42 మంది లబ్ధిదారులకు రూ.26 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత మాతా శిశు సంరక్షణ కేంద్రం సందర్శన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విజయవంతంగా ‘మీ కోసం నేనున్నా’ మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రజా స
నర్సాపూర్, ఆగస్టు 16 : పట్టణంలో నిర్మిస్తున్న మున్సిపల్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మె ల్యే మదన్రెడ్డి ఆదేశించారు. మున్సిపల్ భవ న నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించి అధి�
జిల్లావ్యాప్తంగా స్నేహపూరిత ఆటలపోటీలు క్రీడాకారులకు బహుమతుల ప్రదానం శివ్వంపేట, ఆగస్టు 16 : స్వతంత్ర భారత వజ్రోత్సవా ల సందర్భంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం క్రీడాపోటీలు నిర్వహించారు. శివ్వంపేట జడ్పీ ఉన్�
సంగారెడ్డి, మెదక్ కలెక్టరేట్లలో ఏర్పాటు కవితలు, పాటలు వినిపించిన కవులు హాజరైన అదనపు కలెక్టర్లు, సాహితీ ప్రియులు సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేత మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట�
మెదక్ జిల్లాలో 26,457 మందికి కేసీఆర్ కిట్ పంద్రాగస్టు కానుకగా మరో 20వేల కొత్త పింఛన్లు 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు 4969 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు… 2,344 పూర్తి రూ.668 కోట్లతో మిషన్ భగీరథ ప
సంగమేశ్వ, బసవేశ్వరతో 3 లక్షల ఎకరాలకు సాగునీరు రూ.510 కోట్లతో సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ జిల్లాలో 41,981 మందికి కొత్తగా పింఛన్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఉత్తమ అధికారులకు అవార్డుల ప్రదానం సంగార
సంగారెడ్డి, ఆగస్టు15: జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న 450 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అందజేశారు. రాధిక రమణి (డీఆర్వో), ఎల్లయ్య (జడ్పీ సీఈవో), జగదీశ్ (�
దేశవ్యాప్తంగా అందరికి ఒకే విద్య అందాలి.. రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఓటును అమ్ముకోవద్దు ప్రజా గాయకుడు గద్దర్ రామచంద్రాపురం, ఆగస్టు15: ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదుగాలంటే దేశంలోని అన్ని వర్గాల పిల్లలక�
ఇద్దరు మృతి పంద్రాగస్టు సంబురాల్లో విషాదం మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హామీ పటాన్చెరు, ఆగస్టు 15ః స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసేందుక�
జాతీయ జెండాలు ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్తమ అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు ప్రదానం ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ జెండాలతో ర్యాలీలు త�
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు బైక్ ర్యాలీలు, క్రీడాపోటీలతో సందడి పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాక రెపరెపలు విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్న క
శక్తిపీఠం అభివృద్ధికి కృషి చేస్తాం ఎండోమెంట్ నుంచి రూ.50లక్షల నిధులు మంజూరు చేస్తాం దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి లక్ష హరిద్రార్చన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శివ్వంపేట, ఆగస్టు14:శివ్వంప�