ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం పనిచేసే వారినే బీఎల్వోగా నియమించాలి ఆగస్టు 1న మెదక్లో రేక్ పాయింట్ ప్రారంభోత్సవం త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించేందుక చర్యలు రూ.25 లక్షలతో గిరిజన పం
– సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 30: ఓటరు జాబితాను ఆధార్తో అనుసంధానం చేయాలని రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టంచేశారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి సూ�
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానకాలంలో పంటలను కాపాడుకునేందుకు వాతావరణ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. పంటల రక్షణ కోసం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప�
ఆగస్ట్టు 2న నర్సాపూర్లో వివిధ అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి నర్సాపూర్, జూలై 30 : నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధ్దికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చిలు�
అభిరుచికి తగిన వ్యాపారంలో ముందుకెళ్లాలి కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ మిషన్ భగీరథతో తాగునీటి సమస్య దూరం ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్లో ఘనంగా పట్టణ ప్రగతి వీధివ్యాపారుల మహోత్సవం మునిపల్లి మం
రామాయంపేట, జూలై 30: మండల పరిధిలోని డీ.ధర్మారం గ్రామంలో పోచమ్మ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం ఓఎస్డీ రాజశేఖర్డ్డి గ్రామాన్ని దత్తత తీసుకుని పోచమ్మ ఆలయాన్ని పునర్నిర్మించారు. నిర్మాణం �
సంగారెడ్డి కలెక్టర్ శరత్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి భూమిని పరిశీలించిన టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డి జిన్నారం, జూలై 30: మండల పరిధిలోని శివనగర్ గ్రామం శివారులోని సర్వేనంబర్ 114�
చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి శోకసంద్రంలో మునిగిన కుటుంబం రామాయంపేట, జూలై 29: కన్న కొడుకు ఆత్మహత్యకు పాల్పడి ఆ తల్లికి పుత్రశోకం పెట్టాడు. ఇక తనకు దిక్కెవరూ లేరంటూ రెండు రోజుల పాటు ఏడ్చి ఏడ్చి �
తెలంగాణ నలుమూలలా నయాగారాలు ప్రకృతి రమణీయతను పంచే అద్భుత జలపాతాలు యాత్రికుల హృదయాలను తాకుతున్న జలధారలు దట్టమైన అడవుల్లో సహ్యాద్రి పర్వత శ్రేణిలో గోదావరి నదికి ఉపనది అయిన కడెం నదిపై కుంటాల జలపాతం ఉన్నది
కరెంటు బిల్లు ఇక సులభం ఫొటో తీసి అప్లోడ్ చేస్తే చేతికే బిల్లు స్మార్ట్ఫోన్తోనే కట్టే అవకాశం అందుబాటులోకి వచ్చిన సౌకర్యం మీ ఇంటికి కరెంటు బిల్లు రాలేదా? స్పాట్ బిల్లింగ్ సిబ్బంది బిల్లు ఇవ్వలేదా? బ
బడుల్లో నాటిన మొక్కల సంరక్షణ ప్రతి ఉపాధ్యాయుడిపై ఉంది జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ పాపన్నపేట, జూలై 29 : ప్రతి ప్రభుత్వ పాఠశాలను హరి తవనాలుగా మార్చాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ పేర్కొన్నారు. హరిత
డీఎస్ సీడీవో విజయలక్ష్మి చేగుంట ఎస్సీ బాలుర హాస్టల్లో తనిఖీ చేగుంట, జూలై 29 : వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా షెడ్యూల్కులాల అధికారి(డీఎస్సీడీ
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్య పనులు పరిసరాల్లో చెత్తాచెదారం తొలిగింపు అవగాహన కల్పిస్తున్న ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు పాటించాలి : వైద్యసిబ్బంది మెదక్ రూరల్, జూలై 29 : మెదక్ మండల పర