మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం స్వయం సహాయక సంఘాలకు పెట్టుబడి సాయం గరిష్ఠంగా ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష రుణం దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే మంజూరు నేరుగా సంఘం ఖాతాలో జమ పొందిన రుణానికి బీమా సదుపాయం వందకు
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది.. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి క్రమశిక్షణ కలిగిన చదువు ఉన్నత స్థానాలకు చేరుస్తుంది సంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్ భా
ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేటలో ఎల్అండ్టీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం సిద్దిపేట, సెప్టెంబర్ 5 : ప్రముఖ కంపెనీ ఎల్అండ్టీ సహకారంతో సిద్దిపేటలో నిరుద్యోగ �
సీఎం కేసీఆర్ చొరవతో జనగామ నియోజకవర్గం సస్యశ్యామలం రూ.388 కోట్లతో భూగర్భ జలమార్గం, కాల్వల నిర్మాణం సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం భూములిచ్చిన రైతులకుపాదాభివందనాలు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి య
ప్రజల సంక్షేమం, శ్రేయస్సే లక్ష్యం మాట నిలుపుకొన్న గొప్ప వ్యక్తి సీఎం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అక్కన్నపేటలో ఆసరా కార్డుల పంపిణీ హుస్నాబాద్, సెప్టెంబర్ 5: దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేం�
విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి హాజరు ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని, ప్రభుత్వ ఆలోచనలకు అన�
మెదక్ అర్బన్, సెప్టెంబర్ 5: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం చేపట్టామని ఆర్డీవో సాయిరామ్ అన్నారు. సోమవారం కలెక్టరెట్ కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్తో కలిసి �
తెలంగాణ పథకాలను అమలు చేయాలంటున్న ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రజల ఆదరణన చూసి ఓర్వలేక ప్రతిపక్షాల విమర్శలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి వెల్దుర్తి, సెప్టెంబ�
సీఎం కేసీఆర్ చేయూతతో అభివృద్ధి బాట ఉచితంగా చేపపిల్లలు, దాణా, వలలు పంపిణీ ద్విచక్రవాహనాలు, ఆటోలు అందజేత ఉపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి
భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రదాతలు ఉపాధ్యాయ వృత్తి గురుతరమైనది వెల్దుర్తి, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నత మైనదని ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నా�
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి శివ్వంపేటలో ప్రెస్క్లబ్ భవనానికి భూమి పూజ శివ్వంపేట, సెప్టెంబర్ 5 : శివ్వంపేట అభివృద్ధికి మరింత కృషి
గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన సంగారెడ్డి కలెక్టర్ విద్యార్థుల భోజన విషయంలో నిర్లక్ష్యం చేసిన ప్రిన్సిపాల్కు సరెండర్ పుల్కల్, సెప్టెంబర్5: మండలంలోని సింగూరు గురుకుల పాఠశాలను సంగారెడ్డి �
పట్టణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 17 సీసీ కెమెరాలు ప్రధాన చౌరస్తాలు, ముఖ్యమైన రోడ్ల వెంట ఏర్పాటు హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ప్రత�
చెరువులు నీటితో కళకళలాడుతుండడంతో చేప పిల్లలను వదిలేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మెదక్ జిల్లాలో ఈ ఏడాది 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మత్స్యశాఖ అధికారులు, అందుక�