కులాలు, మతాల పేరిట కొన్ని శక్తులు ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నాయని, రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందేందుకు చూస్తున్నాయని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక,
దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలను త్యాగం చేశారు.. అమ రుల త్యాగాలతోనే మనం స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
75వ స్వ తంత్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు(సమైఖ్యత పరుగు) నిర్వహించారు. మెదక్ మండల పరిధిలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీరాములు, రూరల్ ఎస్సై మో హన్రెడ్డ�
త్రివర్ణ పతాకం వీధివీధినా ఎగురడంతో ‘మెతుకుసీమ’ మెరిసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర�
వైభవంగా కొనసాగుతున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఐదోరోజు రక్షాబంధన్ సందర్భంగా వేడుకలు అనాథ బాలబాలికలకు కొత్త బట్టల పంపిణీ రాఖీలను పంపిణీ చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ జాతీయ జెండాల అందజేత
ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏండ్ల వరకు ఉచిత ప్రయాణం 75 ఏండ్లు పూర్తి చేసుకున్న వృద్ధులకు.. సీనియర్ సిటిజన్లకు తార్నాక ఆర్టీసీ దవాఖానలో వైద్య పరీక్షలు కేజీ బరువున్న పార్సిళ్లను 75 కి.మీ కార్గో బస్సులో ఉచితం�
సీఎం ప్రకటనతో లబ్ధిదారుల్లో ఆశలు.. జాబితా సిద్ధం మెదక్ జిల్లాలో కొత్తగా 9281 మందికి ప్రయోజనం జిల్లాలో 1.10 లక్షలకు చేరనున్న పింఛన్లు సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 41వేల మందికి పింఛన్లు ఇప్పటికే అందుకుంటున్న వా
వైభవంగా కొనసాగుతున్న వజ్రోత్సవాలు ఐదోరోజూ రక్షాబంధన్ సందర్భంగా వేడుకలు అనాథ బాలబాలికలకు కొత్త బట్టలు పంపిణీ రాఖీలను పంపిణీ చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ జాతీయ జెండాల అందజేత సీఎం కేసీఆ�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మంగంపేటలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ జిన్నారం, ఆగస్టు 11 : తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డ�
సాంకేతికతపై అవగాహన ఉండాలి సద్వినియోగం చేసుకుంటే ఉపయోగాలు దుర్వినియోగం చేస్తే దుష్ఫలితాలు మానవ మనుగడకు టెక్నాలజీ ముఖ్యం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి ‘సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే’లో
150 మెడికల్ సీట్ల ప్రవేశానికి అనుమతి కళాశాల ప్రారంభానికి భవనం, ఫ్యాకల్టీ సిద్ధ్దం సెప్టెంబర్లో ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం కళాశాల భవన నిర్మాణానికి త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన అనుమతులపై మంత్రి హరీశ�
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో చేరిక ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులను జారీచేయడంతో గ�
మరింత అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మెదక్, సంగారెడ్డి జిల్లాల మహిళలతో వీడియోకాన్ఫరెన్స్ మెదక్ (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి, ఆగస్టు 11 : స్వరాష్ట్ర సాధనకు ఉద్యమాలు చేసిన ట