వజ్రోత్సవాలకు పటాన్చెరు పట్టణంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో 15వేల మందితో ర్యాలీ నిర్వహించనున్నారు.
‘పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ర్టాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పల్లెలు అద్భుతమైన ప్రగతిని సాధ�
చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మజీవులు (పరాన్న జీవులు) నులి పురుగులు. ఇవి పిల్లలు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించి వారిని శక్తిహీనులుగా మారుస్తాయి.
అక్కన్నపేట-మెదక్కు 17 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయని, మరో వారం, పది రోజుల్లో కాచిగూడ నుంచి వయా అక్కన్నపేట మీదుగా మెదక్కు ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్�
దళిత ద్రోహి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అంటూ దళిత ప్రజాసంఘాల నాయకులు చేగుంటలోని గాంధీ చౌరస్తా వద్ద, నార్సింగి మండల కేంద్రంలో బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు దిష్టిబొమ్మను దహనం చేశారు
తెలంగాణ జాతీయ సమైఖ్య తా వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న నిర్వహించే ర్యాలీ లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చా టాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని, ప్రతి ఒక్క రూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 14 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు డాక్టర్ శరత్, హరీశ్ సూచించారు.