తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పోసుకొని నేడు జాతీయ పార్టీగా అవతరించింది. బుధవారం విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్, సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం కలెక్టరేట్లలో సద్దుల బతుకమ్మ సంబురాలు డీఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో ఘనం�
విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ దేశస్తులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన సద్దుల బతుకమ్మను జిల్లా అంతటా ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ప�
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మిలది కీలకపాత్ర అని కాళ్లకల్ మాజీ ఉప సర్పంచ్ కాళిదాసన్ అన్నారు. మండలంలోని కాళ్లకల్ పారిశుధ్య కార్మికులకు సోమవారం దుస్తులను అందజేశారు.
మహిషాసుర మర్ధిని అవతారంలో మహంకాళి అమ్మవారు భక్తులకు సోమవారం ద ర్శనం ఇచ్చారు. రామాయంపేట పట్టణంలోని మహంకాళీ ఆలయంలో జరుగుతున్న దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని పూలతో అలంకరించారు.
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ శరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి తరలివచ్చా
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేయకపోగా, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం వేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
స్వరాష్ట్రం సాధించుకున్నాకే సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన�
రోడ్డు వెడల్పుతో వెల్దుర్తి మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. రూ. 8 లక్షలతో బస్టాండ్ చౌరస్తా నుంచి కుడి చెరువు వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను శనివారం ఎమ్మెల్�