నేడు తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నదని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
స్వేచ్ఛా స్వాతంత్య్రంతో జీవించడానికి అమరులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో కీలకమైన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజుగా ప్రజలందరికీ గర్వకారణమని హోంమంత�
ఎల్కతుర్తి-మెదక్ వరకు జాతీయ రహదారి -765 డీజీ, జనగాం-సిరిసిల్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా చేయాలని అధికారులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
వజ్రోత్సవాలకు పటాన్చెరు పట్టణంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో 15వేల మందితో ర్యాలీ నిర్వహించనున్నారు.