తీరొక పూలతో తీర్చిదిద్ది ఆనందోత్సాహాల మధ్య నిర్వహించే పండుగ బతుకమ్మ అని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ, పౌర సరఫరాలు, కార్మిక శాఖల సంయుక్త ఆ
తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తూ, రా ష్ర్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సీఎం కేసీఆర్ వైపే ప్రజలంతా ఉన్నారని సీఎం కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్�
పేదోడి సొంతింటి కలను తెలంగాణ సర్కారు సాకారం చేస్తున్నది. రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబాలు ఉండొద్దన్న సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరుతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు రెండు పడకల గదుల ఇండ్�
మెదక్కు బైపాస్ రోడ్డు నిర్మించేలా కృషి చేస్తానని, ఎంసీహెచ్ దవాఖాన వద్ద రెండెకరాల్లో పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. గుసాడి నృత్యాలు.. డీజే సౌండ్లు.. బోనాల ఊరేగింపులు.. డిస్కోలైట్లు.. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మల కోలాహలాల మధ్య జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి మెదక్ ఎమ్మె
నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగ�
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశ వ్యాప్తంగా జరగాలంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రెడ్డిపల్లిలో బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్�
ఆటోలో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను ఆర్సీపురం పోలీసులు రిమాండ్కు తరలించారు. శుక్రవారం ఆర్సీపురం పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్ వివరాలను వెల్లడించారు...
దొంగతనాలకు పాల్పడుతూ తమ పరువు తీస్తున్నాడనే కోపంతో ఓ తల్లి, చిన్న కుమారుడు కలిసి పెద్ద కుమారుడిని ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన కేసులో తల్లీ కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ జ
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం కల్పించాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. పనిభారం తగ్గి ప్రభుత్వ కార్యకలాపాలు వేగవంతం కావాలంటే పాలనపరమైన విభజన తప్పనిసరి. ఇందు కోసం పని విభజన అనేది ప్రభుత్వపరంగా ప్రణాళికా