దేశంలోని అన్ని వర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ మద్దతు వస్తున్నదని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్రెడ్డి అన్నారు.
ఎనిమిదేండ్ల బీజేపీ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారు. దేశంలో మత పిచ్చి తప్ప... అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. ప్రధాని మోదీ రూపంలో దేశానికి పట్టిన దరిద్రం పోవాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యం.
వృద్ధాప్యంలో ఆదరణ కరువైతే జీవితం నరకప్రాయంగా మారుతుంది. అలాగే దీర్ఘకాలిక రోగులు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు శారీరకంగా, మానసిక ఇబ్బందులతో కుంగుబాటుకు గురవుతుంటారు.
దూరప్రాంత ప్రయాణికుల సౌలభ్యం కోసం టీఎస్ఆర్టీసీ ఐ-టిమ్స్ ద్వారా టికెటింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టామని మెదక్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుదర్శన్ అన్నారు. గురువారం సంగారెడ్డి - తిరుపతి బస్సు లో ప్రయా
కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన రామకృష్ణా గౌడ్ బుధవారం కరెంట్ షాక్తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్రెడ్డి గురువారం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో పలు పార్టీల నాయకులు చేరుతున్నారని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రత�
చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులను సంబంధిత అధికారులు త్వరగా పూ ర్తి చేయాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా సిబ్బందితో సమీక్ష సమావ
దేశ ప్రగతి కోసం, జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు ముందడుగు వేశారు ముఖ్య మంత్రి కేసీఆర్. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అగ్ర పథాన నడుపుతున్నారని సబ్బండ వర్గాలు పేర్కొంట�
దుబ్బాక మున్సిపాలిటీలో అభివృద్ధి జోరందుకున్నది. నూతనంగా ఏర్పాటైన దుబ్బాక మున్సిపాలిటీ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో రెండేండ్లలో ప్రగతి బాటపట్టింది.
తీపిని అందించే చెరుకు రైతుల బతుకు చేదెక్కింది. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, చక్కెర పరిశ్రమ యాజమాన్యాలు మద్దతు ధర పెంచకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొన్నది.