విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి హాజరు ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని, ప్రభుత్వ ఆలోచనలకు అన�
మెదక్ అర్బన్, సెప్టెంబర్ 5: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం చేపట్టామని ఆర్డీవో సాయిరామ్ అన్నారు. సోమవారం కలెక్టరెట్ కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్తో కలిసి �
తెలంగాణ పథకాలను అమలు చేయాలంటున్న ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రజల ఆదరణన చూసి ఓర్వలేక ప్రతిపక్షాల విమర్శలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి వెల్దుర్తి, సెప్టెంబ�
సీఎం కేసీఆర్ చేయూతతో అభివృద్ధి బాట ఉచితంగా చేపపిల్లలు, దాణా, వలలు పంపిణీ ద్విచక్రవాహనాలు, ఆటోలు అందజేత ఉపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి
భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రదాతలు ఉపాధ్యాయ వృత్తి గురుతరమైనది వెల్దుర్తి, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నత మైనదని ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నా�
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి శివ్వంపేటలో ప్రెస్క్లబ్ భవనానికి భూమి పూజ శివ్వంపేట, సెప్టెంబర్ 5 : శివ్వంపేట అభివృద్ధికి మరింత కృషి
గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన సంగారెడ్డి కలెక్టర్ విద్యార్థుల భోజన విషయంలో నిర్లక్ష్యం చేసిన ప్రిన్సిపాల్కు సరెండర్ పుల్కల్, సెప్టెంబర్5: మండలంలోని సింగూరు గురుకుల పాఠశాలను సంగారెడ్డి �
పట్టణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 17 సీసీ కెమెరాలు ప్రధాన చౌరస్తాలు, ముఖ్యమైన రోడ్ల వెంట ఏర్పాటు హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ప్రత�
చెరువులు నీటితో కళకళలాడుతుండడంతో చేప పిల్లలను వదిలేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మెదక్ జిల్లాలో ఈ ఏడాది 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మత్స్యశాఖ అధికారులు, అందుక�
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మానేపల్లి గ్రామంలో మానేపల్లి,
ప్రతినెలా మూడో శనివారం పేరెంట్స్ మీటింగ్ విద్యార్థుల ప్రతిభ, పాఠశాలల్లో సమస్యలపై చర్చ మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 3: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ఆయా పాఠశాల�
అత్యంత నియమ నిష్టలతో గణనాథుడి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు గణేశుడి దీక్షలో గూడెం యువకులు ఉత్సవాలు సాగినన్నీ రోజులు మద్యం, మాంసం, సంసార జీవితానికి దూరం చివరి రోజు పండ్లతో అలంకరించిన వాహనంలో వినాయకుడి ఊరే
నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తున్నది మద్యం మత్తులోనే ఎక్కువ ప్రమాదాలు మెదక్ జిల్లా న్యాయమూర్తి లక్ష్మీశారద ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు పాటించాలి సంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి సుదర్శన్ మెదక్ మున్సిప�