Medak | తన పొలాన్ని అటవీశాఖ అధికారులు లాక్కుంటున్నారని ఆరోపిస్తూ ఓ రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి (Farmer suicide attempt )పాల్పడ్డాడు.
గురుకులాలపై ప్రభుత్వ పట్టింపులేనితనం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నదని, ఓ వైపు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? అని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. కరెంటు షాక్ తగిలి నలుగురు గురుకు ల విద్�
మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్లోని మహాత్మాగాంధీ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థినులు మంగళవారం కరెంట్ షాక్తో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో ఉమ్మడి మెదక్ జ
మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా సోమవారం అకాల వర్షం కురిసింది. ఉదయం ఎండ ఉండటంతో రైతులు రోడ్ల వెంబడి, కల్లాల్లో ధాన్యం ఆరబెట్టారు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం తడిసింది. రైతులు తడిసిన ధా�
పేదలకు న్యాయస్థానాలు మరింత చేరువ చేసేందుకే నూతనంగా కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి అన్నారు. మెద క్ జిల్లా అల్లాదుర్గంలో నూతనంగా ఏర్పాటైన జూనియర్ సివి�
నియోజకవర్గ కేంద్రా ల్లో పరిపాలనా సౌలభ్యం కోసం ఎంపీ క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయడం హర్షనీయమని రవాణా, బీసీసంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం జహీరాబాద్లో ఎంపీ సురేశ్కుమార్ షెట్
నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి బస్టాండ్ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Inter-state robbers | దేవాలయాలలో దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను(Inter-state robbers) పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.
మంత్రాలు చేస్తుందనే అనుమానంతో ఓ వృద్ధురాలి ఒంటిపై పెట్రో ల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
మండలంలోని పోతాన్శెట్టిపల్లి చౌరస్తా వద్ద మెదక్ జోగిపేట్ ఆర్అండ్బీ రోడ్డు గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోరా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
సాంఘిక బహిష్కరణలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య ఆదేశించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో శనివా రం బాధితుల ఇంటికెళ్ల
కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో దూషణలు..గ్రామ బహిషరణలు జరుగుతున్నాయి. దేవాలయానికి భూమి ఇవ్వాలని ఓ కుటుంబాన్ని కుల పెద్దలు గ్రామం నుంచి బహిషరించారు. గ్రామంలో ప్రతి ఏడాది జరిగే మల్లికార్జునస్వామి జాతర�
మెదక్ను ఎకో టూరిజం, టెంపుల్ హబ్గా తీర్చిదిద్దుతామని, పది నెలల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ కలెక్టరేట్లో గురువారం మెదక్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వ�