వజ్రోత్సవాలకు పటాన్చెరు పట్టణంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో 15వేల మందితో ర్యాలీ నిర్వహించనున్నారు.
‘పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ర్టాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పల్లెలు అద్భుతమైన ప్రగతిని సాధ�
చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మజీవులు (పరాన్న జీవులు) నులి పురుగులు. ఇవి పిల్లలు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించి వారిని శక్తిహీనులుగా మారుస్తాయి.
అక్కన్నపేట-మెదక్కు 17 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయని, మరో వారం, పది రోజుల్లో కాచిగూడ నుంచి వయా అక్కన్నపేట మీదుగా మెదక్కు ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్�