రెండు తలలతో దూడ జన్మించి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు నర్సింహులు ఆవు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పురిటి నొప్పులతో బాధపడుతూ అవ�
తాము అధికారంలోకి రాగానే రైతులకు వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఓట్లు డబ్బాలో పడగానే ఇప్పుడు కాం గ్రెస్ సర్కారు కొత్త పల్లవిని అందుకుంది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుర�
మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ ఎత్తున రోడ్డు షో నిర్వహించేందుకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మ
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలోని పాలిమార్ స్టీల్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమను పోలాండ్ దేశ రాయబార బృందం గురువారం సందర్శించింది. పాలిమార్ స్టీల్ మేనేజింగ్ డై�
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో వేర్వేరు ఘటనలో 28.25 టన్నుల రేషన్ బియ్యాన్ని తూప్రాన్ పోలీసులు పట్టుకుని పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. తూప్రాన్ ఎస్సై శివానందం ఆధ్వర్యంలో గురువారం ఉదయం తూప్రాన్ మున్స�
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో భూగర్భ జలాలు అడుగంటి కొన్నిచోట్ల పొలాలు ఎండిపోగా.. వడగండ్ల వర్షంతో చాలా గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. యాసంగికి మంచి దిగుబడులు సాధిస్తామనుకున్న అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి
కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ సీఎం అయ్యారు. డిసెంబర్ 9 గడిచిపోయింది. చేస్తామన్న రుణమాఫీ అటకెక్కింది. రైతు మాత్రం సర్కారు సాయానికి దూరమై.. లోనుకు లోకువై.. బ్యాంకుల ముందు తలదించుకునే ఉన్నాడు.