జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న మెదక్ నియోజకవర్గంలో నిర్వహించే ర్యాలీ, సభను విజయవంతం చేయా డానికి అధికారులు ప్రణాళికబద్ధంగా సమన్వయంతో పని చేయాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మంగళ�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు.
మహానగరంలో చాలావరకు చిన్న కుటుంబాలు కావడంతో పిల్లల రక్షణ దారితప్పుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడంతో పిల్లల పెంపకంలో అతి ముఖ్యమైన తొలి అయిదేళ్లు నాణ్యతలేని రోజులుగా కరిగిపోతున్నాయి
తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే�
స్వయంభూగా వెలిసిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక ఆలయం సెప్టెంబర్ 13న (మంగళవారం) జరిగే అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలకు ముస్తాబైంది.