దేశ ప్రగతి కోసం, జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు ముందడుగు వేశారు ముఖ్య మంత్రి కేసీఆర్. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అగ్ర పథాన నడుపుతున్నారని సబ్బండ వర్గాలు పేర్కొంట�
దుబ్బాక మున్సిపాలిటీలో అభివృద్ధి జోరందుకున్నది. నూతనంగా ఏర్పాటైన దుబ్బాక మున్సిపాలిటీ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో రెండేండ్లలో ప్రగతి బాటపట్టింది.
తీపిని అందించే చెరుకు రైతుల బతుకు చేదెక్కింది. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, చక్కెర పరిశ్రమ యాజమాన్యాలు మద్దతు ధర పెంచకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొన్నది.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజావాణిలో తమ సమస్యలు తెలుపుతూ పెట్టుకున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ ఆర్డీవో సాయిరాం అధికారులకు సూ చించారు.
గూడంటే గూడుకాదు వారిద్దరిది. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు లాంటిది. కాయ కష్టం చేసుకుంటూ ఉన్న ఇద్దరి పిల్లలను అపురూపంగా చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెనుతుఫాన్ వచ్చింది.
కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంటింటికీ ఒకరి పేరు నవాజ్ ఉంటుంది. ఆ గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొలుచుకునే దర్గా ఉంది.
గ్రామాలను పచ్చదనం గా మార్చి ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సర్పంచులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పని చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం అందరిపై ఉందని ఎంపీపీ శేర�
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తే దేశంలో విప్లవాత్మక మార్పులు తప్పక వస్తాయి. ఆయన బీఆర్ఎస్తో ముందుకు రావడం శుభపరిణామం’.. అని అన్ని వర్గాల ప్రజలు పేర్కొంటున్నారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం సుమారు15 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. స్వామి వారి దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లు భక్తులు త
ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం ప్ర తిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. కానీ, కొందరు గ్రామీణ ప్రజలు భగీరథ నీటిని వినియోగించుకోకపోవడంతో సంబంధిత అధికారులు గ్రామా�