మహానగరంలో చాలావరకు చిన్న కుటుంబాలు కావడంతో పిల్లల రక్షణ దారితప్పుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడంతో పిల్లల పెంపకంలో అతి ముఖ్యమైన తొలి అయిదేళ్లు నాణ్యతలేని రోజులుగా కరిగిపోతున్నాయి
తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే�
స్వయంభూగా వెలిసిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక ఆలయం సెప్టెంబర్ 13న (మంగళవారం) జరిగే అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలకు ముస్తాబైంది.
అపర భగీరథుడికి ఆహ్వానం పలుకుతున్న ప్రజలు దేశంచూపు..కేసీఆర్ వైపు నదికి కొత్త నడక నేర్పిన అపర భగీరథుడు దేశం అబ్బురపర్చేలా పాలన సాగిస్తున్న రాజనీతిజ్ఞుడు సబ్బండవర్ణాల సంక్షేమమే ధ్యేయంగా పథకాల అమలు అనేక �