అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతోపాటు గర్భి ణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నాయి. అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు స్వయంగా న్యూట్రీషన్లుగా మారారు.
బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు వెల్లువలా వస్తున్నాయని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. ఆదివారం చిన్నకోడూర్ మండలంలోని గంగాపూర్ యాదవ సంఘం సభ్యులు రూ.10 వేలు, విఠలా�
మహనీయుల జీవితాలు అందరికీ ఆదర్శనీయమని, సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మహాకవి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లోని �
మెదక్ జిల్లా నర్సాపూర్లో స్థానిక మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, ఆయన భార్య ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ రాజమణి పార్టీ లో చేరుతున్న సందర్భంగా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్ల�
మద్యం బాబులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక టీమ్లు మద్యం బాబులపై నిఘా పెంచాయి. మెదక్ జిల్లా కేంద్రంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కఠినంగా వ్యవ
దేశ ప్రజల ప్రగతి కోసం జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు ముందడుగు వేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్
సినిమా, సీరియల్స్, వెబ్సిరీస్లు, యూట్యూబ్ చిత్రీకరణలకు కేంద్రం ఉమ్మడి జిల్లాలోని భెల్ ప్రాంతం. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, విశాలమైన రోడ్లు కనిపిస్తాయి.
హైదరాబాద్ స్టేట్... ముత్యాల నగరంగా దేశంలోనే సుసంపన్నమైన రాష్ట్రం. బ్రిటిష్ వలస పాలనకు దూరంగా, నిజాం రాజుల ఏలుబడిలో ఎదిగిన ఈ సంస్థానంలో ప్రతీదీ ప్రత్యేకమే.
పూర్వం రోజుల్లో ప్రజలు వ్యవసాయ పొలాలు, ఇతర గ్రామాలకు వెళ్లాలంటే నడుస్తూనే గమ్యాలను చేరుకునేవారు. నిత్యం నడవడంతో శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.
ప్రజల మెప్పును పొందేవిధంగా విధులు నిర్వహించాలని సీపీ శ్వేత పోలీస్ సూచించారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ములుగు పోలీస్ స్టేషన్ను ఆమె సందర్శించారు.
మెదక్ జిల్లాలో 80 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరగడం సంతోషంగా ఉందని, దీనికి వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్ల కృషి ఎంతో ఉందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
‘ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే ముఖం మొగులుకు పెట్టి చూస్తుండే.. పంచాంగ శ్రవణం విని, కాలం తీరు పంటలు వేసుకుంటుండే.. కానీ, నేడు సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు రైతులు పండిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారు. పాఠశాల స్థాయి నుంచే రాజకీయాల్లో ఆయన అమితాసక్తి కనకబర్చారు. అప్పట్లో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పాల్గొని విజయాలు సాధించార�