ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ములుగులో ఇంటింటికీజాతీయ జెండాల పంపిణీ జిల్లాలో వజ్రోత్సవ వేడుకలపై అధికారులతో మంత్రి సమీక్ష స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరియాలని, ప్రతి ఇంటిపై జాతీయ �
ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవం స్వాతంత్య్ర స్ఫూర్తిని నలుదిశలా చాటేలా కార్యక్రమాలు ఇంటింటికీ జాతీయజెండాల పంపిణీ ఇంటింటా జెండాల పంపిణీకి శ్రీకారం చుట్టిన మంత్రి హరీశ్రావు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవా�
మసీదులు,దర్గాల్లో పీరీల ప్రతిష్ఠ దట్టీలు కట్టి, ఊదుబెల్లంతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు కులమతాలకతీతంగా ప్రత్యేక ప్రార్థనలు ఊరూరా ఉత్సాహంగా ఊరేగింపులు షర్బత్ పంపిణీ చేసిన ముస్లింలు రామాయంపేట/ పె�
విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా తిలకించిన ఎంపీలు, జడ్పీ చైర్పర్సన్, అధికారులు ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ స్వాతంత్య్ర సమరయోధులకు స�
ఇంటింటికీ జాతీయజెండా అందజేత ప్రతి ఇంటిపై జెండాను ఆవిష్కరించాలి ప్రజాప్రతినిధులు, నాయకుల పిలుపు జిల్లావ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు టాకీసుల్లో గాంధీ సినిమా ప్రదర్శన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను వ�
మెదక్/మెదక్ రూరల్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే సమస్యలు, వినతులు స్వీకరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్ర�
థియేటర్లలో గాంధీ చిత్రం ప్రదర్శన ఇంటింటా జాతీయ పతాకాలు ఎగురవేద్దామంటూ విద్యార్థుల ర్యాలీ జాతీయ జెండాల పంపిణీ నర్సాపూర్, ఆగస్ట్8: పట్టణంలోని థియేటర్లలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించన�
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ రద్దు చేయాలి కేంద్ర విద్యుత్ విధానాలకు వ్యతిరేకంగా మహాధర్నా ప్లకార్డులతో ఉద్యోగుల నిరసన మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు8: విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభ�
మెదక్ జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి ఈ ఏడాది లక్ష్యం 5 కోట్ల 4 లక్షలు ఇప్పటికే టెండర్లు పూర్తి.. నేటి నుంచి అగ్రిమెంట్ల ప్రక్రియ షురూ..! మొత్తం 263 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉపాధి పొందనున్న 15,724 కుటుం�
గొల్లభామ చీరలు చేనేత గొప్పతనం స్వదేశీ ఉత్పత్తులపై గాంధీజీ ఉద్యమం ప్రతి శుక్రవారం చేనేత దుస్తులు ధరించాలి సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ శరత్న
కొత్త పరిశ్రమలను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజ మంత్రి హరీశ్రావు పటాన్చెరు మండలం పాశమైలారంలో స్వాన్ టర్బైన్ రెండో ప్లాంట్ ప్రారంభం పటాన్చెరు, ఆగస్టు 7 : దేశంలోనే తెలంగాణ పారిశ్రామిక విధానం గొప్పదన�
సంగారెడ్డి జిల్లాలో 5298, మెదక్లో 2191 మంది హాజరు సంగారెడ్డి జిల్లాలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ రమణకుమార్ జేఎన్టీయూలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు మెదక్లో నిమిషం అలస్యమవ్వ�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా దుబ్బాక బాలాజీ దేవాలయం సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న దివ్యక్షేత్రం పుష్కర కాలం శ్రమించి రూ.12 కోట్లతో నిర్మాణం నేటినుంచి దేవాలయ తొలి వార్షిక బ్రహ్మోత్సవాలు హాజరు�