కొమురవెల్లి మల్లికార్జున స్వామి ధర్మకర్తల మండలిని నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ సోమవారం రాత్రి జీవోను విడుదల చేశారు. 14మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడితో కూడిన ట్రస్టు బోర్
ప్రజావాణిల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ శరత్, మెదక్లో అదనపు కలెక్టర్ రమేశ్ సమస్యలు తెలిపేందుకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
దేశ రాజకీయాలకు సీఎం కేసీఆర్ సరైనోడని, దేశానికి ఆయన ఆశాకిరణమని, ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిందేనని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రగతి ఆయనతోనే సాధ్యమని, కేసీఆర్కు స్పష్టమైన ప్రణాళిక ఉందని, దూరదృష�
మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ పల్లెలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. ప్రతి పల్లె పచ్చద నం, పరిశుభ్రతో కళకళలాడాలని ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లెప్రగతి, హరితహారంతో రూపురేఖలు మా రుతు
దేశానికి స్వాతం త్య్రం సిద్ధించిన ఏడాది తర్వాత, రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది తెలంగాణ దేశంలో అంతర్భాగమై 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చడానికి జాతీయ సమై క్యతా వజ్రోత్సవాలను
నేడు తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నదని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
స్వేచ్ఛా స్వాతంత్య్రంతో జీవించడానికి అమరులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో కీలకమైన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజుగా ప్రజలందరికీ గర్వకారణమని హోంమంత�
ఎల్కతుర్తి-మెదక్ వరకు జాతీయ రహదారి -765 డీజీ, జనగాం-సిరిసిల్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా చేయాలని అధికారులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు.