సీఎం కేసీఆర్ రైతన్నల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా దళారుల వద్దకు వెళ్లకుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేస్తున్నారని పీఏసీఎస్ చైర్మన్ చంద్రం న్నారు.
అచ్చం ఒకప్పటిలాగే మారిపోయింది రాజీవ్ రహదారి. పచ్చని చెట్లతో అందరికీ ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఒకప్పుడు సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఇరువైపులా భారీగా పెరిగిన మర్రి
దుకాణాల్లో విక్రయించే వస్తువుల ప్యాకింగ్పై తయారు చేసే కంపెనీల వివరాలు లేకుండా వినియోగదారులకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా తూనికల, కొలతల అధికారి సుధాకర్ హెచ్చరించారు.
తాగు, సాగు నీరే లక్ష్యంగా లక్షలాది ప్రజల గొంతుకలను తడుపుతూ, వేలాది ఎకరాల పంటలను సస్యశ్యామలం చేస్తూ, కరెంట్ ఉత్పత్తి చేస్తున్నది సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు.
ప్రకృతిలో పెరుగుతున్న ఆకు కూరలు ఎన్నో తెలుసా.. మహా అయితే పాలకూర, తోటకూర, మెంతికూరలు తెలుసు. మార్కెట్లో సైతం వాటిదే రాజ్యం అయ్యింది. మన పల్లెల్లో ప్రకృతి సిద్ధంగా పొలం గట్లపై, కాలువలు, వాగుల పక్కన, చెరువు కా�
కార్తిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ రోజు విష్ణుమూర్తి నిద్రనుంచి మేల్కొంటాడు. ఈ రోజు స్వామివారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, ఉపవాస దీక్షలు ఉంటారు. తెల్లవారి ద్వాదశి రోజు �
ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులకు క్షేత్రస్థాయి అధ్యయనం అత్యంత ఉపయుక్తమవుతున్నదని కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులు 19 మంది తమ శిక్షణలో భాగంగా క్షేత్రస్థ�
రామాయంపేట మున్సిపల్లో వార్డులో సమస్యల్లేకుండా తీర్చడమే తన లక్ష్యమని పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. సోమవారం రామాయంపేట పురపాలికలో వార్డులో వారం రోజుల పర్యటనలో భాగంగా మొదటి వార్డులోని