తెలంగాణ గడ్డమీద బీజేపీకి స్థానం ఉండదు మునుగోడులో బీజేపీ ఓటమే లక్ష్యం పేదలకు ఉచితాలు వద్దనడం మోదీకే చెల్లింది సిద్దిపేటలో మీడియాతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సిద్దిపేట అర్బన్, ఆగస్టు 17:
జిల్లాలో రక్తదాన శిబిరాలు విజయవంతం పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు ఉత్సాహంగా రక్తం ఇచ్చి స్ఫూర్తినింపిన పలువురు రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేత జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న స్వతంత్ర �
ప్రతి విద్యారి క్రీడల్లోనూ రాణించాలి ఎంపీపీలు శేరీ నారాయణరెడ్డి, స్వరూప పాఠశాలల్లో విద్యార్థులకు ఆటలపోటీలు వెల్దుర్తి, ఆగస్టు 17 : ప్రతి వ్యక్తికి విద్యతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని ఎంపీపీ స్వరూపానరేందర�
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రభుత్వ దవాఖానలో రక్తదాన శిబిరం స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా గ్రామాల్లో ప్రత్యేక రక్తదాన శిబిరాలు నర్సాపూర్/చిలిపిచెడ్, ఆగస్
ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు అభిమానం చాటుకున్న నాయకులు, ప్రజలు మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ హవేళీఘనపూర్/ నిజాంపేట/ �
రూ.35 లక్షలతో గోదాం నిర్మాణం 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ కొండాపూర్, ఆగస్టు17: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సంగా
రక్తదాన శిబిరానికి విశేష స్పందన యువత రక్తదానానికి ముందుకు రావాలి రక్తదానం చేసిన వారిని అభినందించిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు మెదక్, ఆగస్టు17(నమస్తే తెలంగాణ): రక్తదానం మరొకరికి ప్రాణదానం అ�
ప్రతి గ్రామంలో జమ్మి మొక్క నాటిన టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా కార్యక్రమాలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు దవాఖానలు, వృద్ధాశ్రమాల్లో పండ్ల పంపిణీ ఏడుపాయల వన దుర్గా�
పురుగు మందు తాగి వివాహిత జన్యు లోపంతో సంతానం పుట్టినందుకు ఒకరు గుర్తుతెలియని మహిళ మృతి న్యాల్కల్, ఆగస్టు17: కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగి దవాఖానలో చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటన మండలం
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి షాదీఖానా, హజ్హౌస్ నిర్మాణానికి నిధులు మంజూరు కేతకీ సంగమేశ్వర దేవాలయాభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందించాలి సిద్ధివినాయక దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు జహీరాబాద�
నేడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ హయాంలో పాపన్నకు దక్కిన గుర్తింపు అందోల్/ మెదక్ మున్సిపాలిటీ ఆగస్టు 17: మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరి�
నర్సాపూర్, ఆగస్ట్16 : అన్నను అతి కిరాతకంగా కత్తితో గొంతుకోసి తమ్ముడు చంపిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణాన
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సర్పంచ్, వార్డు సభ్యులు నారాయణఖేడ్, ఆగస్టు 16 : టీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన
42 మంది లబ్ధిదారులకు రూ.26 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత మాతా శిశు సంరక్షణ కేంద్రం సందర్శన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విజయవంతంగా ‘మీ కోసం నేనున్నా’ మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రజా స