మూడేండ్ల వయస్సులోనే మూడు రికార్డులు సొంతం చేసుకున్నాడు మబ్బు వర్షిత్ ప్రద్యుమ్న. సంగారెడ్డి జిల్లా బల్దియా పరిధిలోని భారతీనగర్ డివిజన్ ఓల్డ్ ఎంఐజీలో నివాసం ఉండే డాక్టర్లు అనిల్కుమార్, అఖిల దంపత�
మెదక్కు రైలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది పదేండ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాలేదు.. గతంలో ఎరువులు కావాలంటే సనత్నగర్కు వెళ్లేవాళ్లం అధికారం, రాజకీయం �
తొలిగంటలో బిడ్డకు ఇస్తే మొదటి టీకాతో సమానం పాలు ఇవ్వడం తల్లీబిడ్డకు ఆరోగ్యం మొదటి చెకప్ నుంచే తల్లులకు అవగాహన కల్పించాలి తలి ్లపాలు ముద్దు -డబ్బాపాలు వద్దు నినాదాన్ని ప్రచారం చేయండి ఆర్థిక, వైద్యారోగ్�
రంజోల్ భూ వివాదమే కారణమా ..? మాదాపూర్లో రియల్ కాల్పులతో లింకులు.. వెలుగులోకి నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి 65వ జాతీయ రహదారిపై ఐదు ఎకరాల్లో వెంచర్ జహీరాబాద్, ఆగస్టు 1 : హైదరాబాద్ మాదాపూర్లో �
సర్వాంగ సుందరంగా ముస్తాబైన నాగదేవతాలయాలు ఉత్సవాలకు హాజరు కానున్న భక్తులు.. అన్ని ఏర్పాట్లు పూర్తి మెదక్రూరల్ ఆగస్టు 1: గరుడ పంచమి ప్రతి ఏడాది శ్రావణ శుద్ధ్ద పంచమి రోజున నాగుల పంచమి (గరుడపంచమి) జరుపుకొంట
మెరుగుపడిన అంతర్ జిల్లా రవాణా సౌకర్యం జిల్లా సరిహద్దు ప్రాంతంలో రూ.5.50కోట్లతో బ్రిడ్జి నిర్మాణం హవేళీఘనపూర్, ఆగస్టు1: వానకాలం వచ్చిందంటే మండలంలోని రాజ్పేట వద్ద గంగమ్మ వాగు ఉప్పొంగి రాకపోకలు బంద్ అయ్య
అమీన్పూర్, ఆగస్టు 1: టీఆర్ఎస్ సర్కారు హయాంలో అమీన్పూర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన అమీన్పూర్లో సుమారు రూ.20 కోట్లతో స్థానిక
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం పనిచేసే వారినే బీఎల్వోగా నియమించాలి ఆగస్టు 1న మెదక్లో రేక్ పాయింట్ ప్రారంభోత్సవం త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించేందుక చర్యలు రూ.25 లక్షలతో గిరిజన పం
– సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 30: ఓటరు జాబితాను ఆధార్తో అనుసంధానం చేయాలని రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టంచేశారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి సూ�
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానకాలంలో పంటలను కాపాడుకునేందుకు వాతావరణ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. పంటల రక్షణ కోసం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప�
ఆగస్ట్టు 2న నర్సాపూర్లో వివిధ అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి నర్సాపూర్, జూలై 30 : నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధ్దికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చిలు�
అభిరుచికి తగిన వ్యాపారంలో ముందుకెళ్లాలి కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ మిషన్ భగీరథతో తాగునీటి సమస్య దూరం ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్లో ఘనంగా పట్టణ ప్రగతి వీధివ్యాపారుల మహోత్సవం మునిపల్లి మం
రామాయంపేట, జూలై 30: మండల పరిధిలోని డీ.ధర్మారం గ్రామంలో పోచమ్మ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం ఓఎస్డీ రాజశేఖర్డ్డి గ్రామాన్ని దత్తత తీసుకుని పోచమ్మ ఆలయాన్ని పునర్నిర్మించారు. నిర్మాణం �