థియేటర్లలో గాంధీ చిత్రం ప్రదర్శన ఇంటింటా జాతీయ పతాకాలు ఎగురవేద్దామంటూ విద్యార్థుల ర్యాలీ జాతీయ జెండాల పంపిణీ నర్సాపూర్, ఆగస్ట్8: పట్టణంలోని థియేటర్లలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించన�
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ రద్దు చేయాలి కేంద్ర విద్యుత్ విధానాలకు వ్యతిరేకంగా మహాధర్నా ప్లకార్డులతో ఉద్యోగుల నిరసన మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు8: విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభ�
మెదక్ జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి ఈ ఏడాది లక్ష్యం 5 కోట్ల 4 లక్షలు ఇప్పటికే టెండర్లు పూర్తి.. నేటి నుంచి అగ్రిమెంట్ల ప్రక్రియ షురూ..! మొత్తం 263 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉపాధి పొందనున్న 15,724 కుటుం�
గొల్లభామ చీరలు చేనేత గొప్పతనం స్వదేశీ ఉత్పత్తులపై గాంధీజీ ఉద్యమం ప్రతి శుక్రవారం చేనేత దుస్తులు ధరించాలి సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ శరత్న
కొత్త పరిశ్రమలను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజ మంత్రి హరీశ్రావు పటాన్చెరు మండలం పాశమైలారంలో స్వాన్ టర్బైన్ రెండో ప్లాంట్ ప్రారంభం పటాన్చెరు, ఆగస్టు 7 : దేశంలోనే తెలంగాణ పారిశ్రామిక విధానం గొప్పదన�
సంగారెడ్డి జిల్లాలో 5298, మెదక్లో 2191 మంది హాజరు సంగారెడ్డి జిల్లాలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ రమణకుమార్ జేఎన్టీయూలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు మెదక్లో నిమిషం అలస్యమవ్వ�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా దుబ్బాక బాలాజీ దేవాలయం సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న దివ్యక్షేత్రం పుష్కర కాలం శ్రమించి రూ.12 కోట్లతో నిర్మాణం నేటినుంచి దేవాలయ తొలి వార్షిక బ్రహ్మోత్సవాలు హాజరు�
15 రోజులు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు నిర్వహ ణ వైభవంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు మంత్రి హరీశ్రావు నేతృత్వంలో జిల్లా కమిటీ ఏర్పాటు ప్రతి ఇంటి మీద త్రివర్ణ జెండా ఎగురవేసేలా చర్యలు ఘనంగా నిర్వహించేందుక�
ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు వేడుకల నిర్వహణపై సమావేశాలు రామాయంపేట/ నిజాంపేట/ చేగుంట/ తూప్రాన్, అగస్టు 5 : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక�
గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా మహాబలి మోటర్ల బిగింపు 1.06 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు ఆనందం వ్యక్తం చేసిన ఇంజినీర్లు, అధికారులు, సాంకేతిక నిపుణులు మెట్ట రైతుల ముఖాల్లో ఆనందం హుస్నాబాద్, ఆగస్
మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద మెదక్ అర్బన్, ఆగస్టు 5: మెదక్ జిల్లా న్యాయస్థాన సముదాయంలో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశ�
8 నుంచి 20వ తేదీ వరకు వేడుకలు నిర్వహించాలి రోజుకో కార్యక్రమం.. అధికారుల పర్యవేక్షణ 12 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాలపై విద్యుత్ వెలుగులు సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వజ్రోత్సవ వేడు�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లను రెండు మీటర్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని �