నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగ�
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశ వ్యాప్తంగా జరగాలంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రెడ్డిపల్లిలో బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్�
ఆటోలో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను ఆర్సీపురం పోలీసులు రిమాండ్కు తరలించారు. శుక్రవారం ఆర్సీపురం పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్ వివరాలను వెల్లడించారు...
దొంగతనాలకు పాల్పడుతూ తమ పరువు తీస్తున్నాడనే కోపంతో ఓ తల్లి, చిన్న కుమారుడు కలిసి పెద్ద కుమారుడిని ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన కేసులో తల్లీ కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ జ
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం కల్పించాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. పనిభారం తగ్గి ప్రభుత్వ కార్యకలాపాలు వేగవంతం కావాలంటే పాలనపరమైన విభజన తప్పనిసరి. ఇందు కోసం పని విభజన అనేది ప్రభుత్వపరంగా ప్రణాళికా
రూ.1.45 కోట్లతో పుల్కల్లో కొత్త దవాఖాన నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో సాధారణ సర్వ సభ్య సమావేశం న�
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ కిట్టు లబ్ధిదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇవాళ ప్రభుత్వ దవాఖానలు ఎంతో మంచిగా అయ్యాయి. ఎనిమిదేండ్లలోనే దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి.
ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడిపించే ప్రైవేటు దవాఖానలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీధర్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని పలు ప్రైవేటు దవాఖానలకు ఆయన ఆ�
గ్రామాభివృద్ధి సంపూర్ణ బాధ్యత సర్పంచులదేనని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ అధికారుల సమన్వయంతో పూర్తి చేయించాలని సూచించారు.
కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలని, పట్టణ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో ప
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో జరిగిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) వజ
ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వ శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని ఆర్ఎంపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంగ మల్లేశం అన్నారు. గురువారం గజ్వేల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ ఆర్ఎంపీలు,