కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలని, పట్టణ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో ప
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో జరిగిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) వజ
ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వ శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని ఆర్ఎంపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంగ మల్లేశం అన్నారు. గురువారం గజ్వేల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ ఆర్ఎంపీలు,
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద డబ్బులు ఇప్పిస్తామని చనిపోయిన కుటుంబాలకు చెందిన వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు యువకులను చేర్యాల పోలీసులు అరెస్ట్ చేసి, గురువారం జ్యుడీషియల్ రిమాం�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడాన్ని రైతులు తమ సంపూర్ణ్ణ మద్దతును తెలియజేస్తున్నారు.
తెలంగా ణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన మహనీయుడు తెలంగాణ స్ఫూర్తిప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని మెదక్ అదననపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.
అందోల్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే కనబడుతున్నదని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రగల్బాలు పలుకుతున్నారని మీ
తెలంగాణ సంస్కృతీ సంప్రాదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని, ఈ పండుగకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి అన్నారు. �
సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట విద్యాక్షేత్రంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని, ఒక్కొక్కటిగా అన్ని కళాశాలలను సమకూర్చుకుంటున్నట్లు ఆర్థిక, వైద్యాఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
భూమి కోసం, భుక్తి కోసం; బానిస బతుకుల విముక్తి కోసం రజాకార్లను, భూస్వాములను ఎదురించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కొనియాడారు.