దేశవ్యాప్తంగా అందరికి ఒకే విద్య అందాలి.. రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఓటును అమ్ముకోవద్దు ప్రజా గాయకుడు గద్దర్ రామచంద్రాపురం, ఆగస్టు15: ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదుగాలంటే దేశంలోని అన్ని వర్గాల పిల్లలక�
ఇద్దరు మృతి పంద్రాగస్టు సంబురాల్లో విషాదం మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హామీ పటాన్చెరు, ఆగస్టు 15ః స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసేందుక�
జాతీయ జెండాలు ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్తమ అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు ప్రదానం ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ జెండాలతో ర్యాలీలు త�
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు బైక్ ర్యాలీలు, క్రీడాపోటీలతో సందడి పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాక రెపరెపలు విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్న క
శక్తిపీఠం అభివృద్ధికి కృషి చేస్తాం ఎండోమెంట్ నుంచి రూ.50లక్షల నిధులు మంజూరు చేస్తాం దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి లక్ష హరిద్రార్చన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శివ్వంపేట, ఆగస్టు14:శివ్వంప�
– టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సదాశివపేట, ఆగస్టు14: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలి
ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో 250 మంది నాయకులు, కార్యకర్తలు చేరిక కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, ఆగస్టు14: రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకుసాగు�
పాపన్నపేట, ఆగస్టు14: పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. కొంతకాలంగా భారీగా వర్షాలు పడి వరదలు రావడంతో అమ్మవారి ఆలయం ఎదుట నుంచి నీరు ప్రవహించింది. దీంతో వనదుర్గ�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఫ్రీడం ర్యాలీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడలన్నీ త్రివర్ణ శోభితంగా మారాయి.
కులాలు, మతాల పేరిట కొన్ని శక్తులు ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నాయని, రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందేందుకు చూస్తున్నాయని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక,
దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలను త్యాగం చేశారు.. అమ రుల త్యాగాలతోనే మనం స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.