తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకొంటున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్ పెద్దచెరువు కట్టపైన గంగామాత దేవాలయంలో నిర్వహించిన బోనాల జాతరల
టీఆర్ఎస్ హయాంలోనే నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నర్సాపూర్, ఆగస్టు 21 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోనే ఆలయాలు అభివృద్ధ్ది చెందాయని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సాపూర్ పట్టణంలో
రోడ్ల రీబిటింగ్కు పుష్కలంగా నిధులు రూ.9.55 కోట్లు మంజూరు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక కృషితో నిధులు కొల్చారం, ఆగస్టు21: రోడ్లు ప్రగతికి సూచికలు. ఒక ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగుపడి, ప్రయాణం స�
అర్హులకు ఉచితంగా డబుల్ బెడ్రూం ప్రతి పేదోడికి ఇల్లు అందించడమే టీఆర్ఎస్ లక్ష్యం త్వరలోనే సొంతింటి జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల సాయం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇండ్లు అందిస్తున్నాం.. ఆర్థిక, వ�
మంత్రాలను నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువ పాపన్నపేట, ఆగస్టు20: వర్షాకాలం వచ్చిందటే చాలు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో పాముల బెడద ఉంటుంది. పాము కాటుకు గురై పదుల సంఖ్యలో ప్రజల
మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్లలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పాల్గొన్న మహిళా అధికారులు, ప్రజలు ప్రశంసా పత్రాలు అందజేసిన అదనపు కలెక్టర్లు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం మెద�
టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేరు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి జిల్లావ్యాప్తంగా మునుగోడు సభకు తరలివెళ్లిన ప్రజాప్రతినిధులు, నాయకులు నర్సాపూర్/ కొల్చారం/ చిలిపిచెడ్/ శివ్వంపేట/ వెల్దుర్తి/ మనోహ�
నియ్యత్ గల్ల సర్కారుకు నిండు దీవెన మునుగోడు ప్రజా దీవెన సభ గ్రాండ్ సక్సెస్ బీజేపీకి ఓటు పడ్డది అంటే బాయికాడ మీటర్లు పడ్డట్టే. మీటర్లు పెట్టే మోదీ కావాల్నా, మీటర్లు వద్దనే కేసీఆర్ కావాల్నా! ఫ్లోరైడ్ �
ఇండ్లు, స్థలాలకు ప్రత్యేక గుర్తింపు పుస్తకాన్ని ఇస్తాం సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తూప్రాన్ మండలం యావాపూర్లో ప్రత్యేక సమావేశం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై స్థానికులతో ఆరా యావ
ఉత్సాహంగా కొనసాగుతున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దవాఖానలు, వృద్ధ, అనాథ ఆశ్రమాల్లో పండ్లు పంపిణీ మహిళలు, విద్యార్థినులకు ముగ్గుల పోటీలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు విజేతలకు బహుమతుల ప్రదానం పా�
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఫొటో జర్నలిస్టులు తీసిన విభిన్న చిత్రాలను కలెక్టరేట్లో ప్రదర్శించారు. ఈ చాయా
గతంలో మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ నాలుగేండ్ల కిందట డీఎంహెచ్వో కార్యాలయంలో.. తాజాగా చేగుంట డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ మెదక్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో జిల్లాలోని �
వృద్ధాశ్రమాల సేవలు మరువలేనివి ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలు నర్సాపూర్/ మనోహరాబాద్/ కౌడి�
వడియారంలో రేక్ పాయింట్ అవసరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చేగుంట, ఆగస్టు 19: చేగుంట పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పలు అ�