కొల్చారం మండల పరిధిలో పోడుభూముల సర్వే అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నది. 2017-18లో జరిగిన భూరికార్డుల సర్వేలో అటవీభూములను సాగు చేస్తున్న రైతుల వివరాలు అసంపూర్తిగా ఉంచారు.
నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతో దేశానికి ఉపయోగపడే కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హైదరాబాద్) సుచిత్రా ఎల్లా విద్యార్థులకు సూచించారు.
పల్లెసీమలు దేశానికి పట్టుకొమ్మలు.. గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్న మహనీయుల మాటలను అమలు చేయడంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నది.
సంగారెడ్డి జిల్లాలో పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సిద్ధమవుతున్నది. ఈ సీజన్లో ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు రూ.6380 మద్దతు ధరను ప్రకటించింది.
మెదక్ జిల్లాలో వానకాలం సీజన్లో 2.94 లక్షల ఎకరాల్లో వరి వేయగా, సుమారు 6.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని, రైతుల అవసరాలకు పోను 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ�
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఆదివారం నిర్వహించే గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
మెదక్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ ఉపయోగించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని, టెక్నాలజీతో ఎన్నో కీలకమైన కేసులను చేధించామని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్ర భుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పోతాన్పల్లి సర్పంచ్ కారింగుల సంతోశ, చెట్లతిమ్మాయిపల్లి సర్పంచ్ మోహన్రాథోడ్ పేర్కొన్నారు.
ర్భస్థ శిశువు నుంచి వృద్ధాప్యంలో చనిపోయేవరకు ఆకలితో అలమటించకుండా ప్రతి ఒకరికీ ఆహార భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు.
ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. సీఎం కేసీఆర్, మం త్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో పట్టణాభివృద్ధికి నిధుల కొరత లేకపోవడంతో దినదిన ప్రవర్ధమానంగా పనులు కొనసాగుతున్న
దేశంలోని అన్ని వర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ మద్దతు వస్తున్నదని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్రెడ్డి అన్నారు.
ఎనిమిదేండ్ల బీజేపీ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారు. దేశంలో మత పిచ్చి తప్ప... అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. ప్రధాని మోదీ రూపంలో దేశానికి పట్టిన దరిద్రం పోవాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యం.