వరదలకు మెదక్-ఎల్కతుర్తి బ్రిడ్జి కొట్టుకుపోయి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరదలు మళ్లీ వస్తే తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభ�
మెదక్ జిల్లాను నైరుతి పలకరించడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హవేళీ ఘనపూర్లో 21.7 మి.మీటర్లు వర్�
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా వాసి గుండెపోటుతో అక్కడ మృతిచెందాడు. పది రోజులైనా మృతదేహం స్వగ్రామానికి చేరుకోకపోవడంతో కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం నయాపైసా అభివృద్ధి చేయలేదని, పాలనలో పూర్తిగా విఫలమయ్యిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా దుబ్బ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడత 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. 2855 వివ
వామ్స్ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన పరిశోధకులు, పరిశ్రమ నిపుణులతో విద్యార్థులు, అధ్యాపకులు ప్రత్యక్షంగా మాట్లాడి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్దూబే తెలిపారు.
దుర్గామాత, బీరప్ప ప్రజలను చల్లగా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో దుర్గామాత జాతర, కర్నాల్పల్లిలో బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప�
వానలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ రైతులు రోడ్డెక్కారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారంలో రామాయంపేట-గజ్వేల్ రహదారిపై గంటపాటు
మెదక్ జిల్లాలో గతేడాగి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతితో నీటి వనరులకు తీవ్ర నష్టం జరిగింది. మెదక్ జిల్లాలో 118 చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు దెబ్బతిన్నాయి. మెదక్, హవేళీ ఘనప
వానలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నదాతలు రోడ్డెక్కారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండ లం డి.ధర్మారంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.�
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి ధర్మారం గ్రామంలో మొలకెత్తిన ధాన్యంతో రైతుల రాస్తారోకో చేట్టారు.
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో మెదక్ రోడ్డులో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం.. కోమటిపల్లికి చెందిన సంగ