మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కొలువైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మల్టీజోన్ -1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ఒలింపియా స్కూల్లో అంతర్ జిల్లా ఖోఖో క్రీడాపోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. వ�
కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రాజెక్టు లు, చెరువులు, చెక్డ్యామ్లకు జలకళ వచ్చిం ది. పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య ఉన్న ఘనపూర్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో నిండుకుండలా మారింది. చెరువులకు �
పర్యావరణ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన మహోత్సవం కార్యక్రమం మెదక్ జిల్లాలో సజావుగా అమలు కావడం లేదు. మెదక్ జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో 3.9 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున
మెదక్ జిల్లా రామాయంపేటలో జాతీయ రహదారి బై పాస్ వద్ద సోమవారం విద్యార్థులు, టీచర్లు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి లా రీ ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమటిపల్లిలోని కేజీబీవీ, తెలంగా�
గ్రామ దేవతల దయతో పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో పోచమ్మ త
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో కంచలేని ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కంచె లేకపోవడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలంలో ట్�
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు కట్టకు గండిపడింది. సాగునీటి కాల్వ దెబ్బతిని నీరంతా వృథాగా పోతున్నది. గతేడాది భారీగా కురిసిన వానలకు వరద పోటెత్తి రాయన్పల్లి ప
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి, చెట్లగౌరారం గ్రామాల పరిధిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణ ఆలోచన విరమించుకొని, వెంటనే అక్కడి నుంచి పరిశ్రమను తరలించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర�
మెదక్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ప్రవహిస్తున్నాయి. వనదుర్గ ప్రాజెక్టు (ఘనపూర్ ప్రాజెక్టు)లోకి భారీగా నీరు రావడంతో కట్టపై నుంచి వరద ప్రవహిస్తుంది. మెదక్, హవేళిఘనపూర్ మండలాల�
ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు ముందు నుంచే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, నర్సాపూర్
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలో 59.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలోని రోడ్డుకు అడ్డంగా భారీ
రైతులకు ఎరువుల గోస తప్పడం లేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతుండగా కర్షకులు యూరియా కోసం నరకయాతన పడుతున్నారు. సోమవారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద మండలానికి చెందిన వివిధ గ్ర�