ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ శరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి తరలివచ్చా
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేయకపోగా, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం వేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
స్వరాష్ట్రం సాధించుకున్నాకే సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన�
రోడ్డు వెడల్పుతో వెల్దుర్తి మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. రూ. 8 లక్షలతో బస్టాండ్ చౌరస్తా నుంచి కుడి చెరువు వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను శనివారం ఎమ్మెల్�
తీరొక పూలతో తీర్చిదిద్ది ఆనందోత్సాహాల మధ్య నిర్వహించే పండుగ బతుకమ్మ అని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ, పౌర సరఫరాలు, కార్మిక శాఖల సంయుక్త ఆ
తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తూ, రా ష్ర్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సీఎం కేసీఆర్ వైపే ప్రజలంతా ఉన్నారని సీఎం కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్�
పేదోడి సొంతింటి కలను తెలంగాణ సర్కారు సాకారం చేస్తున్నది. రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబాలు ఉండొద్దన్న సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరుతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు రెండు పడకల గదుల ఇండ్�
మెదక్కు బైపాస్ రోడ్డు నిర్మించేలా కృషి చేస్తానని, ఎంసీహెచ్ దవాఖాన వద్ద రెండెకరాల్లో పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. గుసాడి నృత్యాలు.. డీజే సౌండ్లు.. బోనాల ఊరేగింపులు.. డిస్కోలైట్లు.. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మల కోలాహలాల మధ్య జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి మెదక్ ఎమ్మె