పిల్లలకు మెరుగైన విద్య అం దించడం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తున్నారు. పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల తీరు మాత్రం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఈ నెల 19న పట్టణంలోని ఏఎస్ నగర్ లో జరిగిన చోరీ అంతర్రాష్ట దొంగల ముఠాను అరెస్టు చేశారు. సోమవా రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాలాజీ వివరాలు వెల్లడించారు.
వలస పోయిన వారంతా మూడు, నాలుగేండ్ల నుంచి తిరిగి తమ సొంత ఊర్లకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత పని దొరుకుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పల్లెలు పచ్చని వాతావరణంలో ఉట్టిపడుతున్�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు మల్లన్నను దర్శించుకుని పరవశించి పోయారు. సుమారు 5వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చినట్లు ఆలయ ఈవో బాలా�
నిరుపేద కుటుంబానికి చెందిన కుటుంబ యజమాని రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో వైద్యానికి లక్షలు ఖర్చు అవుతున్నాయని డాక్టర్లు చెప్పడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మండలంలోని గాగిల్లాపూర్కు చెందిన క�
సకల సౌకర్యాలతో విద్యార్థులకు మె రుగైన విద్య అందేలా సర్కారు బడులు రూపుదిద్దుకుంటున్నా యి. ప్రభుత్వం పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మనఊరు-మనబడి పథకాన్ని ప్రవేశపెట్టి నిధులను మంజూరు చేసిం�
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్ట నుంచి భక్తులు భారీగ�
సర్కార్ దవాఖాన అంటేనే చిన్నచూపు.. ఎర్రగోలి.. పచ్చగోలి తప్ప ఏమీ ఉండవని, వైద్యులు అసలే రారని, నేను రాను బిడ్డో సర్కార్ దవా ఖాన అనే రోజులకు కాలం చెల్లింది. స్వరాష్ట్రంలో పరిస్థి తులు మారాయి.
ఆర్టీసీ సంస్థ తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ చైర్మన్గా బాజీరెడ్డి గోవర్దన్రెడ్డి, ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీ నష్టాల బాట నుంచి లాభాల బాటలో పయనిస్తున్నది.
తెలుగు భాషకు తలకట్టు ఎంత ముఖ్యమో.. తలకు తలపాగా అంతే. తలపై టోపీ పెట్టినంత సులువుకాదు తలపాగా చుట్టడం. తలపాగా చుట్టడం రాక తలవంకరగా ఉందనే వారట ఎనకటికి. తెలుగు సంస్కృతిలో పంచకట్టు ఎంతముఖ్యమో..