మెదక్ జిల్లా రా మాయంపేట బల్దియా పరిధిలోని కోమటిపల్లి తెలంగాణ మాడల్ స్కూల్లో మంగళవారం ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాల
మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
Road accident | మెదక్(Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వెల్దుర్తిలో చోటు చేసుకుంది.
మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సత్వరమే పరిషరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల
కాంగ్రెస్లో నామినేటెడ్ పదవులు చిచ్చురేపాయి. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి తొలి విడుతలోనే షాక్ తగిలింది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల కేటాయింపులో న్యాయం జరగలేదని సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారు. �
పొలాలకు, ఇంటి అవసరాలకు విద్యుత్ సక్రమంగా రాకపోవడంతో రైతులు సబ్ స్టేషన్ను ముట్టడించిన ఘటన మండలంలోని చిప్పల్తుర్తిలో సోమవారం చోటుచేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. చిప్పల్తుర్తిలోని సబ్స్�
గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుధ్యం, అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సిద్దిపేట(499), మెదక్(469), సంగారెడ్డి(647) జిల్లాల్లో మొత్తం 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డిలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అధ్యక్షతన జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం �
మూడు రోజులుగా రెండు గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ మెదక్ జిల్లా మొదలకుంట, నర్సింగరావుపల్లి గిరిజన తండాల రైతులు బుధవారం పాపన్నపేట మండలం రామతీర్థం సబ్స్ట్
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతెపల్లి, పర్వతాపూర్, లాక్య తండా, సుభాష్తండా, తీన్నెంబర్ తండా, బాపనయ్య తండా, బాల్య తండాల విద్యార్థులు పదుల సంఖ్యలో కాట్రియాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకు�
కాం గ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం అం దరికీ అమలు కావడం లేదు. ఈ పథకంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.