ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కల సంరక్షణ కోసం హరిత కమిటీలు ఎటు చూసినా హరితహారం మొక్కలు నారాయణరావుపేట, జూలై 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార
ఏడడుగుల బంధానికి ఐదు నెలల విరామం ఆగస్టు దాటితే డిసెంబర్ వరకు ముహూర్తాలు లేవు కల్యాణమాల కోసం ఎదురు చూపులు తప్పవు కొమురవెల్లి, జూలై 28: వివాహం జరిపించాలన్నా.. నూతన గృహప్రవేశం చేయాలన్నా.. ఏదైనా కొత్త వ్యాపారం
రచనలతో సమాజంలో మార్పునకు ప్రయత్నం నిత్య సంఘటనలే తన పాటకు ఆయువు మన్ననలు పొందుతున్న నెంటూర్ మట్టి బిడ్డ వర్గల్, జూలై 28: ‘పైన కఠినమనిపించును.. లోన వెన్న అగుపించును.. ప్రాణమున్న మనిషికన్న.. శిలలేనయమనిపించును
ప్రైవేటుకు వెళ్లి ఇబ్బందులు పడొద్దు మెడికల్ కాలేజీ దవాఖాన భవనాన్ని పూర్తిచేయాలి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్దిపేట మెడికల్ కాలేజీ దవాఖాన పరిశీలన వైద్య సేవలపై రోగులతో ఆరా సిద్దిపేట, జూలై 28 : �
కొత్త మండలాల ఏర్పాటుపై హర్షాతిరేకాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏర్పాటైన మండలాలు: అక్కన్నపేట నారాయణరావుపేట ధూళిమిట్టకుకునూరుపల్లిఅక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ తగ్గిన దూరభారం.. మెరుగైన పాలన వి
ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయండి పెండింగ్ పనులు లేకుండా చూడండి పూర్తయినవి ప్రారంభానికి సిద్ధం చేయాలి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకోవాలి పామాయ�
పంటల దిగుబడికి మంచి సూత్రాలు పెట్టుబడులు తగ్గించేందుకు అధికారుల చర్యలు ఎరువుల ఖర్చుకు కళ్లెం వేయడంపై దృష్టి పత్తి, కంది సాగు పెంపునకు కృషి వరిలో వెదజల్లే పద్ధతికి ప్రోత్సాహం వానకాలంలో ప్రణాళికతో ముందు
పుల్కల్, జూలై 28 : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. దీంతో ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నిండు కుం
మెదక్ జిల్లాకలెక్టర్ హరీశ్ దవాఖానకు వచ్చే గర్భిణులకు నార్మల్ డెలివరీలు చేయాలి మెదక్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : మెదక్ పట్టణంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో మరింత మెరుగైన వైద్య సేవలందించేలా చూడాలని �
శివనామస్మరణతో మార్మోగినసంగమేశ్వరాలయం ఝరాసంగం, జూలై 28 : శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు గురువారం తెల్లవారుజమునుంచే తెలంగాణరాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల ను�
కొల్చారం, జూలై 28 : మండలంలోని రంగంపేట గ్రామా న్ని కేంద్రంగా చేసుకొని మండలంగా ఏర్పాటు చేయాలంటూ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనబాట పట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో రంగంపేట మండలంగా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పుతో మండలాన
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో శానిటేషన్ చేపట్టాలి జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ చక్రవర్తి మెదక్ మున్సిపల్లో పారిశుధ్య పనులు గ్రామాల్లో కొనసాగుతున్న స్వచ్ఛత పనులు పెద్దశంకరంపేట, జూలై 28 : ప్�
మంచి రోజులు 10 మాత్రమే.. ఏడడుగుల బంధానికి ఐదు నెలల విరామం ఆగస్టు దాటితే డిసెంబర్ వరకు ముహూర్తాలు లేవు కల్యాణమాల కోసం ఎదురు చూపులు తప్పవు కొమురవెల్లి, జూలై 28: వివాహం జరిపించాలన్నా.. నూతన గృహప్రవేశం చేయాలన్నా
నర్సాపూర్, జూలై 28 : కౌడిపల్లి మండలంలో ఈ నెల 22న జరిగిన ఓ వ్యక్తి మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని పోలీస్స్టేషన్లో వ్యక్తి మృతికి చెందిన వివరాలను ఎస్పీ రోహిణిప్రియదర్శి�