కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో ప్రత్యామ్నాయ పార్టీ రావాలని అందరూ ఎదురు చూస్తు�
చిన్నకోడూరు మండలం రామునిపట్లలో జిల్లా పరిషత్ పాఠశాలకు ఏండ్ల చరిత్ర ఉంది. నేడు వివిధ రకాల పూలు, పచ్చదనం పరుచుకున్న పాఠశాల ఆవరణ పండ్ల మొక్కలు, కలప చెట్లతో కళకళలాడుతున్నది.
అధిక వర్షాలతో పంటల్లో తేమశాతం పెరుగుతుంది. దీంతో తెగుళ్లు, పురుగుల బెడద ఉంటుంది. వ్యవసాయ అధికారుల సూచనలు లేకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
కరాటే నేర్చుకోవడం శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఇటీవల అహ్మదాబాద్లో జైళ్లశాఖ 6వ జాతీయ కరాటే పోటీలు నిర్వహించింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైలు మరికొన్ని గంటల్లో మెదక్లో కూత పెట్టనుంది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పంట సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో పం టసాగు పెరిగిందని, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ నుంచి కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు.
సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంపద సృష్టించి, అన్నివర్గాల ప్రజలకు పంచుతున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కల్యాణ మండపంలో లబ్ధిదారులకు ఆసరా పింఛ�
పాత కక్షలతో గుర్తుతెలియని వ్య క్తులు ఓ వ్యక్తిని సజీవ దహనం చేసిన ఘటన దౌల్తాబాద్ మం డలం ఇందుప్రియల్ గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. దౌల్తాబాద్ ఎస్సై చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత పరీక్షలో దిగ్వాల్ విద్యార్థిని సార తులసి ఫస్ట్ ర్యాంక్ సాధించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామానికి చెందిన
పటాన్చెరుకు త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయం రానున్నది. బుధవారం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి తెల�
ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులు ప్రత్యే క దృష్టిసారించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూ చించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్లతో కల�
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ఎనిమిదేండ్లలోనే తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా వెలుగులు నిండుతాయని అంటున్నారు ఉమ్మడి జిల్లాకు చెంది
కుమ్రం భీం భవన్లో ప్రవేశించగానే ఎదురుగా ఆదివాసీ వీరుడు భీం విగ్రహం దర్శనమిస్తుంది. సమ్మక్క సారక్కల గద్దెలు ఉన్నాయి. మెట్లను ఆనుకుని ఉన్న గోడ మీద పెద్ద ఇప్ప చెట్టు, ఆ చెట్టుకు ఇప్ప పువ్వులు పూసినట్టు.. ఆ క�