ప్రజా సంక్షేమం కోసం ఉచిత పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా.. వాటిని నిలిపివేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు
జిల్లావ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మతో పూల జాతర శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. మహిళలు రంగురంగల పూలతో బతుకమ్మలను అలంకరించి పట్టణాలు, గ్రామా ల్లోని ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు.
సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. శివ్వంపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వ సభ్య సమావేశం నిర్వహిం
పోషకాహారలోపాన్ని నివా రించి, ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నర్సాపూర్ మండల పరిధిలోని కాగజ్మద్దూర్, మూసాపేట్ గ్రామ�
రైతులకు మెరుగైన సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ను కొంతమంది అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఎమ్మార్వోలు తప్పుడు పత్రాలు సృష్టించి, అక్
అత్యధిక పంటలు సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో పంట సాగు పెరిగింది. పంట సాగుకు బీహార్, బెంగాల్, ఉత్తర్ప్రదేశ్ నుంచి కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారని మంత్రి హరీశ్
మెదక్ జిల్లాకు బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలతో పా టు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలకు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరైనట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం ఒక ప్రకట�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో ప్రత్యామ్నాయ పార్టీ రావాలని అందరూ ఎదురు చూస్తు�
చిన్నకోడూరు మండలం రామునిపట్లలో జిల్లా పరిషత్ పాఠశాలకు ఏండ్ల చరిత్ర ఉంది. నేడు వివిధ రకాల పూలు, పచ్చదనం పరుచుకున్న పాఠశాల ఆవరణ పండ్ల మొక్కలు, కలప చెట్లతో కళకళలాడుతున్నది.
అధిక వర్షాలతో పంటల్లో తేమశాతం పెరుగుతుంది. దీంతో తెగుళ్లు, పురుగుల బెడద ఉంటుంది. వ్యవసాయ అధికారుల సూచనలు లేకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
కరాటే నేర్చుకోవడం శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఇటీవల అహ్మదాబాద్లో జైళ్లశాఖ 6వ జాతీయ కరాటే పోటీలు నిర్వహించింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైలు మరికొన్ని గంటల్లో మెదక్లో కూత పెట్టనుంది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పంట సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో పం టసాగు పెరిగిందని, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ నుంచి కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు.