కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ రహదారిపై వరి ధాన్యం బస్తా రోడ్డుపై వేసి తగలబెట్టారు. అనంతరం బైఠాయించి ప్రభు�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా గజ్వాడలో ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా సంఘం భవనాన్ని అధికారులు, సర్పంచ్తో
మంత్రులు, అధికారుల మధ్య సమన్వయలోపంతోనే ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతున్నదని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు అలాగే ఉన్నాయని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చ�
తాను తెచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టడం లేదంటూ గుళికలు మింగి రైతు ఆత్మహత్యకు యత్నంచిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకా
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనాలని, తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ గురువారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల రైతులు చిట్కుల్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మెదక్-జోగిపేట
ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనకుంటే ఊరుకోబోమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని కుకునూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని కామారంలో కొనుగోలు
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకొన్న ఘటన మెదక్ జిల్లా చి న్నశంకరంపేట మండలం గజగట్లపల్లిలో బుధవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. గజగట్లపల్లికి చెందిన రాజయ్య(45) తనకు ఉన్న అర ఎకరం వ్యవసాయ భూమి �
మెదక్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది.
వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాల మధ్యలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీటి పర్యంతమవుతు�
రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తున్నారని గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు.
వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేక ధాన్యం మిల్లులకు తరలించడం ఇబ్బందిగా మారుతున్నది. రైతులు లారీల కోసం రోజుల
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో పాటు తరుగు పేరిట దోచుకుంటున్నారని మెదక్ జిల్లా బీఆర్ఎస్ టేక్మాల్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు. శుక్రవారం టేక్మాల్�