సంగారెడ్డి కలెక్టర్ శరత్ తొగర్పల్లిలో ఫ్రీడం పార్కు ప్రారంభం కొండాపూర్, ఆగస్టు 21: గ్రామాల్లో ఫ్రీడం పార్కుల ఏర్పాటుతో పచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని సంగార
కృష్ణతత్వమే ప్రతిసమస్యను పరిష్కరిస్తుంది ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, ఆగస్టు 21: కృష్ణతత్వమే ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం రా�
పెద్దఎత్తున మొక్కలు నాటిన ప్రజలు భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారులు కొనసాగుతున్న స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు కోలాహలంగా మారిన పల్లె, పట్టణం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు జిల్లాలో ఉత్సాహంగా కొ
ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి పోటెత్తిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లింపు రంగురంగుల గాజులతో అమ్మవారి అలంకరణ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు రేణుకాఎల్లమ్మ విగ్రహప్రతిష్ఠ మహోత్సవం
మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ స్వామివారిని దర్శించుకున్న 20వేల మంది భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ మొక్కులు చెల్లించుకున్న మహిళలు చేర్యాల, ఆగస్టు 21 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం �
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 972 డబుల్ బెడ్రూం ఇండ్లు సిద్ధం రహ్మిత్నగర్లో 312, హోతి (కే)లో 660 1411 మంది అర్హుల గుర్తింపు కోహీర్ మండలం దిగ్వాల్లో 88 నిర్మాణం లబ్ధిదారుల ఎంపిక పూర్తి రూ.44 కోట్లతో ఇండ్ల నిర్మ
తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకొంటున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్ పెద్దచెరువు కట్టపైన గంగామాత దేవాలయంలో నిర్వహించిన బోనాల జాతరల
టీఆర్ఎస్ హయాంలోనే నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నర్సాపూర్, ఆగస్టు 21 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోనే ఆలయాలు అభివృద్ధ్ది చెందాయని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సాపూర్ పట్టణంలో
రోడ్ల రీబిటింగ్కు పుష్కలంగా నిధులు రూ.9.55 కోట్లు మంజూరు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక కృషితో నిధులు కొల్చారం, ఆగస్టు21: రోడ్లు ప్రగతికి సూచికలు. ఒక ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగుపడి, ప్రయాణం స�
అర్హులకు ఉచితంగా డబుల్ బెడ్రూం ప్రతి పేదోడికి ఇల్లు అందించడమే టీఆర్ఎస్ లక్ష్యం త్వరలోనే సొంతింటి జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల సాయం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇండ్లు అందిస్తున్నాం.. ఆర్థిక, వ�
మంత్రాలను నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువ పాపన్నపేట, ఆగస్టు20: వర్షాకాలం వచ్చిందటే చాలు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో పాముల బెడద ఉంటుంది. పాము కాటుకు గురై పదుల సంఖ్యలో ప్రజల
మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్లలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పాల్గొన్న మహిళా అధికారులు, ప్రజలు ప్రశంసా పత్రాలు అందజేసిన అదనపు కలెక్టర్లు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం మెద�
టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేరు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి జిల్లావ్యాప్తంగా మునుగోడు సభకు తరలివెళ్లిన ప్రజాప్రతినిధులు, నాయకులు నర్సాపూర్/ కొల్చారం/ చిలిపిచెడ్/ శివ్వంపేట/ వెల్దుర్తి/ మనోహ�
నియ్యత్ గల్ల సర్కారుకు నిండు దీవెన మునుగోడు ప్రజా దీవెన సభ గ్రాండ్ సక్సెస్ బీజేపీకి ఓటు పడ్డది అంటే బాయికాడ మీటర్లు పడ్డట్టే. మీటర్లు పెట్టే మోదీ కావాల్నా, మీటర్లు వద్దనే కేసీఆర్ కావాల్నా! ఫ్లోరైడ్ �
ఇండ్లు, స్థలాలకు ప్రత్యేక గుర్తింపు పుస్తకాన్ని ఇస్తాం సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తూప్రాన్ మండలం యావాపూర్లో ప్రత్యేక సమావేశం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై స్థానికులతో ఆరా యావ