నర్సాపూర్ పట్టణ ప్రజల రక్షణ ముఖ్యం మున్సిపల్ సమావేశంలో అదనపు కలెక్టర్ తీర్మానాలను అమోదించిన కౌన్సిలర్లు నర్సాపూర్, ఆగస్టు 26 : మున్సిపాలిటీలోని ప్రజలను కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామని అదనపు క
ఫుడ్ సెక్యూరిటీ కార్డుదారులకు ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ సేవలు అమలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్కార్, ప్రైవేట్ దవాఖానల్లో చికిత్సకు అనుమతి మెదక్ జిల్లాలో 2 లక్షల మందికి ప్రయోజనం ప
తొమ్మిదేండ్లలోపు పిల్లలే వైరస్ బాధితులు పొరుగు రాష్ర్టాల్లో నమోదవుతున్న కేసులు అప్రమత్తమైన రాష్ట్ర వైద్యాధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే రకరకా�
1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం అభ్యాసనా సామర్థ్యం పెంచడమే లక్ష్యం ఏడాది పాటు అమలు ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి సదాశివపేట, ఆగస్టు 26: చిన్నారుల భవితకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రోగులకు తప్పనున్న ఇబ్బందులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు అందోల్, ఆగస్టు 26: జోగి
నాడు ఉపాధి కోసం పట్నం నేడు ఉన్న ఊరిలోనే వ్యాపారం సమోసాలు తయారు చేస్తూ మరో 10మందికి ఉపాధి అవకాశం దుబ్బాక, ఆగస్టు 25 : దళితబంధు పథకం ఆ కుటుంబంలో వెలుగు నింపింది. నాడు ఉపాధి కోసం పట్నం వెళ్లిన అతనికి ఉన్న ఊరిలోనే
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్, ఆగస్టు 25 : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజిద్దామని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్
ప్రభుత్వ దవాఖాన నిర్వహణ బాగుంది ఒడిశా అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు గజ్వేల్ జిల్లా దవాఖాన సందర్శన మిరుదొడ్డి, ఆగస్టు 25 : దేశంలోనే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్తో పాటు పల్లెల్లో మతచిచ్చు రేపుతున్న ఎమ్మెల్�
జీవనశైలికి దగ్గరగా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు : ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ హుస్నాబాద్లో ఉత్సాహంగా గిరిజనుల తీజ్ ఉత్సవాలు హుస్నాబాద్, ఆగస్టు 25: రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్�
లక్షలాది రూపాయల వసూలులో నిర్లక్ష్యం పూర్వపు ఘటనలో మేల్కొనని ఆలయ అధికారులు కోర్టులకు ఎక్కుతున్న టెండరుదారులు చేర్యాల, ఆగస్టు 25 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సంబంధించిన టెండర్లకు సంబంధ�
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సిద్దిపేట అర్బన్, ఆగస్టు 25 : బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలను సిద్దిపేట భరోసా కేంద్రం కల్పిస్తున్నదని సిద్దిపేట పోలీస్ కమీషనర్ ఎన్.�
పురిటి నొప్పుల బాధలే కాదు కుటుంబ నియంత్రణ భారం కూడా ఆడవాళ్లపైనే.. మెదక్ జిల్లాలో అధిక శాతం వారే అవగాహన లేక వెనుకడుగు వేస్తున్న పురుషులు గతేడాది ట్యుబెక్టమీ 3124 ఏడాదిలో వెసెక్టమీ జీరో కేసులు కుటుంబ నియంత్�
కేంద్రీయ విద్యాలయ అండర్-17 క్రికెట్ టోర్నీ ప్రారంభం కంది ఓడీఎఫ్లో మూడు రోజుల పాటు కొనసాగనున్న మ్యాచ్లు ప్రారంభించిన ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలుగు రాష్ర్టాల నుంచి పాల్గొన్న 7 టీమ్లు �
కార్యాచరణ సిద్ధం చేస్తున్న అధికారులు మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ప్రయోజనం రెవెన్యూ పరిధి ప్రాతిపదికగా నెంబర్లు కేటాయింపు ఇక నుంచి ఏ ఇంటి సమాచారమైనా ఇంటర్నెట్లో నిక్షిప్తం పరిపాలనా సేవల్