తనకు రాజకీయ ఓనమాలు నేర్పించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని, సీఎం కేసీఆర్ హయాంలోనే మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటైందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
CM KCR speech | తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందినదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపా
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మెదక్ జిల్లాలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్ను) ప్రారంభించారు. సీఎం కలెక్టరేట్ ప్రాంగణంలోకి చేరుకోగానే పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మెదక్ చేరుకున్న ఆయన ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ కార్య�
Minister Srinivas Yadav | చెరువులపై మత్స్యకారులకు పూర్తిహక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కోంటూరు వద్ద రూ.50లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫిష్మ
‘మధుర కవి’గా పేరు పొందిన మడిపడగ బలరామాచార్యులు కవిగానే గాక చిత్రకారునిగా, శిల్పిగా, గాయకుడిగా, గ్రంథ ప్రచురణ సంస్థ నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా బహుముఖీయమైన సేవలందించిన వ్యక్తి.
మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తున్నాయని, 2023-25 సంవత్సరాలకు పాత మద్యం పాలసీని అమలు చేస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ స్పష్టం చేశారు. సిద్దిపేట ఎక
నూతనంగా మంజూరైన మెడికల్ కళాశాల వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. 100 సీట్లతో కళాశాల ప్రారంభంకానున్నది. దీనికి అనుబంధంగా 400 పడకల దవాఖాన ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే జిల్లా కేంద్ర దవ
ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గత నెలతో పోలిస్తే ఈ నెలలో భూగర్భ జలమట్టం మరింత పెరగడం గమనార్హం. మెదక్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల శాఖ అధికారులు 56 ప్రాంతాల్లో భూగర్భ జల మట్�
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నీటి వృథాకు చెక్ పెట్టేందుకు వాగులు, వంకలపై చెక్డ్యామ్లు నిర్మించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సత్ఫలితా లనిస్తున్నది.
అల్పపీడన ద్రోణితో మెదక్, సంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఎడతెరిపి లేని వాన కురిసింది. దీంతో ఆయా జిల్లాలో జిల్లాలోని జలవనరుల్లోకి నీరు చేరి కళకళలాడుతున్నాయి.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో కార్పొరేట్స్థాయి వైద్యాన్ని అందిస్తోంది. జిల్లా కేంద్రంలో డయాలసిస్ కేంద్రంలో 10 యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చిం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 4,49,680 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,13,976 పురుషులకు, మహిళలకు 2,35,704 ఉన్నారు. ఇప్