ఉత్సాహంగా కొనసాగుతున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దవాఖానలు, వృద్ధ, అనాథ ఆశ్రమాల్లో పండ్లు పంపిణీ మహిళలు, విద్యార్థినులకు ముగ్గుల పోటీలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు విజేతలకు బహుమతుల ప్రదానం పా�
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఫొటో జర్నలిస్టులు తీసిన విభిన్న చిత్రాలను కలెక్టరేట్లో ప్రదర్శించారు. ఈ చాయా
గతంలో మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ నాలుగేండ్ల కిందట డీఎంహెచ్వో కార్యాలయంలో.. తాజాగా చేగుంట డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ మెదక్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో జిల్లాలోని �
వృద్ధాశ్రమాల సేవలు మరువలేనివి ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలు నర్సాపూర్/ మనోహరాబాద్/ కౌడి�
వడియారంలో రేక్ పాయింట్ అవసరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చేగుంట, ఆగస్టు 19: చేగుంట పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పలు అ�
జహీరాబాద్, ఆగస్టు 19: ఖనిజాలు తవ్వకాలు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయాలు సేకరిస్తుందని సంగారెడ్డి అదరనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ మండలంలోని గోవింద్పూర్లో ర
గైనకాలజీ సమస్యలతోనే అనారోగ్యమంటున్న కళాశాల సిబ్బంది సమగ్ర విచారణ చేయాలని తండ్రి ఫిర్యాదు పటాన్చెరు/సిర్గాపూర్, ఆగస్టు19: గైనకాలజీ సమస్యలతో అనారోగ్యం బారిన పడిన విద్యార్థిని తీవ్ర అస్వస్థతతో మృతి చెం�
ఖైదీలు, వృద్ధులు, చిన్నారులకు పండ్లు పంపిణీ చేసిన కలెక్టర్ సంగారెడ్డి, ఆగస్టు 19: క్షణికావేశంతో నేరం చేసి ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న వారిలో మార్పురావాలని కలెక్టర్ శరత్ కుమార్ నాయక్ సూచించారు. శుక్�
కేసుల దర్యాప్తులో అలసత్వం చూపవద్దని, వేగంగా దర్యాప్తు చేసి పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం న
గురుకులాల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, జీవితానికి వెలుగునిచ్చేది విద్య ఒక్కటేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.