మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటుకు కసరత్తు 314 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం జహీరాబాద్, సెప్టెంబర్ 8: �
గురువుకు సమాజంలో ఉన్నత స్థానం జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ రామాయంపేట, సెప్టెంబర్ 8 : విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు నేర్పినప్పుడే గురువులుగా సమాజంలో పేరుప్రతిష్టలు దక్కుతాయని జిల్లా విద్య�
జిల్లాల్లో కొనసాగుతున్న నిమజ్జనాలు ఊరూరా వినాయక శోభాయాత్రలు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు చెరువులు, కుంటల వద్ద రక్షణ చర్యలు మెదక్ రూరల్, సెప్టెంబర్ 8 : ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనం పూర్తి చే�
అద్దెకున్న లాడ్జి భవనంపై నుంచి దూకి మృతి సంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 7 : ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సంగారెడ్డిలో జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్కు చెందిన మేఘ
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిచడంతో పాటు ఆధార్ కార్డుకు అనుసంధానం చెయ్యాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం స్వయం సహాయక సంఘాలకు పెట్టుబడి సాయం గరిష్ఠంగా ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష రుణం దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే మంజూరు నేరుగా సంఘం ఖాతాలో జమ పొందిన రుణానికి బీమా సదుపాయం వందకు
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది.. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి క్రమశిక్షణ కలిగిన చదువు ఉన్నత స్థానాలకు చేరుస్తుంది సంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్ భా
ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేటలో ఎల్అండ్టీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం సిద్దిపేట, సెప్టెంబర్ 5 : ప్రముఖ కంపెనీ ఎల్అండ్టీ సహకారంతో సిద్దిపేటలో నిరుద్యోగ �
సీఎం కేసీఆర్ చొరవతో జనగామ నియోజకవర్గం సస్యశ్యామలం రూ.388 కోట్లతో భూగర్భ జలమార్గం, కాల్వల నిర్మాణం సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం భూములిచ్చిన రైతులకుపాదాభివందనాలు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి య
ప్రజల సంక్షేమం, శ్రేయస్సే లక్ష్యం మాట నిలుపుకొన్న గొప్ప వ్యక్తి సీఎం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అక్కన్నపేటలో ఆసరా కార్డుల పంపిణీ హుస్నాబాద్, సెప్టెంబర్ 5: దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేం�