ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డమ్మీ బిల్లులు పెట్టి పెద్ద ఎత్తు న డబ్బులు డ్రా చేసినట్లు పలు సొసైటీలపై ఆరోపణలు వస్తున్నా�
Bear attack | మెదక్ జిల్లాలో( Medak district) ఎలుగుబంటి దాడిలో(Bear attack) ఓ వ్యక్తి తీవ్రంగా (Person seriously injured ) గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన హవేళిఘన్పూర్ మండలం దూపిసింగ్ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తల్లిదండ్రులను కోల్పోయి చిన్నారులు అనాథలయ్యారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. నా అనేవారు లేక ఇద్దరు చిన్నారులు బిక్కుబిక్కుమం టూ పూరి గుడిసెలోనే నివసిస్తున్నారు. ఉన్ననాడు తింటున్నారు.. లేనినాడు ప
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 82మంది క్రీడాకారులు ఎంపికైనట్లు మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం గణేశ్వ్రికుమార్,ప్రధాన కార్యదర్శి మేడ భుజగేందర్రెడ్డి తెలిపారు. శనివారం చేగు�
మూడో విడత రుణమాఫీ జాబితాలో అర్హులైన చాలామంది రైతుల పేర్లు రాక పోవడంతో కర్షక లోకంలో ఆందోళన నెలకొంది. ఈనెల 15న సీఎం రేవంత్రెడ్డి మూడో విడత జాబితాను విడుదల చేయ గా, మెదక్ జిల్లాలో రుణమాఫీ సొమ్ము బ్యాంకుల్లో �
మెదక్ జిల్లా నర్సాపూర్లో దివంగత మాజీ జడ్పీటీసీ వాకిటి లక్ష్మారెడ్డి 25వ వర్ధంతిని శుక్రవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మారెడ్డి విగ్రహానికి ఎమ్మె ల్యే సునీతాలక్ష్మ
రాష్ట్ర ప్రభు త్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, హామీలన్నీ అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. మెదక్లోని పోలీసు పరేడ్ గ్రౌం డ్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆ
మెదక్ జిల్లా దవాఖానను బుధవారం కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. మెడికల్ స్టోర్ రూమ్ను పరిశీలించి మందుల వివ�
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలలో కొన్ని సమస్యలు నెలకొన్నాయి. 25 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాల లు వేరువేరుగా ఉంటాయి. గిరిజన పాఠశాలలో బాల బాలికలత�
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని టీఎస్ బాలుర గురుకుల విద్యాలయం సమస్యలతో కొ ట్టుమిట్టాడుతున్నది. సరిపడా టీచర్లు ఉన్నా రోజురోజుకు సమస్యలు తీవ్రమవుతున్నాయి. సరిపడా భవనాలు లేక విద్యార్థులు చదువుకునే చ�
ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛదనం-పచ్చదనంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భార తి హోళికేరి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బయ్యారం, మున్సిపల్ �
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది.అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఓటరు జాబితాల సవరణ తదితర వాటిపై దృష్టి సారించిం�
పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా ఆమె మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్�
మెదక్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నీళ్లు చల్లింది. సరైన సౌకర్యాలు లేవని అనుమతులకు నిరాకరించింది. దీంతో మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వర పీడితులతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఓపీ కేసులతో పాటు ఔట్ పేషెంట్ కేసులు బాగా నమోదవుతున్నాయి.