దసరా పండుగ ఓ ఇంటిలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అందోల్ మండలం గడిపెద్దాపూర్ గ్రా మానికి చెందిన బచ్చలి పవన్ కల్యాణ్ (21) సంతోషంగా ఉండాల్సిన సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రవేశించడం శుభపరిణామమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా బుధవారం రాత్రి తన స్వగ్రామమైన దుబ్బాక మండలం పోతారంలో
దసరా పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని, సిద్దిపేట ఇంకా అభివృద్ధి జరిగి అందరూ ఆనందంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కోరుకున్నారు.
తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ తన ఇరవై ఒక్క ఏండ్ల ప్రస్థానంలో మరో ముందడుగు వేసింది. బుధవారం విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ జాతీయ పార్టీగా ఏకగ్రీవ తీర్మానం
తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పోసుకొని నేడు జాతీయ పార్టీగా అవతరించింది. బుధవారం విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్, సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం కలెక్టరేట్లలో సద్దుల బతుకమ్మ సంబురాలు డీఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో ఘనం�
విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ దేశస్తులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన సద్దుల బతుకమ్మను జిల్లా అంతటా ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ప�
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మిలది కీలకపాత్ర అని కాళ్లకల్ మాజీ ఉప సర్పంచ్ కాళిదాసన్ అన్నారు. మండలంలోని కాళ్లకల్ పారిశుధ్య కార్మికులకు సోమవారం దుస్తులను అందజేశారు.
మహిషాసుర మర్ధిని అవతారంలో మహంకాళి అమ్మవారు భక్తులకు సోమవారం ద ర్శనం ఇచ్చారు. రామాయంపేట పట్టణంలోని మహంకాళీ ఆలయంలో జరుగుతున్న దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని పూలతో అలంకరించారు.