ఖైదీలు, వృద్ధులు, చిన్నారులకు పండ్లు పంపిణీ చేసిన కలెక్టర్ సంగారెడ్డి, ఆగస్టు 19: క్షణికావేశంతో నేరం చేసి ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న వారిలో మార్పురావాలని కలెక్టర్ శరత్ కుమార్ నాయక్ సూచించారు. శుక్�
కేసుల దర్యాప్తులో అలసత్వం చూపవద్దని, వేగంగా దర్యాప్తు చేసి పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం న
గురుకులాల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, జీవితానికి వెలుగునిచ్చేది విద్య ఒక్కటేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
తెలంగాణ గడ్డమీద బీజేపీకి స్థానం ఉండదు మునుగోడులో బీజేపీ ఓటమే లక్ష్యం పేదలకు ఉచితాలు వద్దనడం మోదీకే చెల్లింది సిద్దిపేటలో మీడియాతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సిద్దిపేట అర్బన్, ఆగస్టు 17:
జిల్లాలో రక్తదాన శిబిరాలు విజయవంతం పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు ఉత్సాహంగా రక్తం ఇచ్చి స్ఫూర్తినింపిన పలువురు రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేత జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న స్వతంత్ర �
ప్రతి విద్యారి క్రీడల్లోనూ రాణించాలి ఎంపీపీలు శేరీ నారాయణరెడ్డి, స్వరూప పాఠశాలల్లో విద్యార్థులకు ఆటలపోటీలు వెల్దుర్తి, ఆగస్టు 17 : ప్రతి వ్యక్తికి విద్యతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని ఎంపీపీ స్వరూపానరేందర�
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రభుత్వ దవాఖానలో రక్తదాన శిబిరం స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా గ్రామాల్లో ప్రత్యేక రక్తదాన శిబిరాలు నర్సాపూర్/చిలిపిచెడ్, ఆగస్
ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు అభిమానం చాటుకున్న నాయకులు, ప్రజలు మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ హవేళీఘనపూర్/ నిజాంపేట/ �
రూ.35 లక్షలతో గోదాం నిర్మాణం 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ కొండాపూర్, ఆగస్టు17: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సంగా
రక్తదాన శిబిరానికి విశేష స్పందన యువత రక్తదానానికి ముందుకు రావాలి రక్తదానం చేసిన వారిని అభినందించిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు మెదక్, ఆగస్టు17(నమస్తే తెలంగాణ): రక్తదానం మరొకరికి ప్రాణదానం అ�
ప్రతి గ్రామంలో జమ్మి మొక్క నాటిన టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా కార్యక్రమాలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు దవాఖానలు, వృద్ధాశ్రమాల్లో పండ్ల పంపిణీ ఏడుపాయల వన దుర్గా�