మెదక్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ ఉపయోగించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని, టెక్నాలజీతో ఎన్నో కీలకమైన కేసులను చేధించామని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్ర భుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పోతాన్పల్లి సర్పంచ్ కారింగుల సంతోశ, చెట్లతిమ్మాయిపల్లి సర్పంచ్ మోహన్రాథోడ్ పేర్కొన్నారు.
ర్భస్థ శిశువు నుంచి వృద్ధాప్యంలో చనిపోయేవరకు ఆకలితో అలమటించకుండా ప్రతి ఒకరికీ ఆహార భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు.
ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. సీఎం కేసీఆర్, మం త్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో పట్టణాభివృద్ధికి నిధుల కొరత లేకపోవడంతో దినదిన ప్రవర్ధమానంగా పనులు కొనసాగుతున్న
దేశంలోని అన్ని వర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ మద్దతు వస్తున్నదని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్రెడ్డి అన్నారు.
ఎనిమిదేండ్ల బీజేపీ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారు. దేశంలో మత పిచ్చి తప్ప... అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. ప్రధాని మోదీ రూపంలో దేశానికి పట్టిన దరిద్రం పోవాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యం.
వృద్ధాప్యంలో ఆదరణ కరువైతే జీవితం నరకప్రాయంగా మారుతుంది. అలాగే దీర్ఘకాలిక రోగులు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు శారీరకంగా, మానసిక ఇబ్బందులతో కుంగుబాటుకు గురవుతుంటారు.
దూరప్రాంత ప్రయాణికుల సౌలభ్యం కోసం టీఎస్ఆర్టీసీ ఐ-టిమ్స్ ద్వారా టికెటింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టామని మెదక్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుదర్శన్ అన్నారు. గురువారం సంగారెడ్డి - తిరుపతి బస్సు లో ప్రయా
కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన రామకృష్ణా గౌడ్ బుధవారం కరెంట్ షాక్తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్రెడ్డి గురువారం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో పలు పార్టీల నాయకులు చేరుతున్నారని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రత�
చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులను సంబంధిత అధికారులు త్వరగా పూ ర్తి చేయాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా సిబ్బందితో సమీక్ష సమావ