ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులు ప్రత్యే క దృష్టిసారించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూ చించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్లతో కల�
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ఎనిమిదేండ్లలోనే తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా వెలుగులు నిండుతాయని అంటున్నారు ఉమ్మడి జిల్లాకు చెంది
కుమ్రం భీం భవన్లో ప్రవేశించగానే ఎదురుగా ఆదివాసీ వీరుడు భీం విగ్రహం దర్శనమిస్తుంది. సమ్మక్క సారక్కల గద్దెలు ఉన్నాయి. మెట్లను ఆనుకుని ఉన్న గోడ మీద పెద్ద ఇప్ప చెట్టు, ఆ చెట్టుకు ఇప్ప పువ్వులు పూసినట్టు.. ఆ క�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ధర్మకర్తల మండలిని నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ సోమవారం రాత్రి జీవోను విడుదల చేశారు. 14మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడితో కూడిన ట్రస్టు బోర్
ప్రజావాణిల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ శరత్, మెదక్లో అదనపు కలెక్టర్ రమేశ్ సమస్యలు తెలిపేందుకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
దేశ రాజకీయాలకు సీఎం కేసీఆర్ సరైనోడని, దేశానికి ఆయన ఆశాకిరణమని, ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిందేనని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రగతి ఆయనతోనే సాధ్యమని, కేసీఆర్కు స్పష్టమైన ప్రణాళిక ఉందని, దూరదృష�
మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ పల్లెలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. ప్రతి పల్లె పచ్చద నం, పరిశుభ్రతో కళకళలాడాలని ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లెప్రగతి, హరితహారంతో రూపురేఖలు మా రుతు
దేశానికి స్వాతం త్య్రం సిద్ధించిన ఏడాది తర్వాత, రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది తెలంగాణ దేశంలో అంతర్భాగమై 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చడానికి జాతీయ సమై క్యతా వజ్రోత్సవాలను