కానిస్టేబుల్ పరీక్షకు 13,075 మంది హాజరు 94.13 శాతం హాజరు నమోదు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ శ్వేత అధికారులు, సిబ్బందికి సీపీ అభినందనలు సిద్దిపేట అర్బన్, ఆగస్టు 28 : జిల్లాలో కాన�
రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ చైర్మన్, హైకోర్టు జడ్జి నవీన్రావు నారాయణపేట, ఆగస్టు 27 : ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తికి సమాన న్యాయం అందించడమే న్యా య సేవా సదనం ముఖ్య ఉద్దేశమని రా ష్ట్ర ల�
కరువు నుంచి కాపాడే ప్రకృతి పండుగ బంజారాల సంస్కృతికి ప్రతీక తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు గిరిజన తండాల్లో తీజ్ సంబురాలు పెండ్లి కాని యువతులకు ప్రత్యేకం చివరి రోజు భక్తి శ్రద్ధలతో తీజ్ల నిమజ్జనం గ�
రేపు పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష పరీక్షా కేంద్రాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు సంగారెడ్డిలో 43, మెదక్ జిల్లాలో 28 సెంటర్లు రెండు జిల్లాల్లో హాజరవనున్న 27,272 మంది అభ్యర్థులు మెదక్ అర్బన్/ రామాయంపేట, �
కిలో రూ.94కు చేరిన సీఎన్జీ ఇంధన ధర బంక్ల ముందు బారులు తీరుతున్న వాహనాలు సరిపడా గ్యాస్ లేకపోవడంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు సిటీబ్యూరో, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ ) : పెరిగిన సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ�
నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలి గణేశ్ మండపాల్లో జాగ్రత్తలు పాటించాలి శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించాలి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు పోలీస్స్టేషన్లలో శాంతి కమిటీ సమావేశాలు పెద్దశంకరంపేట/ అల్�
నర్సాపూర్ పట్టణ ప్రజల రక్షణ ముఖ్యం మున్సిపల్ సమావేశంలో అదనపు కలెక్టర్ తీర్మానాలను అమోదించిన కౌన్సిలర్లు నర్సాపూర్, ఆగస్టు 26 : మున్సిపాలిటీలోని ప్రజలను కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామని అదనపు క
ఫుడ్ సెక్యూరిటీ కార్డుదారులకు ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ సేవలు అమలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్కార్, ప్రైవేట్ దవాఖానల్లో చికిత్సకు అనుమతి మెదక్ జిల్లాలో 2 లక్షల మందికి ప్రయోజనం ప
తొమ్మిదేండ్లలోపు పిల్లలే వైరస్ బాధితులు పొరుగు రాష్ర్టాల్లో నమోదవుతున్న కేసులు అప్రమత్తమైన రాష్ట్ర వైద్యాధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే రకరకా�
1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం అభ్యాసనా సామర్థ్యం పెంచడమే లక్ష్యం ఏడాది పాటు అమలు ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి సదాశివపేట, ఆగస్టు 26: చిన్నారుల భవితకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రోగులకు తప్పనున్న ఇబ్బందులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు అందోల్, ఆగస్టు 26: జోగి