రాష్ట్ర బడ్జెట్ మెతుకుసీమ ప్రజలను నిరాశకు గురిచేసింది. బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు చేస్తారని ఆశగా ఎదురుచూసిన ప్రజలను ప్రభుత్వం నీరుగార్చింది. రాష్ట్రంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు ఉమ్మడ
ఆరుగాలం కష్టపడి నలుగురికి అన్నంపెట్టే అన్నదాత తనువు చాలిస్తున్నాడు. ప్రకృతితో పాటు ప్రభుత్వం నుంచి చేయూత, సహకారం కరువై, ఎవుసం భారంగా మారి కాడివదిలేస్తున్నాడు. పంటలు ఎండిపోవడం, నీళ్లకోసం బోర్లు తవ్వించడ�
రోజురోజుకు భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో వరిసాగు చేస్తున్న అన్నదాతలు అరిగోస పడుతున్నరు. యాసంగి సీజన్ ప్రారంభంలో సరిపడా నీళ్లు ఉండటంతో నిజాంపేట మండలవ్యాప్తంగా రైతులు ఎక్కువ మొత్తంలో వరిపంటను సాగు చేశ�
సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి అడ్డుకుంటున్నదని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట
పంచాయతీలకు పాలక వర్గాలు లేక, ప్రభుత్వ నిధులు రాక గ్రామంలో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. పంచాయతీల గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తున్నది. దాంతో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో
శివ్వంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత రెండు సంవత్సరాలుగా మిషన్ భగీరథ నీరు రాక కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం కాలనీ ప్రజలు, మహిళలు గ్రామంలో ఖాళీ బిందెలు, డ్ర�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ జీవో తెచ్చి దొంగ సర్వే చేసి దొడ్డిదారిన డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపడుతుందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పస్తులుండి పని ఎట్లా చేయాలని పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం అదనపు అధికారి యూనూస్కు వినతి పత్రం అందజేశారు.
Collector Rahul Raj | హవేళి ఘనపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట గదితోపాటు వంట సరుకులు నిల్వ చేసే గదిని తనిఖీ చే
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కరెంట్ కష్టాలకు తోడు భూగర్భ జలాలు అడుగంటి యాసంగిలో సాగుచేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు నారాజ్ అవుతున్నారు. మాటిమాటిక కరెంట్ ట్రిప్ అవుతుండడం, భూగర్భ జలాలు అడుగంటి
నెర్రెలిడుతున్న పొలాలు
అడుగంటిన భూగర్భ జలాలు
ఎండుతున్న పొలాలు.. ఆందోళనలో రైతులు
మెదక్ జిల్లాలో 2,58,487 ఎకరాల్లో వరి సాగు
బోరుబావుల్లో తగ్గిన నీటిమట్టం
పశువులకు మేతగా మారిన పొలాలు
ఓవైపు పెరిగిన ఎండల త