సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంపద సృష్టించి, అన్నివర్గాల ప్రజలకు పంచుతున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కల్యాణ మండపంలో లబ్ధిదారులకు ఆసరా పింఛ�
పాత కక్షలతో గుర్తుతెలియని వ్య క్తులు ఓ వ్యక్తిని సజీవ దహనం చేసిన ఘటన దౌల్తాబాద్ మం డలం ఇందుప్రియల్ గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. దౌల్తాబాద్ ఎస్సై చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత పరీక్షలో దిగ్వాల్ విద్యార్థిని సార తులసి ఫస్ట్ ర్యాంక్ సాధించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామానికి చెందిన
పటాన్చెరుకు త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయం రానున్నది. బుధవారం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి తెల�
ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులు ప్రత్యే క దృష్టిసారించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూ చించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్లతో కల�
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ఎనిమిదేండ్లలోనే తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా వెలుగులు నిండుతాయని అంటున్నారు ఉమ్మడి జిల్లాకు చెంది
కుమ్రం భీం భవన్లో ప్రవేశించగానే ఎదురుగా ఆదివాసీ వీరుడు భీం విగ్రహం దర్శనమిస్తుంది. సమ్మక్క సారక్కల గద్దెలు ఉన్నాయి. మెట్లను ఆనుకుని ఉన్న గోడ మీద పెద్ద ఇప్ప చెట్టు, ఆ చెట్టుకు ఇప్ప పువ్వులు పూసినట్టు.. ఆ క�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ధర్మకర్తల మండలిని నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ సోమవారం రాత్రి జీవోను విడుదల చేశారు. 14మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడితో కూడిన ట్రస్టు బోర్
ప్రజావాణిల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ శరత్, మెదక్లో అదనపు కలెక్టర్ రమేశ్ సమస్యలు తెలిపేందుకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
దేశ రాజకీయాలకు సీఎం కేసీఆర్ సరైనోడని, దేశానికి ఆయన ఆశాకిరణమని, ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిందేనని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రగతి ఆయనతోనే సాధ్యమని, కేసీఆర్కు స్పష్టమైన ప్రణాళిక ఉందని, దూరదృష�
మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.