ఆసరా పింఛన్లు ఎంతో మందికి కొండంత భరోసా ఇస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రం పాపన్నపేట లో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే పం
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్ మండలంలోని అన్నాసాగర్, వట్పల్లి మండలంలోని దేవునూర్, పాలుడ్గు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ క�
మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిక�
తూప్రాన్లో సిద్ధమైన 400 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనల
టేక్మాల్, రామాయంపేట మండలాల్లో పింఛన్ మంజూరు పత్రాల అందజేత సీఎం కేసీఆరే మా ఇంటి పెద్ద అంటున్న.. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు టేక్మాల్, సెప్టెంబర్ 1 : అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాలతో మండలం
అందోల్కు దామోదర్ చేసిందేమీలేదు మాజీ ఉపముఖ్యమంత్రిపై మంత్రి హరీశ్రావు ఫైర్ మునిపల్లి, సెప్టెంబర్ 1: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హ యాంలో కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో ప్రజలు తీవ్�
మెదక్ ప్రజావాణికి 40 వినతులు అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ రమేశ్ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి మంజూరు చేస్తామని హామీ వివిధ సమస్యలపై మరో 22 దరఖాస్తులు మెదక్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : మెదక్ కలెక
సంగారెడ్డి, ఆగస్టు 29 : హాకీ మాంత్రికుడు, దిగ్గజం ధ్యాన్చంద్ అని, ఆయన క్రీడాస్ఫూర్తితో క్రీడాకారులు హాకీలో రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర
పేదల జీవితాలకు భరోసా ఇస్తున్న పథకాలు ఎన్నికల హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు అందజేత ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్, హవేళీఘనపూర్లో పర్యటన లబ్�