తాగు, సాగు నీరే లక్ష్యంగా లక్షలాది ప్రజల గొంతుకలను తడుపుతూ, వేలాది ఎకరాల పంటలను సస్యశ్యామలం చేస్తూ, కరెంట్ ఉత్పత్తి చేస్తున్నది సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు.
ప్రకృతిలో పెరుగుతున్న ఆకు కూరలు ఎన్నో తెలుసా.. మహా అయితే పాలకూర, తోటకూర, మెంతికూరలు తెలుసు. మార్కెట్లో సైతం వాటిదే రాజ్యం అయ్యింది. మన పల్లెల్లో ప్రకృతి సిద్ధంగా పొలం గట్లపై, కాలువలు, వాగుల పక్కన, చెరువు కా�
కార్తిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ రోజు విష్ణుమూర్తి నిద్రనుంచి మేల్కొంటాడు. ఈ రోజు స్వామివారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, ఉపవాస దీక్షలు ఉంటారు. తెల్లవారి ద్వాదశి రోజు �
ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులకు క్షేత్రస్థాయి అధ్యయనం అత్యంత ఉపయుక్తమవుతున్నదని కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులు 19 మంది తమ శిక్షణలో భాగంగా క్షేత్రస్థ�
రామాయంపేట మున్సిపల్లో వార్డులో సమస్యల్లేకుండా తీర్చడమే తన లక్ష్యమని పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. సోమవారం రామాయంపేట పురపాలికలో వార్డులో వారం రోజుల పర్యటనలో భాగంగా మొదటి వార్డులోని
ప్రజల వినతులను సత్వరమే పరిష్కరించాలని మెదక్ డీపీవో తరుణ్కుమార్ సూచించారు. డీఎస్వో శ్రీనివాస్తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో మూడు షిఫ్టుల్లో ఉత్పత్తులు చేస్తూ దేశ విదేశాలకు ఎగుమతులు చేస్తూ లక్షలాది మందికి ఉపాధి చూపుతున్న పరిశ్రమలకు ఇప్పుడు డాలర్ భయం పట్టుకున్నది.
పేదరికం చదువుకు ఆటంకం కావద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తూ భరోసా కల్పిస్తున్నది. 8వ తరగతిలో డ్రాపౌట్స్ను నివారించేందుకు ఏటా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్
కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం మరికొందరికి శాపంగా మారుతున్నది. పాపన్నపేట మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన ఎంబడి రాంరెడ్డికి టీఎస్15 యూబీ 3155 నెంబర్ గల లారీ ఉంది.