అస్వస్థతకు గురై, దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. చేగుంట మండలంలోని పెద్దశివునూర్ గ్రామంలో తీవ్ర అస్వస్థతకు గురై, హైదరాబాద్లో�
భారతీయ జనతా పార్టీ మండలఅధ్యక్షుడు కొండా సిద్ధిరాములు యాదవ్ సస్పెన్షన్ వ్యవహా రం మండలంలో సంచలనంగా మారింది. తూప్రాన్ మున్సిపాలిటీలోని పడాలపల్లికి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మట్టెల ఆంజనేయులు �
రైతులు పండించిన ధాన్యం చివరి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, అధైర్యపడొద్దని ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల పేర్కొన్నారు. మండలంలోని కొంగోడు, నాయిన్జలాల్పూర్, కొల్చారం, వరిగుంతం, చిన్నాఘన్పూ�
కేంద్రంలో అధికారంలో ఉన్నామనే ధీమానో.. లేక అన్ని రాష్ర్టాల్లో తామే అధికారంలోకి రావాలనే ఆశనో ఏమో కానీ కమలం పార్టీ అత్యాశకు పోయి అక్రమ మార్గాల్లో పయనిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభు�
కోహీర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు ‘మన ఊరు - మన బడి’తో కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. మొదటి విడుతలో 18 బడులను ఎంపిక చేసిన ప్రభుత్వం తరగతి గదుల నిర్మాణం, తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాల కల్పన కో�
ప్రజా రవాణా కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణమధ్య రైల్వే కృషి చేస్తుందని దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పీడీ మిశ్రా పేర్కొన్నారు.
ప్రజలకు రక్షణ కల్పించడానికి ఆహర్నిశలు విధులు నిర్వహించేది పోలీసులేనని, ప్రజలను రక్షించడం పోలీసుల ముందున్న కర్తవ్యమని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ తెలిపారు.
ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో విషయ పరిజ్ఞానం సమన్వయ పరచడంలో ఉపాధ్యాయు లు అంకితభావంతో పనిచేయాలని విద్యాశాఖ సంయుక్త కార్యద�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. ఎన్నడూలేని విధంగా విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్విరామంగా కృ�
చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నేతకార్మికులు పోరుబాట పట్టారు. ఇప్పటికే నూలు, తయారీ బట్టపై 5 శాతం ట్యాక్స్ విధించిన బీజేపీ ప్రభుత్వం, తాజాగా మరో 7శాతం పెంచుతూ నిర్�
పిల్లలకు మెరుగైన విద్య అం దించడం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తున్నారు. పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల తీరు మాత్రం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఈ నెల 19న పట్టణంలోని ఏఎస్ నగర్ లో జరిగిన చోరీ అంతర్రాష్ట దొంగల ముఠాను అరెస్టు చేశారు. సోమవా రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాలాజీ వివరాలు వెల్లడించారు.