రక్తదాన శిబిరానికి విశేష స్పందన యువత రక్తదానానికి ముందుకు రావాలి రక్తదానం చేసిన వారిని అభినందించిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు మెదక్, ఆగస్టు17(నమస్తే తెలంగాణ): రక్తదానం మరొకరికి ప్రాణదానం అ�
ప్రతి గ్రామంలో జమ్మి మొక్క నాటిన టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా కార్యక్రమాలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు దవాఖానలు, వృద్ధాశ్రమాల్లో పండ్ల పంపిణీ ఏడుపాయల వన దుర్గా�
పురుగు మందు తాగి వివాహిత జన్యు లోపంతో సంతానం పుట్టినందుకు ఒకరు గుర్తుతెలియని మహిళ మృతి న్యాల్కల్, ఆగస్టు17: కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగి దవాఖానలో చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటన మండలం
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి షాదీఖానా, హజ్హౌస్ నిర్మాణానికి నిధులు మంజూరు కేతకీ సంగమేశ్వర దేవాలయాభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందించాలి సిద్ధివినాయక దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు జహీరాబాద�
నేడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ హయాంలో పాపన్నకు దక్కిన గుర్తింపు అందోల్/ మెదక్ మున్సిపాలిటీ ఆగస్టు 17: మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరి�
నర్సాపూర్, ఆగస్ట్16 : అన్నను అతి కిరాతకంగా కత్తితో గొంతుకోసి తమ్ముడు చంపిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణాన
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సర్పంచ్, వార్డు సభ్యులు నారాయణఖేడ్, ఆగస్టు 16 : టీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన
42 మంది లబ్ధిదారులకు రూ.26 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత మాతా శిశు సంరక్షణ కేంద్రం సందర్శన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విజయవంతంగా ‘మీ కోసం నేనున్నా’ మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రజా స
నర్సాపూర్, ఆగస్టు 16 : పట్టణంలో నిర్మిస్తున్న మున్సిపల్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మె ల్యే మదన్రెడ్డి ఆదేశించారు. మున్సిపల్ భవ న నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించి అధి�
జిల్లావ్యాప్తంగా స్నేహపూరిత ఆటలపోటీలు క్రీడాకారులకు బహుమతుల ప్రదానం శివ్వంపేట, ఆగస్టు 16 : స్వతంత్ర భారత వజ్రోత్సవా ల సందర్భంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం క్రీడాపోటీలు నిర్వహించారు. శివ్వంపేట జడ్పీ ఉన్�
సంగారెడ్డి, మెదక్ కలెక్టరేట్లలో ఏర్పాటు కవితలు, పాటలు వినిపించిన కవులు హాజరైన అదనపు కలెక్టర్లు, సాహితీ ప్రియులు సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేత మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట�
మెదక్ జిల్లాలో 26,457 మందికి కేసీఆర్ కిట్ పంద్రాగస్టు కానుకగా మరో 20వేల కొత్త పింఛన్లు 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు 4969 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు… 2,344 పూర్తి రూ.668 కోట్లతో మిషన్ భగీరథ ప
సంగమేశ్వ, బసవేశ్వరతో 3 లక్షల ఎకరాలకు సాగునీరు రూ.510 కోట్లతో సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ జిల్లాలో 41,981 మందికి కొత్తగా పింఛన్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఉత్తమ అధికారులకు అవార్డుల ప్రదానం సంగార