– టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సదాశివపేట, ఆగస్టు14: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలి
ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో 250 మంది నాయకులు, కార్యకర్తలు చేరిక కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, ఆగస్టు14: రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకుసాగు�
పాపన్నపేట, ఆగస్టు14: పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. కొంతకాలంగా భారీగా వర్షాలు పడి వరదలు రావడంతో అమ్మవారి ఆలయం ఎదుట నుంచి నీరు ప్రవహించింది. దీంతో వనదుర్గ�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఫ్రీడం ర్యాలీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడలన్నీ త్రివర్ణ శోభితంగా మారాయి.
కులాలు, మతాల పేరిట కొన్ని శక్తులు ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నాయని, రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందేందుకు చూస్తున్నాయని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక,
దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలను త్యాగం చేశారు.. అమ రుల త్యాగాలతోనే మనం స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
75వ స్వ తంత్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు(సమైఖ్యత పరుగు) నిర్వహించారు. మెదక్ మండల పరిధిలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీరాములు, రూరల్ ఎస్సై మో హన్రెడ్డ�
త్రివర్ణ పతాకం వీధివీధినా ఎగురడంతో ‘మెతుకుసీమ’ మెరిసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర�
వైభవంగా కొనసాగుతున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఐదోరోజు రక్షాబంధన్ సందర్భంగా వేడుకలు అనాథ బాలబాలికలకు కొత్త బట్టల పంపిణీ రాఖీలను పంపిణీ చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ జాతీయ జెండాల అందజేత
ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏండ్ల వరకు ఉచిత ప్రయాణం 75 ఏండ్లు పూర్తి చేసుకున్న వృద్ధులకు.. సీనియర్ సిటిజన్లకు తార్నాక ఆర్టీసీ దవాఖానలో వైద్య పరీక్షలు కేజీ బరువున్న పార్సిళ్లను 75 కి.మీ కార్గో బస్సులో ఉచితం�
సీఎం ప్రకటనతో లబ్ధిదారుల్లో ఆశలు.. జాబితా సిద్ధం మెదక్ జిల్లాలో కొత్తగా 9281 మందికి ప్రయోజనం జిల్లాలో 1.10 లక్షలకు చేరనున్న పింఛన్లు సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 41వేల మందికి పింఛన్లు ఇప్పటికే అందుకుంటున్న వా
వైభవంగా కొనసాగుతున్న వజ్రోత్సవాలు ఐదోరోజూ రక్షాబంధన్ సందర్భంగా వేడుకలు అనాథ బాలబాలికలకు కొత్త బట్టలు పంపిణీ రాఖీలను పంపిణీ చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ జాతీయ జెండాల అందజేత సీఎం కేసీఆ�