మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల జనారణ్యంగా మారింది. జాతరలో ముఖ్య ఘట్టమైన బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగింది. నృత్యాలతో పోతరాజులు, శివసత్తులు కనువిందు చేశారు. ఉదయం నుంచి హైదరాబాద్, కర్ణాటక,మహారాష
మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లిలో విద్యుత్ షాక్కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన రైతు కుకుట్ల లచ్చయ్య (52) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్త
Gadipally Bhaskar | బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి, అసవరాలు తీరగానే అవతలి పార్టీలకు వెళ్లిన పలువురికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు షాకిచ్చారు. మెదక్ జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున
మున్సిపల్ ఫలితాల్లో హరీశ్రావు మార్కు విజయం స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో హరీశ్రావు అన్నీ తానై వ్యవహరించి పార్టీని వ
మెదక్ జిల్లాలో బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనల మధ్య ముగిసింది. అధికార కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగారు.
ఓ యూట్యూబర్ ఇంట్లో రహస్యంగా ఓటర్లకు డబ్బుల పంపకాలు జరుపుతున్న కాంగ్రెస్ నాయకులను ఇండిపెండెంట్ అభ్యర్థులు అడ్డుకున్న ఘటన ఆదివారం అర్ధరాత్రి మెదక్ జిల్లా రామాయంపేటలో చోటుచేసుకున్నది.
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సోమవారం మెదక్లో నిర్వహించే కార్నర్ మీటింగ్కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు హాజరు కానున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కలిసి ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 1, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్య�
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. డీ ధర్మారం గ్రామానికి చెందిన రైతు పెండెల కృష్ణ (45) నిరుడు తన ప
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక బుజ్జగింపులకు ప్రధాన పార్టీలు తెరతీశాయి.నామినేషన్లు వేసిన వారిలో ఎవరికి బీఫారమ్ దక్కుతుందోనన్న టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొంది. ఈనెల 3వ వరకు నామ
మెతుకుసీమ మెదక్ జిల్లాలో అన్నదాతలకు కరెంట్ షాక్ ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి 13 గంటలు మించి కరెంట్ సరఫరా కావడం లేదు. దీంతో పాటు రాత్రిపూట కరెంట్ ఇస్తుండడంతో రైతులు విద్యుత్
కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్లు బంద్ పెట్టి.. బీరు కంపెనీలకు మాత్రం నీళ్లు ఫుల్గా ఇస్తరా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. సాగునీరు లేక మెదక్ జిల్లాలో రైతుల పరి
పుణ్యక్షేత్రాలు, పురాతన ఆలయాల అభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ‘ప్రసాద్' పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వర ఆలయాన్న