పది రోజుల్లో క్రీడా ప్రాంగణాలు పూర్తవ్వాలి తడి, పొడి చెత్తను విధిగా సేకరించాలి వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యాన్ని సహించం అధికారులతో సంగారెడ్డి కలెక్టర్ శరత్ ప్రతి గ
పేదలే తమ ఆత్మబంధువులని, వారు ఆత్మగౌరవంగా బతకాలని ఖర్చుకు వెనుకాడకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఉచితంగా ఇస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 24: “మంజీరా అంటే స్వచ్ఛతకు చిహ్నం.. మెదక్ బ్రాండ్ పేరిట స్వయం సహాయ సంఘాల ఉత్పత్తుల విక్రయానికి లోగో రూపకల్పన చేసి విక్రయాలకు నాంది �
మెదక్ జిల్లాకు 4,965 ఇండ్లు కేటాయింపు.. ఇప్పటికే 2,344 బెడ్ రూం ఇండ్లు పూర్తి… మొదటి విడతలో 561 మందికి పంపిణీ నేడు జిల్లా కేంద్రంలో సామూహిక గృహ ప్రవేశాలు మౌలిక సదుపాయాలకు రూ.6 కోట్లు డబుల్ బెడ్ రూం నిర్మాణాలక�
బ్లాక్ స్పాట్లు గుర్తించినా నివారణ చర్యలు శూన్యం.. జాతీయ రహదారి నిర్మాణంలోనే ఎన్నో లోపాలు పట్టించుకోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వేగ నియంత్రణకు స్టాపర్లు, సూచికలు, రెయిలింగ్ లేక ప్రమాదాలు అనుమ
పైలట్ ప్రాజెక్టుగా న్యాక్ మూడు నెలల కుట్టుశిక్షణలో ఉచితంగా టైలర్ మిషన్లు రామాయంపేటలో కుట్టు మిషన్లు అందజేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేట, ఆగష్టు 23 : మహిళలు వృత్తిలో నైపుణ్యం సాధించి ఆర�
మెదక్ మున్సిపాలిటీ/హవేళీఘనపూర్,ఆగస్టు 24 : చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు మెదక్లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లె�
దంపతుల హత్య మండలంలోని పైతరలో తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన నిమ్మన్నగారి లక్ష్మారెడ్డి (55), నిమ్మన్నగారి లక్ష్మి (50) అనే దంపతులు మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యా రు.
జాతీయ భావాన్ని పెంపొందించాయి చేగుంట/నర్సాపూర్/రామాయంపేట/కొల్చారం, ఆగస్టు 23 : తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు దేశం గర్వించేలా నిర్వహించి ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపోందించాయని చేగుంట ఎంప�
ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, ఆగస్టు 23 : రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కేంద్రం చేసేది నల్ల చట్టాలని మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. కేంద్రంలోన�