తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ బిడ్డగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశంలోని అన్ని వర్గాల ప్ర
యావత్ ప్రపంచంలో పూలను గౌరమ్మగా పూజించి, వేడుకలను నిర్వహించే ఏకైక పండుగ బతుకమ్మ అని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నా రు. సోమవారం వెల్దుర్తి మండలంలోని మానేపల్లి, అందుగులపల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణ�
వీర వనిత చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శనీయమని రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి క�
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సర్పంచ్ నీలం మధుముదిరాజ్ సాకారంతో, రజక సంఘం నేతల ఆధ్వర్యం లో
వరాలతల్లి వనదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైభవోపేతంగా నిర్వహించే ఈ వేడుకలను గురువారం గిరిజన సంక్షేమ శాఖ మంత్�
ప్రజా సంక్షేమం కోసం ఉచిత పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా.. వాటిని నిలిపివేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు
జిల్లావ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మతో పూల జాతర శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. మహిళలు రంగురంగల పూలతో బతుకమ్మలను అలంకరించి పట్టణాలు, గ్రామా ల్లోని ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు.
సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. శివ్వంపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వ సభ్య సమావేశం నిర్వహిం