ప్రజలకు రక్షణ కల్పించడానికి ఆహర్నిశలు విధులు నిర్వహించేది పోలీసులేనని, ప్రజలను రక్షించడం పోలీసుల ముందున్న కర్తవ్యమని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ తెలిపారు.
ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో విషయ పరిజ్ఞానం సమన్వయ పరచడంలో ఉపాధ్యాయు లు అంకితభావంతో పనిచేయాలని విద్యాశాఖ సంయుక్త కార్యద�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. ఎన్నడూలేని విధంగా విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్విరామంగా కృ�
చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నేతకార్మికులు పోరుబాట పట్టారు. ఇప్పటికే నూలు, తయారీ బట్టపై 5 శాతం ట్యాక్స్ విధించిన బీజేపీ ప్రభుత్వం, తాజాగా మరో 7శాతం పెంచుతూ నిర్�
పిల్లలకు మెరుగైన విద్య అం దించడం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తున్నారు. పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల తీరు మాత్రం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఈ నెల 19న పట్టణంలోని ఏఎస్ నగర్ లో జరిగిన చోరీ అంతర్రాష్ట దొంగల ముఠాను అరెస్టు చేశారు. సోమవా రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాలాజీ వివరాలు వెల్లడించారు.
వలస పోయిన వారంతా మూడు, నాలుగేండ్ల నుంచి తిరిగి తమ సొంత ఊర్లకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత పని దొరుకుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పల్లెలు పచ్చని వాతావరణంలో ఉట్టిపడుతున్�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు మల్లన్నను దర్శించుకుని పరవశించి పోయారు. సుమారు 5వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చినట్లు ఆలయ ఈవో బాలా�
నిరుపేద కుటుంబానికి చెందిన కుటుంబ యజమాని రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో వైద్యానికి లక్షలు ఖర్చు అవుతున్నాయని డాక్టర్లు చెప్పడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మండలంలోని గాగిల్లాపూర్కు చెందిన క�
సకల సౌకర్యాలతో విద్యార్థులకు మె రుగైన విద్య అందేలా సర్కారు బడులు రూపుదిద్దుకుంటున్నా యి. ప్రభుత్వం పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మనఊరు-మనబడి పథకాన్ని ప్రవేశపెట్టి నిధులను మంజూరు చేసిం�