రూ.1.45 కోట్లతో పుల్కల్లో కొత్త దవాఖాన నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో సాధారణ సర్వ సభ్య సమావేశం న�
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ కిట్టు లబ్ధిదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇవాళ ప్రభుత్వ దవాఖానలు ఎంతో మంచిగా అయ్యాయి. ఎనిమిదేండ్లలోనే దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి.
ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడిపించే ప్రైవేటు దవాఖానలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీధర్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని పలు ప్రైవేటు దవాఖానలకు ఆయన ఆ�
గ్రామాభివృద్ధి సంపూర్ణ బాధ్యత సర్పంచులదేనని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ అధికారుల సమన్వయంతో పూర్తి చేయించాలని సూచించారు.
కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలని, పట్టణ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో ప
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో జరిగిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) వజ
ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వ శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని ఆర్ఎంపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంగ మల్లేశం అన్నారు. గురువారం గజ్వేల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ ఆర్ఎంపీలు,
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద డబ్బులు ఇప్పిస్తామని చనిపోయిన కుటుంబాలకు చెందిన వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు యువకులను చేర్యాల పోలీసులు అరెస్ట్ చేసి, గురువారం జ్యుడీషియల్ రిమాం�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడాన్ని రైతులు తమ సంపూర్ణ్ణ మద్దతును తెలియజేస్తున్నారు.
తెలంగా ణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన మహనీయుడు తెలంగాణ స్ఫూర్తిప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని మెదక్ అదననపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.