవి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లోని �
మెదక్ జిల్లా నర్సాపూర్లో స్థానిక మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, ఆయన భార్య ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ రాజమణి పార్టీ లో చేరుతున్న సందర్భంగా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్ల�
మద్యం బాబులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక టీమ్లు మద్యం బాబులపై నిఘా పెంచాయి. మెదక్ జిల్లా కేంద్రంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కఠినంగా వ్యవ
దేశ ప్రజల ప్రగతి కోసం జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు ముందడుగు వేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్