సంగారెడ్డి, ఆగస్టు15: జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న 450 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అందజేశారు. రాధిక రమణి (డీఆర్వో), ఎల్లయ్య (జడ్పీ సీఈవో), జగదీశ్ (�
దేశవ్యాప్తంగా అందరికి ఒకే విద్య అందాలి.. రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఓటును అమ్ముకోవద్దు ప్రజా గాయకుడు గద్దర్ రామచంద్రాపురం, ఆగస్టు15: ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదుగాలంటే దేశంలోని అన్ని వర్గాల పిల్లలక�
ఇద్దరు మృతి పంద్రాగస్టు సంబురాల్లో విషాదం మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హామీ పటాన్చెరు, ఆగస్టు 15ః స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసేందుక�
జాతీయ జెండాలు ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్తమ అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు ప్రదానం ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ జెండాలతో ర్యాలీలు త�
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు బైక్ ర్యాలీలు, క్రీడాపోటీలతో సందడి పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాక రెపరెపలు విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్న క
శక్తిపీఠం అభివృద్ధికి కృషి చేస్తాం ఎండోమెంట్ నుంచి రూ.50లక్షల నిధులు మంజూరు చేస్తాం దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి లక్ష హరిద్రార్చన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శివ్వంపేట, ఆగస్టు14:శివ్వంప�
– టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సదాశివపేట, ఆగస్టు14: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలి
ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో 250 మంది నాయకులు, కార్యకర్తలు చేరిక కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, ఆగస్టు14: రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకుసాగు�
పాపన్నపేట, ఆగస్టు14: పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. కొంతకాలంగా భారీగా వర్షాలు పడి వరదలు రావడంతో అమ్మవారి ఆలయం ఎదుట నుంచి నీరు ప్రవహించింది. దీంతో వనదుర్గ�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఫ్రీడం ర్యాలీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడలన్నీ త్రివర్ణ శోభితంగా మారాయి.