చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సర్పంచ్ నీలం మధుముదిరాజ్ సాకారంతో, రజక సంఘం నేతల ఆధ్వర్యం లో
వరాలతల్లి వనదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైభవోపేతంగా నిర్వహించే ఈ వేడుకలను గురువారం గిరిజన సంక్షేమ శాఖ మంత్�
ప్రజా సంక్షేమం కోసం ఉచిత పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా.. వాటిని నిలిపివేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు
జిల్లావ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మతో పూల జాతర శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. మహిళలు రంగురంగల పూలతో బతుకమ్మలను అలంకరించి పట్టణాలు, గ్రామా ల్లోని ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు.
సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. శివ్వంపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వ సభ్య సమావేశం నిర్వహిం
పోషకాహారలోపాన్ని నివా రించి, ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నర్సాపూర్ మండల పరిధిలోని కాగజ్మద్దూర్, మూసాపేట్ గ్రామ�
రైతులకు మెరుగైన సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ను కొంతమంది అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఎమ్మార్వోలు తప్పుడు పత్రాలు సృష్టించి, అక్
అత్యధిక పంటలు సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో పంట సాగు పెరిగింది. పంట సాగుకు బీహార్, బెంగాల్, ఉత్తర్ప్రదేశ్ నుంచి కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారని మంత్రి హరీశ్
మెదక్ జిల్లాకు బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలతో పా టు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలకు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరైనట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం ఒక ప్రకట�