నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మన జిల్లా ఎమ్మెల్యేలు పాలుపంచుకోనున్నారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని మాల్కాపురం గ్రామపంచాయతీ పరిధిలోని సేవాలాల్ తండాలో రూ.45 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దశంకరంపేటలోని తిర్మలాపురం, రాణి శంకరమ్మ గడీకోటలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహలను శుక్రవారం తిర్మలాపురం చెరువులో నిమజ్జనం చేశారు.
జిల్లాలో పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ పేర్కొన్నారు. జిల్లాలో అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పాతకక్షలు మనసులో పెట్టుకొని పథకం ప్రకారం పంట పొలంలో విద్యుత్ వైర్లు అమ ర్చి వ్యక్తిని హత్య చేసిన సంఘటన పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటు చేసుకు న్నది
‘తెలంగాణ కోసం పార్టీ పెట్టాడు.. పోరాటం చేశాడు.. ఎవరు ఎన్నెన్ని మాటలన్నా లెక్క చేయకుండా రాష్ర్టాన్ని సాధించాడు.. ఆయన గెలిచాడు.. ప్రజలను గెలిపించాడు.. దేశానికి సేవ చేసేందుకు రంగంలోకి దూకాడు..
ఐఐటీలు కేవలం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేయడమే కాకుండా పరిశోధనల ద్వారా దేశానికి, ప్రజలకు మేలు జరిగేలా ఆవిష్కరణలు చేస్తున్నట్లు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
దసరా పండుగ ఓ ఇంటిలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అందోల్ మండలం గడిపెద్దాపూర్ గ్రా మానికి చెందిన బచ్చలి పవన్ కల్యాణ్ (21) సంతోషంగా ఉండాల్సిన సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రవేశించడం శుభపరిణామమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా బుధవారం రాత్రి తన స్వగ్రామమైన దుబ్బాక మండలం పోతారంలో
దసరా పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని, సిద్దిపేట ఇంకా అభివృద్ధి జరిగి అందరూ ఆనందంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కోరుకున్నారు.
తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ తన ఇరవై ఒక్క ఏండ్ల ప్రస్థానంలో మరో ముందడుగు వేసింది. బుధవారం విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ జాతీయ పార్టీగా ఏకగ్రీవ తీర్మానం